క్తైసవులు క్రిస్మస్ పండుగను పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. శనివారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో క్తైస్తవులకు ప్రభుత్వం సరఫరా చేసి
క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శివ్వంపేట మండలం సీతారాంతండాల్లో ప్రభుత్వం తరఫున క్�
మార్కెట్లో క్రిస్మస్ సందడి నెలకొన్నది. క్రిస్మస్ పర్వదినం సమీపిస్తుండతో క్రైస్తవులు సన్నాహాలను ముమ్మరం చేశారు. క్రైస్తవులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించేందుకు చర్చిలు సర్వం సిద్ధం చేస్తున్నారు. క్ర
MLA Jagadish Reddy | మానవులు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని ఏసు క్రీస్తు(Jesus Christ) చేసిన బోధనలు మానవాళికి అనుసరణీయమని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) తెలిపారు. సూర్యాపేటలోని లివింగ్ గాడ్ బాప్టిస్ట్ చర్చిలో
రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు, మాదిగల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందున బీఆర్ఎస్కే అండగా ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేయాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.
Shahar Ki Baat | క్రైస్తవ మైనారిటీలను ఏ ప్రభుత్వం గుర్తించలేదు. కేసీఆర్ నిర్ణయం మా ఆత్మగౌరవాన్ని పెంచింది. క్రిస్మస్ వస్తుందంటే పేద క్రైస్తవులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ల సంతోషాన్ని కేసీఆర్ కానుకలు రెట�
రాష్ట్రంలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం క్రిస్టియన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఎమ్మెల్యే పాల్గొని మాట్�
రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. క్రిస్టియన్, మైనార్టీ అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నద
భారత్లో మైనారిటీల హక్కులు క్షీణిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. వ్యూహం ప్రకారం పెద్దయెత్తున, ప్రమాదకర స్థాయిలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతిని
భారత్లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, దళితుల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నట్లు మైనారిటీల అంశంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫెర్నాండ్ డీ వరెన్నెస్ ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకు అన్నివిధాలా లబ్ధి చేకూరుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సచివాలయంలో పలువురు బిషప్లు, చర్చి ఫాదర్లు, క్రైస్తవ మత పెద్దలతో మంత్రి బుధవార
రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ. లక్ష సహాయం అం�