ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఫర్హానా’. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. నెల్సన్ వెంకటేషన్ దర్శకుడు. ఈ నెల 12న విడుదల�
సీనియర్ దర్శకుడు నీలకంఠ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘సర్కిల్'. ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శతృవులవుతారో’ ఉపశీర్షిక. సాయిరోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మోహతా, రిచా పనై ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐక్యూ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్)’. ఈ చిత్రాన్ని కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీ పతి నిర్మించారు.
రెండు దశాబ్దాల కిందట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నానని చెబుతున్నది. పర్సనల్ లైఫ్తోపాటు కెరీర్ పరంగానూ చాలా ఖుషీగా ఉన్నానంటున్నది.‘టీనేజ్లో ఉండగా సినిమాల్లోకి వ�
Rakul Preet Singh | టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్కు ఇప్పుడు అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు తగ్గుతుండటంతో బాలీవుడ్పై ఫోకస్ పెట్టిన ఈ ఢిల్లీ భామ.. అక్కడ వర�
తెలుగు చిత్రసీమలో ‘వైజయంతి మూవీస్' స్థానం ప్రత్యేకం. ఎన్టీఆర్ మొదలు ఎందరో అగ్ర కథానాయకులతో మరపురాని చిత్రాల్ని నిర్మించి తిరుగులేని రికార్డులను తన పేరిట లిఖించుకున్నారు సంస్థ అధినేత, అగ్రనిర్మాత అశ్
దాదాపు ఏడాది కాలంగా సినిమాలకు బ్రేక్ నిచ్చింది అగ్ర కథానాయిక సాయిపల్లవి. ఆమె శివకార్తికేయన్ సరసన నటిస్తున్న తాజా తమిళ చిత్రం గురువారం కశ్మీర్లో ప్రారంభమైంది.
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్'. ప్రశాంత్వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తొలుత ఈ చిత్రాన్ని ఈ నెల 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడా�
Ileana D'Cruz | ప్రముఖ సినీ తార ఇలియానా.. తాను ఇప్పుడు గర్భవతిగా ఉన్నానని, త్వరలో ఓ బిడ్డకు స్వాగతం పలుకబోతున్నానని గత నెల తన అభిమానులకు శుభవార్త చెప్పింది. సోషల్ మీడియా వేదికగా ఇలియానా చేసిన ఆ ప్రకటన ఇంటర్నెట్లో
తెలుగులో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది చెన్నై సొగసరి శృతిహాసన్. ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకుంది.
‘గీత గోవిందం’ చిత్రంతో అగ్ర హీరో విజయ్ దేవరకొండకు భారీ హిట్ చిత్రాన్ని అందించారు దర్శకుడు పరశురామ్. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంప
‘ఇప్పటివరకు నేను సున్నితమైన పాత్రల్లోనే కనిపించాను. కానీ ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంలో మాత్రం చాలా భిన్నమైన రోల్లో కనిపిస్తాను’ అని చెప్పింది మాళవిక నాయర్. ఆమె సంతోష్శోభన్ సరసన కథానాయికగా నటిస్తు
“నిత్యం మనం ఎన్నో మిస్సింగ్ కేసుల్ని చూస్తున్నాం. కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని నివేదికలు కోరిన సందర్భాలున్నాయి. ఈ అంశంపై పరిశోధన చేసి ‘ఉగ్రం’ చిత్రాన్ని తీశాను’ అన్నారు విజయ్ కనకమేడల.