‘మొగిలిరేకులు’ఫేం సాగర్ హీరోగా ఓ విభిన్న కథాచిత్రం తెరకెక్కనున్నది. సింగరేణి కార్మికుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నట్టు శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హైలెస్సో’. ప్రసన్నకుమార్ కోట దర్శకుడు. శివ చెర్రీ, రవికిరణ్ నిర్మాతలు. శివాజీ ఇందులో విలన్గా నటిస్తున్నారు.
విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ శుభ్ర, ఆర్యన్, రమేష్లతో కలిసి నిర్మిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్'. ప్రవీణ్ కె. దర్శకుడు. ఈ నెల 31న సినిమా విడుదల కానున్నది.
‘బయటనుంచి ఇండస్ట్రీకి వచ్చినవారి కష్టాలు వినడానికి అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఇండస్ట్రీలో పుట్టి ఇండస్ట్రీలో పెరిగినవాళ్ల కష్టాలు ఎవరూ వినరు.’ అని శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్ వాపోయారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'. దీక్షిత్ శెట్టి ఇందులో మేల్ లీడ్. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు.
టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇరు కుటుంబాలు, వారి కొద్దిమంది బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వీరి నిశ్చితార్థం శుక్రవారం హైదరాబాద్లో న
నటుడు శివాజీ నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ఉత్తర అనే పాత్రలో నటి లయ నటిస్తున్నది.
కూతురు రాహాపై అలవిమాలిన ప్రేమను కనబరుస్తుంటారు బాలీవుడ్ భామ అలియాభట్. కన్నతల్లికి బిడ్డపై మమకారం సహజం. కానీ అలియా మాత్రం రాహా విషయంలో వినూత్నంగా ఆలోచిస్తుంటుంది.
Vijay Devarakonda Rashmika | ఇవాళ ఉదయం విజయదేవరకొండ, రష్మిక మందన్నకు ఎంగేజ్మెంట్ జరిగింది. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్యనే వీరి నిశ్చితార్థ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో ఫేమస్ డెస్టి�
అషికా రంగనాథ్, ఎస్ఎస్ దుశ్యంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ ఫాంటసీ డ్రామా ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదలకానుంది.
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. సాయిమోహన్ ఉబ్బన దర్శకుడు. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ట్రైలర్ను విడుదల చేశారు.
‘నేను ప్రతీ సినిమాలో పాత్రలపరంగా కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఆడియెన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. గొప్ప బాధ్యతతో ఈ చిత్రాన్ని పూర్తి చేశా’ అని చెప్పింది అగ్ర కథానాయిక రష్�
సుధీర్బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. ఈ పాన్ ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తురు.
‘నేపథ్యం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా అవకాశాలు మాత్రం తేలిగ్గా రాలేదు. చాలా కష్టపడ్డాను.’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు నటుడు సైఫ్ అలీఖాన్.