Google Doodle | ఏప్రిల్ 22.. అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం. అభివృద్ధి మాటున భూమిపై రోజురోజుకు పచ్చదనం అంతరించిపోతున్నది. పరిశ్రమలు, వాహనాలు పెరిగిపోయి నానాటికీ కాలుష్యం అధికమవుతున్నది. దీంతో వాతావరణంలో సమతుల్యం ల�
ప్రపంచంలో గ్రీన్హౌస్ ఉద్గారాల విడుదలలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. యూరోపి యన్ యూనియన్ను ఒక దేశంగా పరిగణిస్తే నాలుగో స్థానంలో ఉంది. అయినా తలసరి ఉద్గారాల్లో భారత్ 122వ స్థానంలో ఉన్నది. -2008 నాటికి భారత్ సగటు �
శీతోష్ణస్థితి మార్పు ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాని ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దాని అనుగుణంగానే నూతన పద్ధతులను అవలంబించే...
అంటార్కిటికా: తూర్పు అంటార్కిటికాలో భారీ మంచు గడ్డ కుప్పకూలింది. ఈ ఘటన ఇటీవల చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆందోళనకరమైన అంశమని అన్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోల�
ఖాట్మాండు: ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆ శిఖరం ఓ మంచు కొండ. కానీ ఆ ఎవరెస్ట్ శిఖరం చాలా వేగంగా కరిగిపోతోంది. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో 2000 ఏళ్లలో ఏర్పడిన మంచు మొత్తం కేవలం 2
Minister Allola | కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్�
ఒట్టావా, నవంబర్ 9: వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న దీర్ఘకాల వ్యాధులతో ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యానికి గురైన వ్యక్తిని శాస్త్రీయపర�
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల అంశంపై గ్లాస్గోలో కాప్26 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సదస్సులో తమిళనాడుకు చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ ఇండియా తరపున తన అభిప్రాయాలను వ్య�
ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి | వాతావరణ మార్పులతో ప్రపంచానికి పర్యావరణ ముప్పు పొంచి ఉందని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ పురుషోత్తం రెడ్డి హెచ్చరించారు.
water crisis : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నీటి సంక్షోభం గురించి ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది. ప్రపంచంలోని లక్షల మంది ప్రజలు తక్కువ నీటి లభ్యత కారణంగా ...
Climate change | వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం అన్నారు. ఇండియా-యూఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కిం�
2050 కల్లా భూతాపంతో సముద్ర జలాల్లోకి ముంబై ?! | మహారాష్ట్ర రాష్ట్ర సచివాలయం మంత్రాలయ, ముంబైలోని బిజినెస్ డిస్ట్రిక్ట్ నారిమన్ పాయింట్ 2050 ....