Arvind Kumar | ‘లపతగంజ్’ వెబ్ సిరీస్లో చౌరాసియా పాత్ర ద్వారా ఫేమస్ అయిన నటుడు అరవింద్ కుమార్ ఇక లేరు. ఇవాళ మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. లపతగంజ్ బృందంతో కలిసి షూటింగ్కు వెళ్తుండగా ఆయనకు ఒక�
Sadha | సదా.. ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్. ‘జయం’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలతో పాటు.. తమిళ్ లోనూ నట�
Tomato prices | ఒకప్పుడు కిలో పది, ఇరవై రూపాయలకు దొరికిన టమాట ఇప్పుడు సామాన్యుడి అందకుండా పోయింది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నది. దాంతో సామన్యులెవరూ టమాట జోలికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. �
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటన మాత్రమే కాకుండా ఇంగ్లీష్లో కవితలు రాయడంలో ఈ అమ్మడికి మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.
దాదాపు నెల రోజుల విరామం తర్వాత అగ్ర హీరో రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్' సినిమా సెట్స్లోకి అడుగుపెట్టబోతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. చిత్రీక
Vaishnavi Chaitanya | ‘కథానాయిక అవ్వాలనే కోరికతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ‘బేబీ’ సినిమా కథ విన్నప్పుడు షాక్�
బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ నటిస్తున్న తాజా చిత్రం ‘చందూ ఛాంపియన్' కబీర్ఖాన్ దర్శకుడు. ప్రస్తుతం లండన్లో షూటింగ్ జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి.
Chiranjeevi | చిరంజీవి, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. చిరంజీవితో సినిమా చేసేందుకు పూరీ రెండు మూడు సార్లు ప్రయత్నించారు. కానీ కథ వర్కౌట్ కాకపోవడంత
Dhanush | నటుడు ధనుష్ (Dhanush), ఐశ్వర్య (Aishwarya Rajinikanth)లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ధనుష్ నటించిన ‘వేలైయిల్లా పట్టదారి’ (Velaiyilla Pattadhari) (తెలుగులో రఘువరన్ బీటెక్) సినిమాలో సిగరెట్, పొగాకు ఉత్పత్తుల ప్రకటనల నిషేధం, క్రమబద్
Jr NTR | చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అయితే చాలు..ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో ఎన్టీఆర్-ప్రశాంత్నీల్ సినిమా ఒకటి. ఈ ప్రాజెక్ట్ను అధిక�
Samantha | అగ్ర కథానాయిక సమంత గత ఏడాది కాలంగా తన ఆరోగ్య సమస్యలపై ధైర్యంగా పోరాడుతున్నది. మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధికి గురైన ఆమె దాదాపు ఆరు నెలల పాటు చికిత్స తీసుకొని కోలుకుంది. అనంతరం వరుస సినిమాలతో బి�
బాలీవుడ్లో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు రణ్వీర్సింగ్-దీపికా పడుకోన్. పలు భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్పరంగా కూడా ఈ దంపతులు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అయితే వీరి వైవాహిక బంధంపై గత కొ