పొద్దుగాల ఏడింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రం అయినా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. ప్రస్తుతం ఎండల పరిస్థితి ఇది.. ఈ పరిస్థితి ఒకవారంలోనో.. నెలలోనో మారిపోయేది కాదని, వచ్చే ఐదేండ్లపాటు భూగోళ�
వాతావరణ మార్పులపై మానవ ప్రభావం కచ్చితంగా ఉన్నదని హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దేశంలో ప్రతీ ఏటా చలిగాలు లు తగ్గుముఖం పడుతుండగా.. వేడి గాలులు మాత్రం పెరుగుతున్నాయని పరిశోధకులు కను�
వాతావరణ మార్పులపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదనే స్పృహ కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు సూచించారు.
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది
కాలుష్యాన్ని పెంచుతూ పర్యావరణానికి హాని చేయాలనుకొంటే టమాటాలు లేని ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉండాలని డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
న్యూఢిల్లీ, మే 21: వాతావరణ మార్పులతో భూతాపం పెరగడం, సముద్ర మట్టాలు పెరగడం వంటి సమస్యలు వస్తాయని ఇప్పటివరకు మనకు తెలిసిందే. అయితే వాతావరణ మార్పుల కారణంగా నిద్ర లేమి సమస్య కూడా ఎదురవుతుందని తాజా అధ్యయనంలో తే�
Google Doodle | ఏప్రిల్ 22.. అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం. అభివృద్ధి మాటున భూమిపై రోజురోజుకు పచ్చదనం అంతరించిపోతున్నది. పరిశ్రమలు, వాహనాలు పెరిగిపోయి నానాటికీ కాలుష్యం అధికమవుతున్నది. దీంతో వాతావరణంలో సమతుల్యం ల�
ప్రపంచంలో గ్రీన్హౌస్ ఉద్గారాల విడుదలలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. యూరోపి యన్ యూనియన్ను ఒక దేశంగా పరిగణిస్తే నాలుగో స్థానంలో ఉంది. అయినా తలసరి ఉద్గారాల్లో భారత్ 122వ స్థానంలో ఉన్నది. -2008 నాటికి భారత్ సగటు �
శీతోష్ణస్థితి మార్పు ద్వారా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాని ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దాని అనుగుణంగానే నూతన పద్ధతులను అవలంబించే...
అంటార్కిటికా: తూర్పు అంటార్కిటికాలో భారీ మంచు గడ్డ కుప్పకూలింది. ఈ ఘటన ఇటీవల చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఆందోళనకరమైన అంశమని అన్నారు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫోటోల�
ఖాట్మాండు: ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఆ శిఖరం ఓ మంచు కొండ. కానీ ఆ ఎవరెస్ట్ శిఖరం చాలా వేగంగా కరిగిపోతోంది. ఎవరెస్ట్ పర్వత శ్రేణుల్లో 2000 ఏళ్లలో ఏర్పడిన మంచు మొత్తం కేవలం 2
Minister Allola | కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్�