‘కమిటీ కుర్రోళ్లు’తో అభిరుచి గల నిర్మాతగా కితాబులందుకున్న నిహారిక కొణిదెల నిర్మాతగా చేస్తున్న మలి ప్రయత్నం ‘రాకాస’. సంగీత్ శోభన్ హీరోగా మాసనశర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కాను�
తన సినీ కెరీర్లో గత ఏడాది ఎంతో ప్రత్యేకమని, విభిన్న భాషల్లో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం దక్కిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న.
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్సిరీస్ రెండు సీజన్స్లో ప్రేక్షకుల్ని అలరించింది. తాజాగా ఈ సిరీస్ మూడోభాగం ‘కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్' సినిమాగా థియేటర్�
విఖ్యాత గాయని ఎస్.జానకి ఇంట విషాదం నెలకొన్నది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ(65) గురువారం ఉదయం కన్నుమూశారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న మురళీకృష్ణ పలు తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు.
‘దర్శకుడిగా నాకిది కీలకమైన సమయం. రెండు భారీ హిట్స్ తర్వాత చేయబోయే సినిమా అంటే ఓ రకమైన తికమక ఉంటుంది. అందుకే వారం రోజులు విశ్రాంతి తీసుకొని ఈ మధ్యే ఓ స్టోరీలైన్ను ఫిక్స్ చేశాను. జూన్ లేదా జూలైలో సినిమా �
ఈ ఏడాది ‘ఫౌజీ’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు ప్రభాస్. ఇక వచ్చే ఏడాది స్పిరిట్, కల్కి 2 ఉండే అవకాశం ఉంది. ‘సలార్-శౌర్యాంగ పర్వం’ కూడా రేసులో ఉంది. ఇంత భారీ లిస్ట్ ఈ తరం హీరోల్లో ఎవరికీ లేదని �
ఇప్పటికే వరుస హిట్స్తో హ్యాట్రిక్ సాధించిన హీరో నవీన్ పొలిశెట్టి.. తన తాజా సినిమా ‘అనగనగా ఒక రాజు’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని, నవీన్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్బస్టర్గా ఈ సినిమా నిలిచ
‘రెగ్యులర్ సినిమాల్లా కాకుండా భిన్నంగా ఉండాలని రవితేజ చెప్పడంతో.. అందుకు తగ్గట్టుగా దర్శకుడు తిరుమల కిశోర్ రాసిన కథ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వ�
ప్రస్తుతం ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా ‘ఫౌజీ’ మీదే. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా ఈ ఏడాదే విడుదల కానుంది. అయితే.. రిలీజ్ డేట్ మీద ఇప్పటివరకూ క్లారిటీ లేదు. తాజా సమాచా�
కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వినూత్న కథా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత�
సీనియర్ హీరో నరేష్ కథానాయకుడిగా ‘శుభకృత్ నామ సంవత్సరం’ పేరుతో తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్నది. ఎస్ఎస్ సజ్జన్ దర్శకత్వంలో డీఆర్ విశ్వనాథ్ నాయక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కథానాయికగా తన లక్ష్యమని, భాషాపరమైన హద్దులు లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటున్నానని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. గతేడాది ఈ భామ ఖాతాలో ఛావా, థామా, ది గర్ల