రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. పేద ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవడానికి ప్రతి ఏటా క్రిస్మస్ గిఫ్టులను అంద�
పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసేముందు కనీసంగా ఒక ఏడాది వేర్వేరుగా ఉండాలని నిర్దేశించే విడాకుల చట్టం-1869లోని క్రిస్టియన్లకు వర్తించే సెక్షన్ 10ఏను కేరళ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
రాష్ట్రంలోని అ న్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా ముస్లింలకు రంజాన్ తో ఫా, బతుకమ్మ చీరలు, క్రిస్మస్ గిఫ్టులను ఏటా పంపిణీ చే స్తున్నది.
క్రైస్తవులకు తెలంగాణ సర్కారు కానుకలు అందించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా జిల్లాకు మూడు వేల గిఫ్ట్ ప్యాక్లు అందించనున్నది. ఈస్ట్ఫెస్ట్ నిర్వహణ కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.2 లక�
Christian Bhavan | రాష్ట్రంలోని క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉప్పల్లో క్రైస్తవ భవనం కోసం రెండు ఎకరాల స్థలాన్ని సిద్ధం చేసినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
క్రిస్టియానిటీ అధికారిక మతంగా ఉన్న ఇంగ్లండ్లో క్రైస్తవుల సంఖ్య ఏటికేడు తగ్గిపోతున్నది. ఇంగ్లండ్లో ఏ మతానికి చెందని వారమని పేర్కొనే వారి సంఖ్య గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరుగగా..
CM KCR | జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా నిజామాబాద్ సీఎస్ఐ చర్చిలో క్రైస్తవ మత పెద్దలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ�
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పేద క్రైస్తవులను గుడ్ షెపర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ కలిసి భారీగా మోసం చేశాయి. చర్చిలు, విల్లాలు, ఇండ్ల నిర్మాణం పేరుతో రూ. 50 కోట్ల మేర వసూలు చేశా�
హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగ నిరతిని సీఎం కేసీఆర్ సందర్భంగా గుర్తు చ�
హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ) : అర్హులైన నిరుద్యోగ క్రిస్టియన్ మైనారిటీ యువత నుంచి డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్కు ఈ నెల 13 నుంచి 23 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని క్రిస్�
ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాడని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సనత్నగర్ బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ ఉత్సవాల్లో మంత