శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బైకర్'. ఇండియాలో ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ సినిమా ఇది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సీనియర్ నటుడు రాజశేఖర్�
తమన్నాకు కోపం వచ్చించి. తనపై లేనిపోని పుకార్లును సృష్టిస్తున్నవారిపై ఆమె అంతెత్తు లేచింది. వివరాల్లోకెళ్తే.. పాత్రల డిమాండ్ మేరకు నటీనటులు బరువులు పెరగాల్సి వస్తుంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. వరంగల్, ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన విభిన్న ప్రేమకథాచిత్రం ‘లవ్ ఓటిపి’. జాన్విక, స్వరూపిణి కథానాయికలు. విజయ్ ఎం.రెడ్డి నిర్మాత. ఒకరికి తెలీకుండా, మరొకరిని.. ఇలా ఇద్దరమ్మాయిల్ని ఒకేసారి ప్రేమించి ఇబ�
Govinda | బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. ముంబై జుహులోని తన నివాసంలో మంగళవారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిం�
అగ్ర కథానాయిక దీపికా పదుకొణె హాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. భారతీయ నటీనటుల పట్ల అక్కడి వారు వివక్ష చూపిస్తుంటారని, అది అందరికీ తెలిసిన విషయమే అని పేర్కొంది. భారతీయ సినిమాలో తిరుగు�
తన ఆటపాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన పాప్ రారాజు మైఖేల్ జాక్సన్. పాప్ రంగంలో పేరొందిన స్టార్లు ఎందరైనా ఉండొచ్చుగాక.. వారందరికీ రోల్ మోడల్ మాత్రం మైఖేల్ జాక్సనే. అందుకే అందరూ ఆయన్ను ‘కింగ్ ఆఫ్
‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సముద్రానికి ఆటోపోటులు ఎంత సహజమో.. జీవితానికి ఒడిదుడుకులు అంత సహజం.’ అంటున్నారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన సిద�
‘మన సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూని వినోదాత్మకంగా చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాం. సమస్యపై అవగాహన కల్పిస్తూ చిన్న సందేశం కూడా ఉంటుంది’ అన్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. �
అగ్ర కథానాయిక అనుష్కశెట్టి నటిస్తున్న తొలి మలయాళ చిత్రం ‘కథనార్'. పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ కథాంశమిది. జయసూర్య టైటిల్ రోల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి రోజిన్ థామస్ దర్శకుడు. తొమ్మిదవ శతాబ్దం తా�
ఎట్టకేలకు రష్మిక.. తన మదిలో దాగున్న మాటను బయట పెట్టింది. విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉందని, వారిద్దరికీ గత నెలలో నిశ్చితార్థం జరిగిందని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని వారు అధికారికంగా ధృవీకరించలేదు. ర
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమిస్తున్నా’. వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు.