Nisha Ravikrishnan |రెండో తరగతిలోనే కెమెరా ముందుకు వచ్చింది. ఆరో తరగతికే ఒక షోకు హోస్ట్గా మారింది. కన్నడ అందం నిషా రవికృష్ణన్ జీవితం నిండా తళుకు బెళుకులే. తాజాగా, జీ తెలుగు ‘అమ్మాయిగారు’ పాత్రలో ఒదిగిపోయిన నిష ‘జిం�
Mrunal Thakur | ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. విజయ్ దేవరకొండ, నాని తాజా చిత్రాల్లో నాయికగా ఎంపికైంది.
Kollywood | ఇటీవల జరిగిన ‘బ్రో’ ప్రీరిలీజ్ వేడుకలో అగ్ర హీరో పవన్కల్యాణ్ తమిళ సినీ పరిశ్రమను అభ్యర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్రసీమలో చర్చనీయాంశంగా మారాయి.
Prabhas | అగ్ర హీరో ప్రభాస్ సోషల్మీడియాలో తక్కువగా కనిపిస్తుంటారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకోవడానికి మాత్రమే ఆయన సోషల్మీడియా ఖాతాలను ఉపయోగిస్తుంటారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తున్నది. చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార
Dulquer Salmaan | ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళీ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తేజ్ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ను గురువారం నటుడు,‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. ధనుష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం చిత్ర టీజర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీ�
Saidharam Tej | సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభంలో నాకు సపోర్ట్ చేసిన నా గురువు మామయ్య పవన్ కళ్యాణ్తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశం అనిపించింది. క�
Pranavi Manukonda | ‘తెలుగు అమ్మాయిని అవ్వడం ప్లస్గానే భావిస్తాను. మనకు వుండే నేటివిటీ మన వాళ్లకే వుంటుంది. పక్క భాషల నుంచి వచ్చే వారికి వుండదు’ అన్నారు కథానాయిక ప్రణవి మానుకొండ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘స్లమ�
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సామ్.. ఇండోనేషియాలోని బాలికి వెకేషన్ కోసం వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే తన స్నేహి
కొంత విరామం తరువాత నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతినిధి-2’. మూర్తి దేవగుప్తపు దర్శకుడు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశికుమార్ దర్శకుడు. నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చ�
‘స్లమ్ డాగ్ హజ్బెండ్' పూర్తి వినోదాత్మక చిత్రం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా వుంటుంది. అంతర్లీనంగా ఓ సందేశం కూడా వుంటుంది’ అన్నారు నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. ఈ నిర్మాత ద్వయం నిర్మించిన