ప్రస్తుతం విజృంభిస్తున్న జబ్బులన్నీ పాతవే. కరోనా సమయంలో చాలామంది మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం.. తదితర ఆరోగ్య నియమాలు కచ్చితంగా అనుసరిం
వర్షాకాలంలో ఈ వేడేంటి? అసలు వానలు ఎందుకు పడటం లేదు? అంటూ బీహార్కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త రాజ్కుమార్ జా ఏకంగా దేవుడినే ప్రతివాదిగా చేసి కేంద్ర భూ విజ్ఞాన శాఖకు దరఖాస్తు చేశారు.
: నాసాకు చెందిన మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ (మావెన్) అంతరిక్ష నౌక అంగారకుడిపై వాతావరణ మార్పులకు సంబంధించిన మూడు అరుదైన ఫొటోలను తీసింది.
వేసవి ముగిసి తొలకరి వర్షాలు మొదలయ్యాయంటే చాలు కుక్కల స్వైర విహారం, కుక్క కాట్లు అనే వార్తలు సర్వసాధారణమైపోతాయి. మరి ఈ సమయంలోనే కుక్కలు ఎక్కువగా మనుషులను ఎందుకు కరుస్తాయి? భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగినప్పు�
ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధవారం సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ద్రోణి వల్ల నగరంలోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కుర
Monsoon | వాతావరణ మార్పుల ప్రభావం నైరుతి రుతుపవనాలపై పడుతున్నది. ఈ కారణంగా లక్ష దీవులను ఇప్పటికీ దాటని రుతు పవనాలు అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనంతో అనుకున్నదాని కంటే కాస్త ముందుగానే కేరళ తీరాన్న�
Deadly Tsunamis: అంటార్కిటికాలో టెంపరేచర్ వేడెక్కుతోంది. దీంతో అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ఆ ఖండంలో భారీ సునామీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు బ్రిటన్కు చెందిన ఓ యూనివర్సిటీ తన రిపోర్టులో తెలిపింది.
E-Coommerce Waste | ఇప్పటికైనా ఈ-కామర్స్ సంస్థలు సరైన ప్రణాళిక అమలు చేయకుంటే 2030 నాటికి ఈ-వ్యర్థాలతో వెలువడే కర్బన ఉద్గారాలతో భూతాపం పెరిగిపోతుందని ఓ గ్లోబల్ రీసెర్చ్ లో తేలింది.
Cholera |, ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడించింద�
పొద్దుగాల ఏడింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రం అయినా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. ప్రస్తుతం ఎండల పరిస్థితి ఇది.. ఈ పరిస్థితి ఒకవారంలోనో.. నెలలోనో మారిపోయేది కాదని, వచ్చే ఐదేండ్లపాటు భూగోళ�
వాతావరణ మార్పులపై మానవ ప్రభావం కచ్చితంగా ఉన్నదని హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దేశంలో ప్రతీ ఏటా చలిగాలు లు తగ్గుముఖం పడుతుండగా.. వేడి గాలులు మాత్రం పెరుగుతున్నాయని పరిశోధకులు కను�
వాతావరణ మార్పులపై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పించి, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదనే స్పృహ కల్పించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు సూచించారు.