సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చు. మరుసటి రోజే పాతాళానికి పడిపోవచ్చు. ఈ ఎత్తుపల్లాలను తట్టుకుని నిలబడటం అందరికీ సాధ్యం కాదు. కానీ, బాలీవుడ్ సీనియర్ కరీనా కపూర్ ఖాన్�
సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. వేసవ�
Ananya Panday | ‘లైగర్' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ భామ అనన్యపాండే. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా యూత్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ దక్కింది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఈ సొగసరి ఓ స్పెషల్సాంగ్ �
gandhi talks | అగ్ర నటులు అరవింద్స్వామి, విజయ్ సేతుపతి, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటించిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్' ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతున్నది. జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ �
విభిన్న పాత్రల్లో రాణిస్తూ నటుడిగా సత్తా చాటుతున్నారు చైతన్య రావు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్' ట్యాగ్లైన్. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణ నాయుడు నిర్మాత. �
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ‘హైందవ’. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మహేష్చందు నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే
సూపర్స్టార్ రజనీ కాంత్ 173వ చిత్రానికి దర్శకుడు ఖరారయ్యారు. యువ దర్శకుడు శిబి చక్రవర్తి ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. అగ్ర నటుడు కమల్హాసన్ స్వీయ నిర్మాణ సంస్థ రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతా
కుటుంబ కథల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని, అందుకు ‘సఃకుటుంబానాం’ చిత్ర విజయమే నిదర్శమని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ఓ కీలక పాత్రలో రామ్కిరణ్, మేఘ ఆకాష్ జంటగ�
నటనతో ఇంప్రెస్ చేస్తూనే అందంతో ఆకట్టుకునే పాత్రలు కథానాయికలకు అరుదుగా దొరుకుతాయి. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమాలో కాయాదు లోహర్ పోషించింది ఆ తరహా పాత్రే. త్వరలో విశ్వక్సేన్ ‘ఫంకీ’ సినిమాతో ఈ అస్
చేతన్, కావ్య, రాజీవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వశం’. స్వీయనిర్మాణ దర్శకత్వంలో కోన రమేష్ రూపొందిస్తున్నారు. గిరిజన ప్రాంతంతో పాటు నగర నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని, ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులత
‘మేం ఫేమస్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు యువహీరో సుమంత్ ప్రభాస్. ఆయన తాజా చిత్రం ‘గోదారి గట్టుపైన’. సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అభినవ్ రావు నిర్మాత. నిధి ప్రదీప్ కథానాయికగా నటిస
సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ‘యూరి’ సినిమా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ఆదిత్యధర్. సినిమా పరిశ్రమలో తొలి విజయం కంటే మలి విజయం విలువైందంటారు. కెరీర్కి బలమైన పునాది ఏర్పడాలంటే
Nidhhi Agerwalఈ మధ్యకాలంలో అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ చర్చల్లో నిలిచింది అందాలభామ నిధి అగర్వాల్. ఈ హడావిడిలోనే ఆమె కథానాయికగా నటించిన ‘ది రాజాసాబ్' సినిమా కూడా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ప్రమోషన్స్�
జితేంద్ర జోషి కథానాయకుడిగా, రవీంద్రవిజయ్ కార్మార్కర్ దర్శకత్వంలో రాజుసత్యం రూపొందిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్' అదే పేరుతో తెలుగులో జనవరి 1న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ సినిమా ప్రెస్మీట్ని �