ఒట్టావా, నవంబర్ 9: వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న దీర్ఘకాల వ్యాధులతో ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురైన వ్యక్తిని శాస్త్రీయపర�
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల అంశంపై గ్లాస్గోలో కాప్26 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సదస్సులో తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ ఇండియా తరపున తన అభిప్రాయాలను వ్య�
ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి | వాతావరణ మార్పులతో ప్రపంచానికి పర్యావరణ ముప్పు పొంచి ఉందని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు.
water crisis : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి సంక్షోభం గురించి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోని లక్షల మంది ప్రజలు తక్కువ నీటి లభ్యత కారణంగా ...
Climate change | వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం అన్నారు. ఇండియా-యూఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కిం�
2050 కల్లా భూతాపంతో సముద్ర జలాల్లోకి ముంబై ?! | మహారాష్ట్ర రాష్ట్ర సచివాలయం మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్ట్ నారిమన్ పాయింట్ 2050 ....
Climate Change : వాతావరణంలో మార్పుల ప్రభావం కారణంగా మన దేశంలోని పిల్లలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. మరో మూడు దక్షిణాసియా దేశాల చిన్నారులు కూడా ఈ సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాలను యూనిసెఫ్ ...
జెనీవా: మనం ఇప్పుడు చేస్తున్న పనులే మన తర్వాతి జనరేషన్లకు వరాలుగానో, శాపాలుగానో మారుతాయి. కానీ ప్రస్తుతం ప్రపంచం పరిస్థితి చూస్తుంటే వరాలుగా మారే పనులేమీ చేయడం లేదు కానీ.. తర్వాతి తరాల బ�
ఎన్విరాన్మెంట్ రిస్క్ ఔట్లుక్- 2021 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం, ఆసియాలోని 100 నగరాల్లో 99 నగరాలు వివిధ పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.