తెలంగాణ సినీ ఎగ్జిబిటర్ల సుదీర్ఘ కాల డిమాండ్కు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అద్దె విధానానికి స్వస్తిపలికి పర్సంటేజీ విధానంలో సినిమాల్ని ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్�
‘కమర్షియల్ ఎలిమెంట్స్తో రూపొందే సినిమాలను ఎంచుకునే సౌకర్యం నాకు ఇంకా రాలేదు. వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకుంటున్నా. విలేజ్ డ్రామాలతో పాటు అర్బన్ స్టోరీస్ చేయాలనుంది’ అన్నారు తిరు�
ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటితో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల మేలుకలయికగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నా�
అగ్ర హీరో రవితేజ తన ‘ఇరుముడి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చిత్రీకరణ 50శాతం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో స్ట�
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా నిలవడంతోపాటు పలు వ్యక్తిగత పురస్కారాలను కూడా గెలుచుకున్న రూరల్ తెలంగాణ ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని
మంగళూరు సోయగం పూజాహెగ్డేకు తెలుగులో మళ్లీ మంచిరోజులొచ్చాయి. టాలీవుడ్లో పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్న ఈ భామకు భారీ ఆఫర్లువస్తున్నాయి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్తో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నదీ
గ్యాంగ్స్టర్ డ్రామా ‘సర్కార్-4’ చిత్రాన్ని ఏప్రిల్లో మొదలుపెడతానని ఇటీవలే ప్రకటించారు అగ్ర దర్శకుడు రామ్గోపాల్వర్మ. ఈ గ్యాంగ్స్టర్ ట్రయాలజీలో వచ్చిన మొదటి మూడుభాగాలు సంచలన విజయం సాధించడమే కా�
గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్యూడ్ చిత్రాలను నిర్మించి, కోలీవుడ్లోనూ అగ్ర నిర్మాణ సంస్థగా అవతరించింది మైత్రీ మూవీమేకర్స్. ఈ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ తాజాగా తమిళంలో మరో చిత్రాన్ని అనౌన్స్ చేసింది.
లేడీ పవర్స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, కోలీవుడ్లతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకొని బాలీవుడ్లోనూ పాగా వేసింది. బాలీవుడ్ రామాయణ్తో పాటు ఆమిర్ఖాన�
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
కథకు ప్రాధాన్యతనిచ్చి, ఆ కథలో తన పాత్ర పరిధి ఎంత ఉన్నా.. నటించే జెన్యూన్ హీరోలు నేటికాలంలో లేరని నటి తాప్సీ అన్నారు. ఇటీవలే బాలీవుడ్లో హీరోల ఆధిపత్య ధోరణి, అభద్రతాభావంపై తాప్సీ హాట్ హాట్ కామెంట్లు చేశ�
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు తారాలోకం తరలివచ్చింది. ఉప ముఖ్యమంత్రి మల్ల�
అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ఓ వ్యాపారవేత్తతో పెళ్లిపీటలెక్కబోతున్నదని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిని ఆమె వ్యక్తిగత టీమ్ ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడు
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఏప్రిల్ 26, 27న రాష్ట్రస్థాయి కుల రహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైలాబ్బాబు శనివారం వెల్లడించారు.