తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ! సుకుమారీ’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
తనకు బాలీవుడ్ సినిమాలు చేయాలనే కోరిక బలంగా ఉన్నదని అంటున్నది టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి. కెరీర్ మొదట్లోనే హిందీలో అవకాశాలు వచ్చినా.. అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నది. ఇ
టాలీవుడ్లో ఉన్న ప్రతిభావంతులైన గీత రచయితల్లో కేకే ఒకరు. స్వచ్ఛమైన తెలుగు పదాలతో ట్రెండ్కు తగ్గట్టు పాటలు రాయడం కేకే ప్రత్యేకత. ‘మిరాయి’లోని ‘వైబ్ ఉంది బేబీ..’, ‘తెలుసు కదా’లోని ‘మల్లిక గంథా..’ రజనీకాంత
మొన్నటి వరకు టికెట్ రేట్ల పెరుగుదల ఉండదని చెప్పిన ప్రభుత్వం తాజాగా ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వగా, ఈ వ్యవహారంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకుంది నిహారిక కొణిదెల. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ను ఖరారు చేశారు. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస �
దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు చిత్రం ‘మా ఇంటి బంగారం’. స్వీయ నిర్మాణ సంస్థ ట్రాలాలా పతాకంపై ఆమె నిర్మిస్తున్న ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నార�
2025లో తమ సంస్థ నిర్మించిన ‘మహావతార్ నరసింహ’, ‘కాంతార : చాప్టర్ 1’ చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో స్థానం దక్కించుకున్నాయంటూ ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ శుక్రవారం ఓ ప్రకట�
‘ఇది యువతరం మెచ్చే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాధారణంగా ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి అంటే ఎవరైనా ముక్కోణపు ప్రేమకథ అనుకుంటారు. కానీ ఇది ఆ తరహా సినిమా కాదు. కొత్త పాయింట్. అది ఇప్పుడే రివీల్ చేయడం కరెక్�
ఓ వైపు సినిమాను షూట్ చేస్తూ.. మరోవైపు పబ్లిసిటీని కూడా కానిచ్చేస్తుంటారు మన మేకర్స్ అంతా. కానీ ఈ విషయంలో రాజమౌళి రూటే సపరేటు. ఒక్క ప్రమోషనల్ ఈవెంట్తో సినిమాకు ఎక్కడలేని హైప్ని తీసుకొచ్చేసి, ఇక ఏమాత్ర
ఉగ్రవాదం కారణంగా మనోవేదనకు గురైన భారతీయ ముస్లీంగా ‘మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమాలో నటించారు షారుఖ్ ఖాన్. ఆ సినిమాలోని నటనకు విమర్శకుల ప్రశంసలందుకున్నారాయన. ఇప్పుడు మళ్లీ షారుఖ్ మనసు ఉగ్రవాదం కథలపై మళ్ల
వివాహానంతరం పురుషులు పడే అవస్థలు, వారి జీవితంలో చోటుచేసుకునే మార్పులను వినోదాత్మకంగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ‘పురుషః’. పవన్కల్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతున్నాడు. వీరు వులవల దర్శకుడు. బత్త�
ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్తో బిజీబిజీగా ఉన్నారు ఎన్టీఆర్. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని టాక్. ఈ షెడ్యూల్ కో�
శ్రీలీల అనగానే డాక్టర్.. యాక్టర్.. డ్యాన్సర్ అని మాత్రమే చాలామంది అనుకుంటారు. కానీ తనలో గొప్ప మానవతామూర్తి దాగున్నదని చాలామందికి తెలియదు. 24ఏండ్ల ప్రాయంలోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని సాటి తారలకు