ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈస్టర్ సండే వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఈస్టర్ సండే ప్రాశస్త్యాన్ని వివరించారు.
కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు భూమిపై మనిషిగా పుట్టి మనుషులందరి పాప విముక్తి కోసం సిలువపై మరణించిన రోజే గుడ్ ఫ్రైడే (శుభ శుక్రవారం).
Revanth Reddy | ఈ నెల 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రిస్టియన్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు.
క్రైస్తవులకు అండగా నిలుస్తామని, త్వరలో మెదక్ చర్చిని సందర్శిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావుతో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్
ప్రపంచానికి శాంతి సందేశం వినిపించి ప్రేమను పంచిన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుక లను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ఆనందో త్సాహాల మధ్�
రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని చర్చిలకు వెళ్లి తమకు ఆయురారోగ్యాలు కలగాలని, సిరిసంపదలు కలుగజేయాలని యేసు ప్రభువును వేడుకొన్నారు.
మెదక్లోని చర్చి ఒక అమూల్యమైన చారిత్రక వారసత్వం. ఇది ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్దదైన డయాసీసే కాకుండా వాటికన్ తర్వాత ప్రపంచంలోనే పెద్దది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చిన కరువు సందర్భంగా ఈ చర్చిని నిర్మ
క్రిస్మస్ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాలు కలుగాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్.. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే పర్వదినం. సోమవారం క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా రెండు రోజుల ముందే పండుగ సందడి నెలకొన్నది. చర్చిల�
క్రిస్మస్ను పురస్కరించుకొని చర్చీలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి పండుగ సంబురాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
సమస్త మానవాళిని పాప విముక్తుల చేసి, దైవసన్నిధికి చేర్చేందుకే యేసు ప్రభువు మానవ రూపంలో జన్మించారని చెబుతారు. ఆయన జన్మించిన శుభదినమే క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం.
క్రీస్తు బోధనలు ఆచరణీయమని, యేసు మార్గము అనుసరణీయమని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురసరించుకొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.
క్తైసవులు క్రిస్మస్ పండుగను పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో క్తైస్తవులకు ప్రభుత్వం సరఫరా చేసి