‘డ్యూడ్' కలెక్షన్లు వందకోట్లు క్రాస్ చేసింది. ప్రేక్షకాదరణ వల్లే ఇది సాధ్యమైంది. నా లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలను ఆదరించారు. ‘డ్యూడ్'తో నాకు హ్యాట్రిక్ విజయాన్ని అందించారు.
జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే ‘కిష్కింధపురి’ రూపంలో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకున్నారామె. వచ్చే ఫిబ్రవరికి అనుపమకు 30ఏళ్లు నిండుతాయి
‘సైయారా’తో బాలీవుడ్లో అరంగేట్రం చేసి యువప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నాజూకు అందాల సోయగం అనీత్ పడ్డా. ఈ సినిమాలో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ భామకు బాలీవుడ్లో భారీ అవకాశాలొస్
‘ఛావా’ సినిమాతో బాలీవుడ్ సినిమాకు జవసత్వాలను అందించారు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. మహరాష్ట్ర యోధుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 700కోట్ల వసూళ్లను రాబట్టి చారిత్రాత్మక విజయాన్ని అ�
ప్రముఖ రాజకీయ నాయకుడు, పేదప్రజల పక్షపాతిగా, ప్రజల మనిషిగా గుర్తింపును తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెర దృశ్యమానం కాబోతున్నది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కించబోతున�
అగ్ర తారలు రణ్వీర్సింగ్, దీపికా పదుకొణె దంపతులు తమ ముద్దుల తనయ దువా పదుకొణె సింగ్ను దీపావళి సందర్భంగా తొలిసారిగా అభిమానులకు పరిచయం చేశారు. దీపావళి సెలబ్రేషన్స్ తాలూకు ఫొటోలను ఈ జంట తమ సోషల్మీడియా
జయాపజయాల సంగతి అటుంచితే.. మంచి నటిగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొద్ది సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నది ఈ భామ. ఈ
హీరో రవితేజ ‘మాస్ జాతర’ చిత్రంతో ఈ నెల 31న ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మ
మలయాళ అగ్రనటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా రూపొందుతున్న బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’. 1950ల నాటి మద్రాస్.. సినిమా స్వర్ణయుగం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. భ�
వరుస పాన్ ఇండియా చిత్రాలతో అగ్ర హీరో ప్రభాస్ ఇమేజ్ శిఖరాగ్రానికి చేరుకుంది. ‘బాహుబలి’ మొదలు నిన్నటి ‘కల్కి’ వరకు ఆయన సినిమాల కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతటి స్టార�
అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓటీపీ’. రాజీవ్ కనకాల, జాన్విక, నాట్య రంగ కీలక పాత్రధారులు. విజయ్ ఎం.రెడ్డి నిర్మాత. నవంబర్ 14న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా బుధవారం ఈ సినిమా ట్ర
నటుడు శివాజీ నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే టైటిల్ని ఖరారు చేశారు. లయ ఇందులో కథానాయిక. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమా టైటిల్ ఫస్ట్లుక్ పోస్టర్న�
Seven Hills Satish | సెవెన్ హిల్స్ సతీశ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ నుంచి డైరెక్టర్గా మారుతున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రెస్మీట్ పెట్టి మరి ఈ విషయాన్ని వెల్లడించారు. నూతన ప్రయాణం మొదలుపెడుతున్నానని ప్రకటించారు.