ఖాన్ దురాని, సాహితి ఆవంచ ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకుడు. పైలా ప్రసాద్రావు, కిశోర్ గుండాల నిర్మాతలు. పోస్ట్ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వ
‘నేను ఏ పని చేసినా నిజాయితీగా చేస్తాను. ఇన్నేళ్లలో ఒక్క తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాను. ఏ ఇండస్ట్రీలో కూడా నాకు మచ్చలేదు. కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు.
అనీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించిన సోషియో ఫాంటసీ వెబ్సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’. భీమగాని శ్రీవర్ధన్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నది.
‘ ‘శివ’ సినిమా చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను. కానీ అనుకోకుండా హీరో అయ్యాను. దర్శకుడ్ని కావాలనుకున్న నా కల ఇన్నాళ్లకు ‘మకుటం’ రూపంలో నిజమైంది. ఇది సూపర్గుడ్వారి 99వ సినిమా.
మెగా హీరో సాయిదుర్గతేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పానిండియా ప్రాజెక్ట్ ‘SYG’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకుడు. కె.నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణం చివరి దశకు చేరింది. ఈ క్ర
దేశవ్యాప్తంగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రాల్లో ఎన్టీఆర్ ‘డ్రాగన్' ఒకటి. ‘కేజీఎఫ్' ఫేం ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇండియా లెవల్లో భారీ అంచనాలే �
అగ్ర హీరోలు వెంకటేశ్, కల్యాణ్రామ్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఈ నెల 22న లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ని అనిల్ రావిపూడి స్టార్ట్ చేయన
తమిళ సినీదిగ్గజం కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా భాగ్యరాజ్ సాధించిన విజయాలు అనితరసాధ్యాలనే చెప్పాలి. 75 చిత్ర�
నీళ్ల మాఫియా గురించి చర్చిస్తూ సందేశాత్మక కథాంశంతో గూఢచారి థ్రిల్లర్గా రూపొందిన ‘సర్దార్' చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని సాధించింది.
స్వీయ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని నటిస్తున్న సినిమా త్వరలో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘రాపో23’ వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
“దీవాన’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఈ కథలోని ఇంటర్వెల్, ద్వితీయార్థం బాగా నచ్చి నిర్మాణానికి ఉపక్రమించాం. ‘ఏ’ సర్టిఫికెట్ వల్ల మా సినిమాకు కుటుంబ ప్రేక్షకులు రాలేకపోతున్నారు.
‘దర్శకుడిగా నా తొలిచిత్రం ‘కొమురం భీమ్' నుంచి ఇప్పటివరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా. ప్రస్తుతం ఏఐ స్టూడియో పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నా. ప్రముఖ వ్యక్తి బయోపిక్ కూడా నిర్మాణంలో ఉంది’ అని అన్�
యువతలో మంచి క్రేజ్ ఉన్న కథానాయికల్లో కయాదు లోహర్ ఒకరు. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ఈ అందాలభామ బిజీబిజీగా ఉన్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాకు కొన్నాళ్లు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న
2003 సంక్రాంతి కానుకగా వచ్చిన మహేశ్బాబు ‘ఒక్కడు’ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో ఎంఎస్రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పటివరకూ ఉన్న చాలా రికార్డులను అధిగమించి, ఆ ఏడాది న�