అగ్ర నటుడు మహేష్బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న చిత్రం ‘రావు బహదూర్'. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్�
అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ వెండితెర హిట్ పెయిర్ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి.
విజయ రామరాజు టైటిల్రోల్ చేసిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కాను�
బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్కపూర్ తన కెరీర్ ప్రారంభంలో తెలుగులో నటించారు. ఆ సినిమా పేరు ‘వంశవృక్షం’. దర్శకుడు బాపు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో ఆయన నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
డాలీ ధనంజయ, సప్తమిగౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ ‘హలగలి’. సుఖేష్ నాయక్ దర్శకుడు. కళ్యాణచక్రవర్తి ధూళిపల్ల నిర్మాత. రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. తెలుగు, కన్నడ, �
నా చిన్నప్పటి ముచ్చట... అప్పుడప్పుడే సినారె గురించి బడిలో వింటున్న కాలం. అందులోనూ వారు చదివిన బడిలో, అదే తరగతిలో నేనూ చదువుకుంటున్నానని, మా ఇంటికి నూరు గజాల దూరంలోని ఇంట్లో వారు ఉండేవారని తెలిసి ఖుషీ అయ్యే�
ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం కంగనా రనౌత్ స్టయిల్. వ్యక్తిగత విషయాలతోపాటు సినీ పరిశ్రమ, దేశంలో జరుగుతున్న ఘటనలపై తరచూ స్పందిస్తుంటుంది. తాజాగా, సినిమా సెట్లలో నటీమణుల పట్ల ఇతరులు వ్యవహర
కొత్తవాళ్లను పరిచయం చేయడంలో దిట్ట దర్శకుడు తేజ. చిత్రం, నువ్వూ-నేను, జయం చిత్రాలే అందుకు ఉదాహరణ. ఆయన ద్వారా పరిచయమైన ఎందరో నటీనటులు స్టార్లుగా కొనసాగిన విషయం తెలిసిందే. త్వరలో తన కుమారుడు అంకితోవ్ తేజ్న
చరిత్రకు కాల్పనికతను జోడిస్తూ.. ఎన్నో సినిమాలు, వెబ్సిరీస్లను నిర్మించారు. కళ్లారా చూడని కాలానికి కట్టు కథలు అల్లి చెప్పడంతో.. ప్రేక్షకులూ వాటికి బ్రహ్మరథం పట్టారు. ‘బ్లాక్బస్టర్' స్థాయిని కట్టబెట్ట
‘ఫిక్షనల్ స్టోరీనే అయినా.. సమాజంలో జరిగిన కొన్ని సంఘటనల ప్రేరణ ఈ కథలో ఉంటుంది. ఆడవాళ్లకే కాదు, మగవాళ్లలో కూడా ఒక పరదా ఉంటుందని ఈ సినిమా చెబుతుంది. విడుదలయ్యాక చర్చకు దారి తీసే సినిమా ‘పరదా” అని దర్శకుడు ప్
‘ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటైర్టెనర్. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. పేరుకు తగ్గట్టే అందరి హృదయాలనూ ఆనందంలో ముంచెత్తే సినిమా ‘సుందరకాండ’ ’ అని నారా రోహిత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూ�
ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు హీరో సాయిదుర్గతేజ్. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టేశారాయన.
నటి మధుశాలిని సమర్పణలో రూపొందిన చిత్రం ‘కన్యాకుమారి’. గీత్ నైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రధారులు. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 27న వినాయకచవితి కానుకగా చిత్రం విడుదల కానుంది.
‘గతంతో పోలిస్తే నేను చాలా మారాను. నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది.’ అన్నారు మలయాళ మందారం అనుపమ పరమేశ్వరన్. తనలో ఈ మార్పుకు గల కారణాలను కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారామె.