వాణిజ్య చిత్రాలకు చిరునామాగా నిలిచారు దర్శకుడు బోయపాటి శ్రీను. ‘భద్రా’ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ‘అఖండ 2 : తాండవం’ వరకూ ఆయన తీసిన సినిమాలను గమనిస్తే అదెంత నిజమో అవగతమవుతుంది.
సల్మాన్ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'. 2020లో తూర్పు లద్దాక్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా జవాన్ల మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తల నేపథ్యం చుట్టూ అల్లిన కథతో ఈ సినిమా రూ�
లేడీ సూపర్స్టార్గా నయనతారకు అభిమానులు కోట్లల్లో ఉంటారు. అంతమందికి అభిమాన తార అయిన నయన్ ఎవరి అభిమాని అయ్యుంటుంది? ఈ విషయాన్ని నయనతార కూడా ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. రీసెంట్గా తన అభిమాన తార గురించి చెప�
ఇంజినీరింగ్ చదవాలి, అమెరికాకు వెళ్లాలి, అక్కడే జాబ్ చేయాలి. ఇవే ఈ తరం కోరికలు. ఈ కోరికలన్నీ ఆమెకు వెంట వెంటనే తీరిపోయాయి. కానీ, కష్టమైనా ఇష్టమైన పని చేయాలని మళ్లీ వెనక్కి వచ్చేసింది. ‘సినిమా అంటే ఇష్టం’ అ�
‘అందంగా కనిపించేందుకు రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. ఎన్ని రకాల దుస్తులు ధరించినా.. చీర ఇచ్చే అందం మరేవీ ఇవ్వలేవు’ అని ఖరాఖండీగా చెప్పేసింది మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. రీసెంట్గా చీరకట్టులో అందంగా నవ
‘రోషన్ను మా ఇంటి అబ్బాయిలా భావిస్తాం. అతనికి సినిమా అంటే చాలా ప్రేమ. ఈ సినిమాలో రోషన్ని చూస్తుంటే ‘చిరుత’ సినిమాలో రామ్చరణ్ గుర్తుకొచ్చారు.’ అని అన్నారు హీరో రానా. బుధవారం జరిగిన ‘ మోగ్లీ’ ప్రీరిలీజ్�
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ తెలుగులో తొలిసారి వెబ్సిరీస్లో నటిస్తున్నట్లు తెలిసింది. ‘విశాఖ’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్కు సుధీర్వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
అది పినిశెట్టి హీరోగా రూపొందుతున్న థ్రిల్లర్ మూవీ ‘డ్రైవ్'. మడోన్నా సెబాస్టియన్ కథానాయిక. జెనూస్ మొహమద్ దర్శకుడు. వి.ఆనంద్ప్రసాద్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది.
సాధారణంగా సినిమాలు తెల్లవారు జామున లేదా ఉదయం ఆటలతో మొదలవుతాయి. కానీ అందుకు భిన్నంగా శర్వానంద్ తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 5: 49 నిమిషాలకు ప్రీమియర్ షోలతో ప్రార�
తరుణ్భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోమవ�
‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్రాజ్, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఈషా’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రి�
‘ది గర్ల్ఫ్రెండ్' సినిమా నటిగా రష్మికలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఆమెను ప్రధానంగా చేసుకొని బలమైన కథలతో సినిమాలు చేయొచ్చనే నమ్మకాన్ని మేకర్స్కి కలిగించిన సినిమా ‘ది గర్ల్ఫ్రెండ్'.
సాయిచరణ్, ఉషశ్రీ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకుడు. క్రాంతి ప్రసాద్ నిర్మాత. ఈ నెల 12న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో శనివారం ప్రీరిలీజ్ ఈవె�