చిన్నప్పటి నుంచీ నటి కావాలనేది నిధి అగర్వాల్ కల. పట్టుదలతో ఆ స్వప్నం నెరవేర్చుకుంది. ఎన్నో ఇష్టాలను వదులుకుంది. చాలా కష్టాలను ఓర్చుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలతో బిజీగా మారిపోయింది. హైదరాబాద్లో పుట్టిన
కథానాయిక మృణాల్ఠాకూర్ రేచీకటితో బాధపడుతున్నదట. ఆ విషయాన్ని దాచేసి, వరుడిని వెతికేపనిలో ఉన్నారంట ఆమె కుటుంబసభ్యులు. ఏంటీ.. ఇదంతా నిజమే అనుకుంటున్నారా? విషయం ఏంటంటే, ఆమె బాలీవుడ్లో ‘ఆంఖ్ మిచోలీ’ అనే సి�
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అందుకు నిదర్శనమే మహేశ్బాబు కుమార్తె సితార. పెరిగిన సోషల్ మీడియా పుణ్యమా అని కొన్నాళ్లక్రితం పసిపాపగా చూశాం. ఇప్పుడు టీనేజర్గా చూస్తున్నాం. ఓ విధంగా మన కళ్లముందే ఎ�
‘జబర్దస్త్'షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కేసీఆర్' (కేశవ్ చంద్ర రమావత్). గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నారు.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ అచ్చ తెలుగందం శ్రీలీల మాత్రం యాక్టర్గా రాణిస్తూనే మరోవైపు మెడిసిన్ పూర్తి చేసే పనిలో ఉంది. ఈ భామ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసర
‘నేను భారతీయుడ్ని. ఈ మట్టిలోనే పుట్టాను. ఈ మట్టిలోనే కలిసిపోవాలనేది నా కోరిక. ఏ దేశంలో ఉన్నా నా సంప్రదాయాలను వదులుకోలేదు. ఓ చిన్న తప్పు నన్ను భారతీయ పౌరసత్వానికి దూరం చేసింది. ఇప్పుడు మళ్లీ పొందగలిగాను.
Sreeleela | ప్రస్తుతం టాలీవుడ్లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీల. ఆమె చేతిలో బోలెడు ఆఫర్లు వున్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్తో చాలా త్వరగానే సినిమాలు చేసే అవకాశం అందుకుంది శ్రీలీల. సినిమా
టైగర్ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపథ్'. ‘ఏ హీరో ఈజ్ బార్న్' ఉపశీర్షిక. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీపశిఖ దేశ్ముఖ్ నిర్మించారు.
‘రోషన్ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. తొలిసినిమానే ఇంత ఈజ్తో చేయడం చిన్నవిషయం కాదు. టీజర్ని బట్టి చూస్తే చాలా బలమైన కంటెంట్తో తీసిన సినిమాలా అనిపిస్తుంది. రోషన్ పె�