రణ్వీర్సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్' గత ఏడాది భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచనాల్ని సృష్టించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు శర్వానంద్. ఇప్పుడాయన ‘బైకర్' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
అక్కినేని అఖిల్ తాజా చిత్రం ‘లెనిన్'పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ను తీసుకొచ్చాయి. బలమైన సామాజికాంశాలను చర్చిస్తూ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున�
‘ఈ సినిమాలో నేను మూడు డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తా. ఈ కథ ఇరవై ఏళ్ల పాటు గుర్తుండిపోవాలనే తపనతో పనిచేశాను. నా మనసుకు నచ్చిన గొప్ప కథ ఇది’ అన్నారు సంతోష్ శోభన్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపుల్ ఫ�
వైవిధ్యమైన కథాంశాలు, ప్రయోగాత్మక పాత్రలతో దక్షిణాదిన తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు మలయాళీ అగ్ర నటుడు మోహన్లాల్. మనమంతా, జనతా గ్యారేజ్ వంటి స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు మలయాళీ డబ్బి�
తెలుగు సినీరంగంలో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తెరమీదకు రాబోతున్నట్లు సమాచారం. ‘మార్కో’ వంటి వయొలెంట్ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మలయాళీ దర్శకుడు హనీఫ్ అదేని.
కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు గతం తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా కథానాయికలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కానీ మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ అందుకు భిన్నం.
విరాట్కర్ణ హీరోగా నటిస్తున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా ‘నాగ బంధం’. అభిషేక్ నామా దర్శకుడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15న సినిమా టీజర్ను విడుదల చేయబోతున్నారు. ‘పురాతన ఆలయంలో రహస్య నిధిని రక్షించే మ�
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో ధనుష్-సాయిపల్లవి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి ‘మారి’ సీక్వెల్లో నటించారు. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమ�
సాధారణంగా సినీరంగంలో విజయాలు లేకపోతే అవకాశాలు వాటంతటవే తగ్గిపోతాయి. కానీ అచ్చతెలుగందం శ్రీలీల విషయంలో ఈ ట్రెండ్ రివర్స్ అవుతున్నది. ఇటీవలకాలంలో ఈ భామ నటించిన సినిమాలు ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయ�
‘నటన ద్వారా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా సృజనాత్మకమైన సంతృప్తినిచ్చేది దర్శకత్వం మాత్రమే’ అన్నారు తరుణ్భాస్కర్. గత కొన్నేళ్లుగా ఆయన దర్శకత్వంతో పాటు నటనకు ప్రాధాన్యతనిస్తూ �
‘కల్కి 2898ఏడీ’లో దీపికా పడుకొనే పోషించిన ‘సుమతి’ పాత్ర చాలా కీలకం. ఓ విధంగా కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రెండో భాగంలో ఆ పాత్ర ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందట. అయితే.. దీపికాను ఆ సినిమా నుంచి తప్పించ�
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన, రణబాలి.. సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత చేయబోయే సినిమాక్కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వినికిడి. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే దర్శకుడ�
శ్రీరామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ది మేజ్'. రవికిరణ్ గడలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ కె రెడ్డి, కె.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం ఫస్ట్లుక్తో పాటు టైటిల్