సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు.
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ఒరిజినల్స్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకుడు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు. ఈ నెల 21న ప్రేక్షకుల మ�
అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత నెలలో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తమ నిశ్చితార్థం గురించి విజయ్, రష్మిక ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఎంగేజ్మెంట్ విషయంలో వారు గోప్యతన
‘కూలీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సూపర్స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. బుధవారం ఈ సినిమా తాలూకు అధికారిక ప్రకటన వెలువడింది. ‘తలైవర్173’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కను�
‘జటాధర అద్భుతమైన సబ్జెక్ట్. ఎమోషన్స్తోపాటు సూపర్ నాచురల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిళితమైన కథ ఇది. పానిండియా కంటెంట్ కాబట్టే హిందీలో కూడా చేశాం. విజువల్గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇ�
హీరో నాగచైతన్య ప్రస్తుతం ఓ మిథికల్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎన్సీ24’ వర్కింగ్ టైటిల్తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకుడు.
బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకొని అపజయాల్ని చవిచూసిన అగ్ర కథానాయిక పూజాహెగ్డే ప్రస్తుతం దక్షిణాదిలో పూర్వ వైభవాన్ని సాధించే పనిలో ఉంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీపై ఈ భామ దృష్టి పెట్టింది.
జాతీయ అవార్డులపై ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యులు రాజకీయ ఒత్తిళ్లతో రాజీపడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ�
‘ప్రతి మనిషికి విధిరాత ఉంటుంది. ఏదో ఒక కారణంతోనే మనకు వ్యక్తులు పరిచయమవుతుంటారు. గత జన్మ రుణానుబంధం వల్లే ఇదంతా జరుగుతుంటుంది. భగవద్గీతలోని ఈ పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అన్నారు దర్శకుడు,
సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా రూపొందుతున్న క్రికెట్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనర్ ‘G.O.A.T’. మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.