స్త్రీపురుషుల బంధాన్ని తెరపై తీసుకొచ్చే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక తమన్నా. ఈ భామ నటించిన ‘జీ కర్దా’ వెబ్సిరీస్ ఇటీవలే
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జూలై మొదటివారంలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. పూర్�
తెలుగు చిత్రసీమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ ఎడిటర్ పి.వెంకటేశ్వరరావు (72) మంగళవారం మధ్యాహ్నం చెన్నైలో కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200లకు పైగా చిత్రాలకు ఆయన ఎడిటర్గా సేవలందించారు.
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘లవ్ యూ రామ్'. డీవై చౌదరి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు దశరథ్, డీవై చౌదరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు.
చైతన్యరావు, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకుడు. యష్ రంగినేని నిర్మించారు. జూలై 21న ప్రేక్షకుల ముందుకురానుంది.
Vijay Devarakonda | సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దర్శక నిర్మాతలు, హీరోలు ఆ సీజన్ను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా సరే పండక్కి రావాలని కనీసం ఆరు నె�
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సత్యభామ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. అఖిల్ డేగల దర్శకుడు. ఆరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మిస్తున్నారు. మహిళా
ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్' ఇటీవలే ప్రేక్షుకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ‘రామజయం రఘు రామ జయం’ పేరుతో సక్సెస్మీట్ను నిర్వహించారు.
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాపై కొన్ని వివాదాలు చెలరేగుతున్నా..బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లను రాబడుతున్నది. ‘ఆదిపురుష్' క�
ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో భారీ విజయాల్ని సొంతం చేసుకుంది చెన్నై సోయగం శృతిహాసన్. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచుగా అభిమానులతో సంభాషిస్తుంటుందీ భామ.
రణ్వీర్సింగ్, అలియాభట్ జంటగా కరణ్జోహార్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. జూలై 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కేజీఎఫ్' సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన తన తదుపరి చిత్రాన్ని మహిళా దర్శకురాలు గీతూ మోహన్దాస్తో చేయబోతున్నారని వార్త�
‘మహేష్భట్, విక్రమ్భట్ లాంటి గొప్ప ఫిల్మ్మేకర్స్తో కలిసి పనిచేయాలన్నది నా కల. ‘1920’ చిత్రంతో ఆ కోరిక తీరింది. ఇంత త్వరగా ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టం’ అంటున్నది అవికాగోర్.
ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ రూపొందించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారతీయ పురాణేతిహాసం రామయాణాన్ని వక్రీకరించారని, హనుమాన్ పాత్రధారి చెప్పిన సంభాషణలు ఆ పాత్ర ఔచ�