బీజేపీ పాలనలో దేశంలోని మైనారిటీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. క్రైస్తవులకు భద్రత కరవైంది. దేశవ్యాప్తంగా క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దాడుల ఘటనలు క�
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు వారిని బెదిరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం పట్టణానికి చెందిన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు డిమాండ్ చేశ
North Korea | క్రైస్తవుల పట్ల ఉత్తర కొరియా (North Korea) దారుణంగా వ్యవహరిస్తున్నదని, వారి హక్కులను హరిస్తున్నదని అమెరికా ఆరోపించింది. ఉత్తర కొరియాలో బైబిల్తో కనిపించిన క్రిస్టియన్లు మరణశిక్ష ఎదుర్కొంటున్నారని, పిల్ల
ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ మహా దేవాలయంలో (చర్చి) ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కనుల పండుగా ప్రారంభమయ్యాయి.
Talasani Srinivas Yadav | నారాయగూడలోని చర్చిలో జరిగిన యునైటెడ్ క్రిస్టియన్, పాస్టర్స్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తాను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష�
రాష్ట్రంలోని క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
క్రైస్తవ మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏండ్ల వయసున్న ఆయన.. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
క్రైస్తవుల ఆరాధ్యదైవం యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చర్చీ ల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ప్యాక్లను కమ్మర్పల్లిలో పాస్టర్ అనంత్రావు, ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ చర్చిలో క్రైస్తవులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణాన