‘కేటీకే ఓసీ-3 నుంచి వచ్చే దుమ్ము, ధూళితో రోగాలతో చస్తున్నం.. వ్యవసాయ భూములను సింగరేణికి అప్పగించడంతో ఉపాధి లేక ఉపాసముంటున్నం’ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరశురాంపల్లి గ్రామస్తులు ఆవేదన వ�
జమ్ము కశ్మీర్లోని ఉధంపూర్లో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి తొలి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కేంద్రంతో హిమాలయాల పరిశోధనల్లో భారత్ ముందుం�
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహాసముద్రం అంటార్కిటిక్ ప్రవాహ వేగం తగ్గుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పులే దీనికి కారణమని, దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. సముద్ర మట్టా�
Climate Change | భవిష్యత్లో వాతావరణ మార్పులు మానవాళికి పెను ముప్పుగా మారనున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు ప్రమాదం ముంగిట ఉన్నాయంటూ పరిశోధకులు హెచ్చరించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్బన్ డ�
భారత్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల భవిష్యత్తులో వరి, గోధుమల దిగుబడులు 6-10 శాతం తగ్గుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎమ్డీ) అంచనా వేసింది. ఇది చౌక ధరల ఆహారంపై ఆధారపడిన లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని పే
చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా, వారి లేత చర్మం.. త్వరగా ప్రతిస్పందిస్తుంది. ఇక శీతకాలంలోనైతే చలిగాలులు, తక్కువ తేమ వల్ల ఇట్టే పొడిబారుతుంది.
వాతావరణ మార్పులతో భవిష్యత్తులో కొన్ని నగరాలు నివాసయోగ్యంగా పనికిరాకుండా పోతాయని, సకాలంలో దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆ నగరాల నుంచి హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి నగరాలకు భారీగా వలసలు ఉంటాయని టెక్ దిగ్గ�
వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్టు వాతావరణ, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల గాలి, నీరు, ఆహార కాలుష్యం పెరుగుతున్నదని, దీంతో ఎలర్జీలతోపాటు గుండె, శ్వాస నాళ�
Global Warming | భూతాపం కారణంగా జరుగుతున్న పర్యావరణ మార్పులతో అకాల వర్షాలు, కరువు-కాటకాలు, జీవ రాశి చట్రంలో మార్పులు, ఆహార సంక్షోభం ఇలా అనేక విపత్తులు నిత్యకృత్యమయ్యాయి.
వాతావరణ మార్పులతో భారత్ జీడీపీకి 2070 నాటికి 24.7 శాతం నష్టం వాటిల్లొచ్చని ఏడీబీ నివేదిక వెల్లడించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ నష్టం 16.9 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. పెరుగుతున్న సముద్ర మట్టాలు, తరిగిపోతు�
భూమిపై వాతావరణ మార్పునకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంపై ఐస్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భూమి లోపలి శిలాద్రవంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సరికొత్త ప్రయత్నాన్�
వాతావరణ మార్పులతో రాష్ట్రంలో ఈ ఏడాది చలి తీవ్రత తకువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగి ఉకపోతగా ఉంటుందని అధికారులు తెలిపారు.
CJI Chandrachud | వాతావరణ మార్పులపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్ పీఎన్ శ్రీధరన్ పిళ్లై రచించిన ‘ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని స�