ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రం నిర్మాణం నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. టైటిల్ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్లుక్ పోస్టర్కు
అక్షయ్కుమార్కు భారత పౌరసత్వంబాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్కుమార్ కెనడా పౌరసత్వం మీద గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారతీయ చిత్రసీమలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతూ దేశ పౌరసత్వం ల�
కేకే మీనన్ ప్రధాన పాత్రలో సుధాంశు శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ ఆల్'. బాలీవుడ్ ఫిల్మ్మేకర్ మహేష్భట్తో పాటు ఆనంద్ పండిట్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ఈ చిత్రానికి
విజయవంతమైన హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు త్వరలో ‘పిజ్జా-3’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం (Indian citizenship) దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది.
Rajinikanth | జైలర్ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హిమాలయాల యాత్రకు బయలుదేరిన స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth).. శనివారం బద్రీనాథుని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెల ఎంతో ఇష్టమైనది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఆ నెల నాకు సెంటిమెంట్గా.. లక్కీ మంత్గా భావిస్తాను. నా మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ డిసెంబర్లో విడుదలై సూపర్ హిట్ సాధించింది.
‘నాన్న తన 63 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. సినీ కెరీర్లో ఎవరూ చేయనటువంటి ప్రయోగాలు, ఛాలెంజింగ్ పాత్రలు చేశారు’ అన్నారు కథానాయిక శృతిహాసన్.
‘ట్రైలర్ విడుదలైన కొద్ది రోజుల్లోనే అన్ని ఏరియాల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. చిన్న సినిమాగా మొదలై ట్రేడ్లో రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్' ఒక స్పెషల్ కాన్సెప్ట్తో ఈ మూవీని నిర్మ
పాపులర్ కమెడియన్ సంతానం హీరోగా, సురభి హీరోయిన్గా తమిళంలో నటించిన చిత్రం ‘డీడీ రిటర్న్స్'. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో సి.రమేష్కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘ఓదెల రైల్వే స్టేషన్' చిత్ర దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వంలో ఓ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. కథానాయిక కేథరిన్ ట్రెసా హీరోయిన్గా, సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్ �
Viral video | బాలీవుడ్ నటులు, దంపతులు అయిన ఫర్దీన్ ఖాన్ (Fardeen Khan), నటషా మెద్వానీ (Natasha Madhvani) మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని, ఒకరంటే ఒకరికి పొసగక ఏడాది నుంచి ఇద్దరూ వేర్వేరు ఉంటున్నారని గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచార�
సినీ రంగంలో పారితోషికాల విషయంలో కథానాయికలు వివక్షకు గురవుతున్నారనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నది. హీరోలతో పోల్చితే నాయికలకు చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుంది.
అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు సమా�