సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో ధనుష్-సాయిపల్లవి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి ‘మారి’ సీక్వెల్లో నటించారు. ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమ�
సాధారణంగా సినీరంగంలో విజయాలు లేకపోతే అవకాశాలు వాటంతటవే తగ్గిపోతాయి. కానీ అచ్చతెలుగందం శ్రీలీల విషయంలో ఈ ట్రెండ్ రివర్స్ అవుతున్నది. ఇటీవలకాలంలో ఈ భామ నటించిన సినిమాలు ఆశించిన విజయాల్ని అందుకోలేకపోయ�
‘నటన ద్వారా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. కానీ వ్యక్తిగతంగా సృజనాత్మకమైన సంతృప్తినిచ్చేది దర్శకత్వం మాత్రమే’ అన్నారు తరుణ్భాస్కర్. గత కొన్నేళ్లుగా ఆయన దర్శకత్వంతో పాటు నటనకు ప్రాధాన్యతనిస్తూ �
‘కల్కి 2898ఏడీ’లో దీపికా పడుకొనే పోషించిన ‘సుమతి’ పాత్ర చాలా కీలకం. ఓ విధంగా కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రెండో భాగంలో ఆ పాత్ర ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందట. అయితే.. దీపికాను ఆ సినిమా నుంచి తప్పించ�
అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన, రణబాలి.. సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటి తర్వాత చేయబోయే సినిమాక్కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు వినికిడి. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే దర్శకుడ�
శ్రీరామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ది మేజ్'. రవికిరణ్ గడలే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఉదయ్ కె రెడ్డి, కె.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గురువారం ఫస్ట్లుక్తో పాటు టైటిల్
అగ్ర హీరో బాలకృష్ణ తన 111వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ‘ఎన్బీకే 111’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ సినిమా తర
ప్రతీ సినిమాకు వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మలయాళీ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ఆయన నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకుడు.
సూపర్స్టార్ రజనీకాంత్ బయోపిక్ గురించి ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. బెంగళూరులో సాధారణ బస్ కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టి వెండితెర సూపర్స్టార్గా ఎదిగిన ఆయన ప్రస్థానాన్ని అందరూ స్ఫూర్తి�
సినీరంగంలో కొన్ని కాంబినేషన్లు ఎవర్గ్రీన్. వాటిలో నాగార్జున-టబు జోడీ ఒకటి. ‘నిన్నే పెళ్లాడతా’ ‘ఆవిడా మా ఆవిడే’ చిత్రాల ద్వారా వీరిద్దరు హిట్పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా కూడా ఎన
దాదాపు 12ఏళ్ల క్రితమే మరాఠీ సినిమాల ద్వారా కథానాయికగా పరిచయమైంది మృణాల్ ఠాకూర్. అంతకు ముందే అక్కడ టీవీ ధారావాహికల ద్వారా పాపులర్ అయింది. అయితే తొలి తెలుగు చిత్రం ‘సీతారామం’తో ఈ భామకు ఇండస్ట్రీలో బ్రేక�
సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమానా’. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ట్రైలర్ను లాం�