తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృ�
కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పంపిణీ చేసి, సర్కార్ బకాయిపడ్డ వివరాలపై ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం కృష్ణ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ‘�
Chittem Rammohan reddy | సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని నర్వా మండల కేంద్రంలో నర్వ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నర్వ భారత రాష్ట్ర సమితి స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కార్యాచరణ స�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు
రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూనిర్వాసితులపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, కర్నాగానిపల్లి, కాచ్వార్కు చెందిన నిర్వాసిత రైతులు కాచ్వార్ నుంచి
మక్తల్ నియోజకవర్గంలోని ఊటూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షమీ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని నారాయణపేట, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్
Former MLA Chittem | కాంగ్రెస్ అంటే కర్మ కాలిన పార్టీ అని , ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు కష్టాలు , నష్టాలు ఉంటాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా�
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, పల్లె పోరుతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గుడెబల్లూరు గ్ర