బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ఖాన్ ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్ఏంజిల్స్లో జరుగుతున్న తాజా సినిమా షూటింగ్లో యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ సందర్భంగా ఆయన గాయపడ్డారని తెలిసింది.
‘నేను చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తు పెరిగాను.క్రైమ్ కామెడీ తరహా చిత్రాలు తెలుగులో చాలా తక్కువగా చేసినట్లు అనిపించింది. అందుకే ఈ జోనర్లో సినిమా చేయాలని అనుకుని నిర్మించిన చిత్రమే ‘భాగ్సాలే’ అన్నా
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారం గురించి గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. భర్త చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయని, కొన్నాళ్లుగా దంపతులిద్దరూ విడిగా ఉంటున్నారని ప్�
పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్భూపతి దర్శకుడు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు.
హీరోల ఇమేజ్ వల్లే సినిమాలు ఆడుతున్నాయని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని చెప్పింది సీనియర్ కథానాయిక అమీషాపటేల్. హీరోలతో సమానంగా కథానాయికలకు కూడా పారితోషికం దక్కాలనే వాదన అర్థం లేనిదని ఆమె పేర్కొంది
“మాయ’ సినిమా తరువాత తొమ్మిదేళ్ల గ్యాప్ అనంతరం తెలుగులో సినిమా తీస్తున్నా. ‘సర్కిల్' సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా వుంది’ అన్నారు దర్శకుడు నీలకంఠ. ఆయన దర్శకత్వంలో రూపొందుతున�
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పుడు మరోసారి రుజువైంది.ఇన్స్టాగ్రామ్లోకి అలా అడుగుపెట్టాడో లేదో లక్షలాది మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్�
Niharika Divorce | నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే వీళ్లిద్దరూ విడిపోయారు. మే 19వ తేదీన కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన నిహారిక దంపతులు.. మ్య�
Salaar Teaser | కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. చిన్న సినిమాగా విడుదల చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. కేజీఎఫ్, కేజీఎఫ్-2 సినిమాల తర్వాత ప్రశాంత్ న
Nijame Ne Chebutunna | బ్యాక్ టు బ్యాక్ చార్ట్బస్టర్స్ హిట్ సాంగ్స్ డెలివరీ చేస్తూ టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. తాజాగా ఈయన కంపోజ్ చేసిన ఓ సాంగ్ యూట్యూబ్లో సెన�
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అందులో అగ్ర దర్శకహీరోలు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అల వైకుంఠపురములో’ చ�
అగ్ర కథానాయిక నయనతార ప్రస్తుతం షారుఖ్ఖాన్ సరసన ‘జవాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ఆమెకిది తొలిచిత్రం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత నయనతార తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా
‘ఈ సినిమా విజయంపై ముందు నుంచి నమ్మకం ఉంది. కథ విన్నప్పుడే తప్పకుండా హిట్ అవుతుంది అను కున్నాం’ అన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. ఆయన సమర్పణలో శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొం
అక్షయ్కుమార్, పరేష్రావల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఓ మై గాడ్' చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగులో పవన్కల్యాణ్, వెంకటేష్ లీడ్ రోల్స్లో ‘గోపాల గోపాల’ పేరుతో రీమ�