సొంతిల్లు ఓ కల. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా, కెపాసిటీని బట్టి ఆ కలను సాకారం చేసుకుంటూవుంటారు జనం. అలాగే మన కపూర్ కపుల్ రణబీర్-అలియా తమ కెపాసిటీని బట్టి ఇల్లు కట్టేసుకున్నారు. దాని విలువ అక్షరాలా 350క�
నవీన్చంద్ర, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్'. సంజీవ్ మేగోటి దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకు�
శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్లో ఆత్మాభిమానం కాస్త ఎక్కువే. ఒక స్త్రీగా స్త్రీత్వాన్ని అమితంగా గౌరవిస్తుందామె. రీసెంట్గా ముంబై వేదికగా జరిగిన ‘వీ ది విమెన్ ఆసియా’ కార్యక్రమంలో జాన్వీ మాట్లాడిన మా
అగ్ర నటుడు వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి దాదాపు 300కోట్లకుపైగా వసూళ్లతో రికార్డు సృష్టించింది. వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత�
మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో సావిత్రి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫాండేషన్' ఛైర్మన్ సంజయ్కిషోర్ నిర్వహణల�
కథల ఎంపికలో చాలా కచ్చితంగా ఉంటానని అంటున్నది బాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్. ప్రేక్షకులు తనపై ఎంతో నమ్మకం ఉంచారనీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమనీ చెబుతున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్�
పేదల పక్షపాతి, నిరాడంబర జీవితానికి నిదర్శనంలా నిలిచే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథ వెండితెరపైకి రాబోతున్నది. ఈ బయోపిక్లో కన్నడ అగ్ర నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్న�
ప్రఖ్యాత తమిళ నిర్మాత, ప్రతిష్టాత్మక ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు అయిన ఏవీఎం శరవణన్(85) చెన్నైలోని ఆయన స్వగృహంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
అమరగాయకుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఘంటసాల జీవిత చరిత్ర ‘ఘంటసాల ది గ్రేట్' పేరుతో వెండితెర దృశ్యమానమవుతున్నది. సి.హెచ్.రామారావు దర్శకుడు. ఈ నెల 12న విడుదలకానుంది. ఇందులో కృష్ణచైతన్య ఘం�
కథానాయికలు రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ ఈ ఏడాది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని, రేటింగ్స్ను అందిస్తూ సినీ ప్రేమికుల అభిమానాన్ని పొందిన ఇంటర్నెట్ మూవీ డ�
తిరువీర్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఓ..సుకుమారి’ అనే టైటిల్ను నిర్ణయించారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ�
గ్లోబల్స్టార్ ప్రియాంకచోప్రా ప్రస్తుతం తెలుగులో మహేష్బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్లు
అగ్ర హీరో కార్తి నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్'. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరు