సుదర్శన్, రంగస్థలం మహేష్, తాగుబోతు రమేష్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘నటరత్నాలు’. శివనాగు దర్శకుడు. డా॥ దివ్య నిర్మాత. ఇటీవల ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది.
మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘మోహనకృష్ణ గ్యాంగ్లీడర్'. శ్రీలక్ష్మణ్ దర్శకుడు. సింగలూరి మోహనరావు నిర్మాత. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల చిత
Shruti Haasan | విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్ (Shruti Haasan) తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో వరుస పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడినప్
‘మహానటి’ తరువాత కీర్తిసురేష్ తన పంథాను మార్చుకుంది. ఎక్కువగా యువ కథానాయకులతో జత కట్టడానికే ఈ భామ మొగ్గుచూపుతున్నది. ఇటీవల నానితో కలిసి ‘దసరా’లో నటించి అందరి ప్రశంసలు అందుకున్న కీర్తిసురేష్ త్వరలో నా�
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అచ్చ తెలుగు అందం శ్రీలీల జోరు కొనసాగుతున్నది. దాదాపు అరడజను చిత్రాల్లో ఈ భామ కథానాయికగా నటిస్తున్నది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే వరుస అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ ఈ సొగసరి �
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాఫియా కథాంశం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం హీరో విజ�
బాలీవుడ్ చిత్రసీమలో విలక్షణ దర్శకుడిగా పేరు పొందారు సంజయ్లీలా భన్సాలీ. ఆయన చిత్రాల్లో భారీతనంతో పాటు చక్కటి కళాత్మక విలువలు కనిపిస్తాయి. గత ఏడాది ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించ
వైవా హర్ష, దివ్యశ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకుడు. ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకాలపై రవితేజ, సుధీర్కుమార్ కుర్రు నిర్మించారు. ఈ చిత్
వసంత్ రవి, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అశ్విన్స్'. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా�
ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్' చిత్రంలో జానకి పాత్రలో మెప్పిస్తున్నది కృతిసనన్. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కృతిసనన్ తన ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన వీడియోలను షేర్�
‘ఆదిపురుష్' చిత్రంపై దేశవ్యాప్తంగా విమర్శలొస్తున్నాయి. వివిధ భాషలకు చెందిన సీనియర్ నటులు కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది చిత్రసీమలో ప్రతిభాంతులైన దర్శకుల్లో లోకేష్ కనకరాజ్ ఒకరు. కేవలం ఐదేళ్ల సమయంలో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 2017లో ‘మానగరం’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన లోకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ
తమిళనాట అగ్ర కథానాయకుల్లో అజిత్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘తెగింపు’ తమిళనాట భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే అజిత్ తదుపరి చిత్రంపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు శివతో అజిత్ �