Nijame Ne Chebutunna | బ్యాక్ టు బ్యాక్ చార్ట్బస్టర్స్ హిట్ సాంగ్స్ డెలివరీ చేస్తూ టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. తాజాగా ఈయన కంపోజ్ చేసిన ఓ సాంగ్ యూట్యూబ్లో సెన�
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. అందులో అగ్ర దర్శకహీరోలు త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయిలో వచ్చిన ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అల వైకుంఠపురములో’ చ�
అగ్ర కథానాయిక నయనతార ప్రస్తుతం షారుఖ్ఖాన్ సరసన ‘జవాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో ఆమెకిది తొలిచిత్రం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత నయనతార తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా
‘ఈ సినిమా విజయంపై ముందు నుంచి నమ్మకం ఉంది. కథ విన్నప్పుడే తప్పకుండా హిట్ అవుతుంది అను కున్నాం’ అన్నారు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర. ఆయన సమర్పణలో శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొం
అక్షయ్కుమార్, పరేష్రావల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఓ మై గాడ్' చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తెలుగులో పవన్కల్యాణ్, వెంకటేష్ లీడ్ రోల్స్లో ‘గోపాల గోపాల’ పేరుతో రీమ�
శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం ‘భాగ్సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకుడు. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. జూలై 7న చిత్రం విడుదల కానుంది. ఈ �
‘రంగబలి’ చిత్రంలో మెడికల్ స్టూడెంట్గా కనిపిస్తా. నా పాత్ర పేరు సహజ .చాలా కూల్ క్యారెక్టర్. పేరుకు తగ్గట్టే చాలా సహజంగా వుండే అమ్మాయి. ఈ చిత్రం నటిగా నాకు మంచి పేరును తెచ్చిపెడుతుంది’ అన్నారు హీరోయిన్�
కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేష ఠాకూర్ జంటగా నటించారు.
ప్రయత్నలోపం లేకుండా పట్టుదలతో కష్టపడి పనిచేసి అనుకున్నది సాధించడమే నాకు తెలిసింది. ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా ప్రారంభించినప్పుడు ‘నువ్వు చేయగలవా’ అంటూ ఎగతాళి చేసి నవ్వుకున్నవాళ్లకు కూడా ఈ రోజు నా �
తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హను-మాన్'. ప్రశాంత్వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-కె’ ‘ఫైటర్' వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్త�
మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ము�
వివాహానంతరం కూడా సినిమాల్లో బిజీగా ఉంటున్నది అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. తన కుమారుడు నీల్ సమక్షంలో సరికొత్త ప్రపంచాన్ని చూస్తున్నానని కాజల�