జీవి ప్రకాశ్కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్'. మరియప్పన్ చిన్న దర్శకుడు. అరుణ్కుమార్ ధనశేఖరన్ నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నద�
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థగా పేరుపొందిన మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో కూడా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్నది. ఈ సంస్థ తమిళంలో రూపొందిస్తున్న నాలుగో చిత్రం గురువారం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది.
‘తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి ఆలయంలో ఓ నేలమాళిగ ఎందుకు తెరవలేదు? అనే విషయంపై చాలా చర్చలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన అంశం అది. నిజంగా ఆ గది తెరిస్తే అందులో ఏముంటుందో ఊహిస్తూ ఓ ఫిక్
‘మన శంకర వరప్రసాద్'తో టాలీవుడ్ రీజనల్ రికార్డులన్నింటినీ తిరగరాశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. తదుపరి చిత్రం ‘విశ్వంభర’ కోసం ఆయన అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వీఎఫ్ఎక్స్ ప్రా
ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. చేతిలో వరుసగా పానిండియా సినిమాలు ఉన్నప్పటికీ తొలి ప్రాధాన్యత ఆయన ‘స్పిరిట్' సినిమాకే ఇస్తున్నట్టు తెలిసింది. అడిగినన్ని బల్క్ డేట్లు ఇవ్వడంత
భారతీయ పురాణ ఇతిహాసం మహాభారతంలోని అంబ పాత్ర స్ఫూర్తితో ‘అంబ’S రివేంజ్' పేరుతో ఓ చిత్రం రాబోతున్నది. కృత్రిమ మేధ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. జయవర్ధన్ మడి దర్శకుడు. బుధవారం టైటిల్ పోస్టర్�
విరాట్కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన డివైన్ అడ్వెంచర్ మూవీ ‘నాగబంధం’ ఈ నెల 3న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్�
యశ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ‘టాక్సిక్' ఆగస్ట్ 26న ప్రేక్షకుల ముందుకురానుంది. గీతూమోహన్దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో హీరో �
మణిరత్నం దర్శకత్వంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న తాజా ప్రేమకథా చిత్రంపై తమిళనాట ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. విజయ్సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్న�
ఆధునిక సమాజంలో మూఢనమ్మకాల్ని ప్రశ్నిస్తూ తెరకెక్కిస్తున్న ‘నిమ్మకాయ..నీకెందుకు భయం’ చిత్రం బుధవారం ప్రారంభమైంది. రాజేష్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, ఆమని ప్�
రవితేజ కథానాయకుడిగా ఆధ్యాత్మిక, కుటుంబ భావోద్వేగాల కలబోతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. గత ఏడాదిగా విస్తృతంగా ప్రచారంలో ఉన్న త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో మూవీపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది.
‘ఇందులో నా పాత్ర పేరు ‘పార్వతి’. కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా వెళ్లే వ్యక్తిత్వం ఆమెది. వేద విద్యార్థిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం రెడీ అవ్వడానికి రెండు గంటలు పట్టేది. కథలో కీలకమైన పాత్ర. పార్వతి తీసుకొ
డా.పి.యష్మన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘చంద్రప్పన్'. సోనాలీ కథానాయిక. ఎలిగెంట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈచిత్రం జూలై 24న థియేట్రికల్ రిలీజ్ కానున్నది.