బ్లాక్బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత.. మళ్లీ దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ)తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్న ఈ భ�
బాల నటులు రోహన్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సమ్మర్ హాలీడేస్'. శ్రీకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడని నటీనటుల్లో తానూ ఉంటానని రుజువు చేసుకున్నది తెలంగాణ కోడలుపిల్ల రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ అందాలభామ ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింద
ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) సినిమా అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస�
సూపర్స్టార్ రజనీకాంత్ ఇప్పటివరకూ 171 సినిమాల్లో నటించారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం ఆయన చేయలేదు. నిజానికి బాషా, నరసింహ, చంద్రముఖి చిత్రాలకు సీక్వెల్ చేస్తే బావుంటుందనే ప్రపోజల్స్ ఆయనకు వచ్చాయి.
మంగళూరు సోయగం పూజాహెగ్డేకు తెలుగులో మళ్లీ మంచి రోజులొచ్చాయి. గతకొంతకాలంగా ఇక్కడ భారీ హిట్కోసం ఎదురుచూస్తున్న ఈ భామ అందుకు తగినట్లుగానే ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఆమె దుల్కర్ సల్మాన్తో కల
రామ్చరణ్ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రమోషన్స్కు శ్రీకారం చుడుతూ ఈ నెల 18న ముంబయిలో ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు, ఆపై 23వ తేదీన భోపాల్లో
ఏడుగురు మహిళల జీవితాలు, వారి భావోద్వేగాలు ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రం ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణమ్మ
నగర జీవితానికి అలవాటుపడటంతో మన మూలాలను మరచిపోతున్నామని, అందరినీ కాలం వెనక్కి తీసుకెళ్లి నాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చే ఉద్దేశ్యంతో 90వ దశకం నేపథ్యంలో ఈ సినిమా తీశామని చెప్పారు ‘దూరదర్శిని’ చిత్ర హీరో స�
ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్మీట్ పెట్టుకొని తమను బెదిరించినట్లుగా మాట్లాడటం సరికాదని, అందరం కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగు అగ్ర నిర్మాతలు కోరారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో
‘శంబాలా’ విజయం తర్వాత అలాంటిదే మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు చిత్ర నిర్మాతలు మహీధర్రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు. ఈ చిత్రానికి ‘శంబాలా’ చిత్ర దర్శకుడు యుగంధర్ ముని సమర్పకుడు. ఆది సాయికుమార్ కథా�
తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్లు మనుగడ సాగించాలంటే పర్సంటేజీ విధానాన్ని తప్పకుండా అమలు చేయాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్లో ‘అంతరించిపోతు
నాని తాజా పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్' ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొ�