‘ఉస్తాద్' చిత్రంలో నేను మేఘన పాత్రలో కనిపిస్తాను. గవర్నమెంట్ జాబ్ చేయాలనే తండ్రి కోరిక కోసం ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిగా, మానసికంగా శక్తివంతురాలైన యువతిగా నేటి తరం అమ్మాయిలకు దగ్గరగా వుండే పాత్ర �
పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నార�
‘నా వ్యక్తిగత విషయాల గురించి వదిలేస్తే, రాజకీయంగా నా మాజీ భర్త పవన్కల్యాణ్కు నా మద్దతు ఎప్పుడూ వుంటుంది. రాజకీయాల్లోకి పిల్లలను, కుటుంబాన్ని లాగకండి’ అన్నారు పవన్కల్యాణ్ మాజీ భార్య నటి రేణుదేశాయ్.
వరుణ్తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్య కథానాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదల చేస్త�
గోపీచంద్ కథానాయకుడిగా కన్నడ దర్శకుడు ఏ.హర్ష దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
Shruti Hassan | సోషల్మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది అగ్ర కథానాయిక శృతిహాసన్. అభిమానులతో తరచుగా మాటామంతీ నిర్వహిస్తూ తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తన ప్రియుడు శంతను హజారికాతో కల
తెలుగు సినీ పరిశ్రమలోకి తాను అడుగుపెట్టి 40వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 40దేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించనున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ప్రకటించారు.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న త్వరలో విక్రమ్తో జోడీగా ఓ తమిళ సినిమాలో నటించనుందని తెలిసింది. తెలుగు, హిందీ భాషల్లో భారీ అవకాశాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇటీవలకాలంలో తమిళ సినిమాలకు కాస్త బ్రేక్నిచ్చింది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన
హీరో నితిన్ ప్రస్తుతం వరు సగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఎక్స్ట్రా’ చిత్రం షూటింగ్ను జరుపుకుంటున్నది.
యశ్విన్, దినేష్తేజ్, అజయ్, బాలాదిత్య, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కథా కేళి’. సతీష్ వేగేశ్న దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.