సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో నాని-కీర్తిసురేష్ కాంబో ఒకటి. ఇప్పటికే ఈ జోడీ నేను లోకల్, దసరా వంటి హిట్ చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించారు.
ప్రభు, హరిప్రియ జంటగా నటించిన చిత్రం ‘తీరం’. వంశీ మునగాల దర్శకుడు. ఉపేంద్ర గంగావెల్లి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగి�
ఐటీ ఇంజినీర్లు కూడా సినిమాలు తీయొచ్చా?! మిడిల్ క్లాస్ వాళ్లు కూడా ఆ ఇండస్ట్రీలో ఇమడవచ్చా?! ఆడపిల్లలూ సినిమాలకు స్క్రిప్ట్లు తయారు చేసి పేరు తెచ్చుకోవచ్చా?!... ఈ ప్రశ్నలన్నింటికీ... ‘ఓ.. బ్రహ్మాండంగా!!’ అనే స
సీనియర్ నటి పావలా శ్యామల(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం ఉదయం 1:50 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మ�
Pavala Shyamala | సినీ నటి పావలా శ్యామల కన్నుమూసింది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్కు గాయమైంది. సోమవారం సాయంత్రం ఆయన భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది . డాక్టర్ జె. మధుసూదన్ రావు, ఆర్. ఏ. పూర్ణ చంద్ర తేజస్వి నేతృత్వంలోని డాక్టర్ల
దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ‘జై హనుమాన్' ఒకటి. బ్లాక్బస్టర్ ‘హను-మాన్' చిత్రానికి సీక్వెల్గా రానున్న ఈ చిత్రం ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకున్నది.
‘ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్లు, ట్విస్ట్లు ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో మీ ముందుకొస్తున్నాం. తప్పకుండా ఓ విభిన్న కథా చిత్రాన్ని చూసిన అనుభూతినిస్తుంది’ అన్నారు హీరో సుమంత్.
పాత్రలపరంగా ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది బాలీవుడ్ కథానాయిక భూమి ఫడ్నేకర్. తాజాగా ఈ భామ చారిత్రక యోధురాలు బెలవాడి మల్లమ్మ పాత్రలో కనిపించనుంది.
‘ఆర్టికల్ 370’ చిత్రానికిగాను ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది కథానాయిక యామిగౌతమ్. తాజాగా ఆమె పాపులర్ బాలీవుడ్ ఫ్రాంఛైజీ ‘కహానీ’ మూడో భాగంలో నాయికగా ఖరారై�
దర్శక ద్వయం రాజ్, డీకేలలో ఒకరైన రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’ సినిమాకు కథ అందించి వంద కోట్ల విజయాన్ని అందుకున్నారు. తెలుగులో మహిళా ప్రధాన చిత్రానికి వందకోట్లు రావడం ఇదే ప్రథమం. ఈ జోష్ని ఇలాగే కొనసాగిస
హీరో నారా రోహిత్ ‘సౌండ్ ఇంజనీర్'గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. చినిమిల్లి మణికుమార్ దర్శకుడు. భరత్చౌదరి నిర్మాత. శనివారం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా
అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్ష