కథల ఎంపికలో చాలా కచ్చితంగా ఉంటానని అంటున్నది బాలీవుడ్ నటి శ్వేతా బసు ప్రసాద్. ప్రేక్షకులు తనపై ఎంతో నమ్మకం ఉంచారనీ, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమనీ చెబుతున్నది. తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్�
పేదల పక్షపాతి, నిరాడంబర జీవితానికి నిదర్శనంలా నిలిచే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథ వెండితెరపైకి రాబోతున్నది. ఈ బయోపిక్లో కన్నడ అగ్ర నటుడు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్న�
ప్రఖ్యాత తమిళ నిర్మాత, ప్రతిష్టాత్మక ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేతల్లో ఒకరు అయిన ఏవీఎం శరవణన్(85) చెన్నైలోని ఆయన స్వగృహంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
అమరగాయకుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఘంటసాల జీవిత చరిత్ర ‘ఘంటసాల ది గ్రేట్' పేరుతో వెండితెర దృశ్యమానమవుతున్నది. సి.హెచ్.రామారావు దర్శకుడు. ఈ నెల 12న విడుదలకానుంది. ఇందులో కృష్ణచైతన్య ఘం�
కథానాయికలు రష్మిక మందన్న, రుక్మిణి వసంత్ ఈ ఏడాది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినిమాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని, రేటింగ్స్ను అందిస్తూ సినీ ప్రేమికుల అభిమానాన్ని పొందిన ఇంటర్నెట్ మూవీ డ�
తిరువీర్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ఓ..సుకుమారి’ అనే టైటిల్ను నిర్ణయించారు. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ�
గ్లోబల్స్టార్ ప్రియాంకచోప్రా ప్రస్తుతం తెలుగులో మహేష్బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్లు
అగ్ర హీరో కార్తి నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాతియార్'. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే పేరు
ఇటీవల ‘కాంతార ఛాప్టర్-1’ చిత్రంతో భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు కన్నడ అగ్ర నటుడు, దర్శకుడు రిషబ్శెట్టి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రాల అప్డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదుర
హీరో రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇదిలావుండగా శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటిస్తున�
‘చాలా ఏళ్ల తర్వాత నా సినిమాకు పూర్తిగా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇదొక బ్యూటీఫుల్ స్టోరీ. వ్యక్తిగతంగా కూడా ఈ కథతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఒక స్టార్హీరో, ఆయన అభిమాని మధ్య ఉన్న బంధాన్ని, భావోద్వేగా�
అగ్ర నటుడు బాలకృష్ణ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ-2’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఈ సందర్భంగా బుధవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ..మద్రాస్ను తన
సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం ‘గోట్'. మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాత. క్రికెట్ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.