రణ్వీర్సింగ్ నటించిన ‘ధురంధర్-2’ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తొలిభాగం బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘ధురంధర�
ఆది నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ ‘బుల్లెట్ రెడ్డి’. మేఘ, హనిక కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. గురువారం ఈ సినిమా ప్రెస్మీట్ని హైదరాబాద్లో నిర�
కెన్ కరునాస్, అనిష్మ అనిల్కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘యూత్' అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది
‘యాక్షన్ కలబోసిన ప్రేమకథా చిత్రమిది. ఈ మధ్యకాలంలో లవ్స్టోరీస్ తగ్గిపోయాయి. కథకు అవసరం ఉందనుకుంటే నేను ఏదైనా చేస్తాను. ఓ కొత్త జోనర్లో చేసిన ప్రయోగాత్మక చిత్రంగా అందరిని అలరిస్తుంది’ అన్నారు అడివి శ�
అగ్ర హీరో నాగచైతన్య రాబోతున్న సినిమా ‘వృషకర్మ’. మైథలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ఫేం కార్తీక్ దండు దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్తో కలిసి ఎస్వీసీసీ అధినేత బీవీఎస్ఎన్
‘అల్లు అర్జున్తో కలిసి నటించడం నా డ్రీమ్. ఆయనతో చిన్న రోల్ అయినా చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు’ అంటున్నది ఢిల్లీ భామ రితికా నాయక్. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్
థియేటర్లలో పవర్ తుఫాన్ కాస్త ముందుగానే రానుంది. సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్సింగ్' సినిమా అనుకున్న దానికంటే ముందుగానే.. అంటే, ఈ నెల 19వ తేదీనే విడుదల కానున్నది
‘ఇలాంటి మైథలాజికల్ జోనర్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. స్క్రిప్ట్ విన్నప్పుడు గొప్ప చిత్రమవుతుందనే భావన కలిగింది. నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు అక్కినేని నా
అన్షు, వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకుడు. వెంకట్ యాదవ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల �
నిర్మాతల పాలిటి లక్కీఛార్మ్గా మారింది తెలుగమ్మాయి శివానీ నాగరం. ఇప్పటి వరకూ తను చేసిన సినిమాలన్నీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టినవే కావడం విశేషం. రీసెంట్గా విడుదలైన ‘హే బలవంత్' సైతం బ్రేక్ ఈవెన్ అ�
‘ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో.. చూసుకున్నాక అంతకుమించి ఎంజాయ్ చేశాం. డైలాగ్స్ని శ్రీవిష్ణు స్పాట్లో ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అవన్నీ ఇందులో ఆడియన్స్ని అలరిస్తాయి’ అని నిర్మాతలు సుబ్రహ్మణ్యం �
నాగచైతన్యతో విడాకుల అనంతరం దాదాపు నాలుగేళ్ల పాటు సమంత జీవితం అనేక ఒడిదుడుకులతో సాగింది. ముఖ్యంగా అరుదైన మయోసైటిస్ వ్యాధి బారిన పడటం అశనిపాతంలా మారింది. అయితే ఈ కష్టాలన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంది సమం�
ఒక్క భారీ హిట్ చాలు కథానాయికల జాతకం మారిపోవడానికి. బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి విషయంలో అదే జరిగింది. ‘యానిమల్' సినిమాతో ఈ భామ యువతరంలో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అంతకుముందు ఈ సొగస
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్'. తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ప్రేక్