పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూనిర్వాసితులపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, కర్నాగానిపల్లి, కాచ్వార్కు చెందిన నిర్వాసిత రైతులు కాచ్వార్ నుంచి
మక్తల్ నియోజకవర్గంలోని ఊటూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ షమీ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకనే డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతుందని నారాయణపేట, మక్తల్ మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్
Former MLA Chittem | కాంగ్రెస్ అంటే కర్మ కాలిన పార్టీ అని , ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు కష్టాలు , నష్టాలు ఉంటాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
70 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, ఇప్పుడు అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ర్టాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా�
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, పల్లె పోరుతో కాంగ్రెస్ పతనానికి నాంది పలకాలని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గుడెబల్లూరు గ్ర
Former MLA Chittem | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడంతోపాటు పల్లె ఫలితం నుంచి కాంగ్రెస్ పతనానికి నాంది పలికేలా కార్యకర్తలు పనిచేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం ర�
Chittem Rammohan Reddy | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన మొహరం దశమి ఉత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ధన్వాడ పెద్ద చెరువు నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టిని తరలిస్తుండగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామోహ్మన్రెడ్డి శనివారం టిప్పర్లకు అ డ్డంగా తన కారును పెట్టి అడ్డుకున్నారు.
Former MLA Chittem | పాలమూరు కాంగ్రెస్ నాయకులకు కమీషన్లు అందించడం కోసమే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Former MLA Chittem | రోడ్డు ప్రమాదంలో మరణించిన పద్మమ్మ కుటుంబాన్ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదివారం మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రా జెక్టు కోసం మక్తల్, నారాయణపేట ప్రజలకు అన్యాయం చేస్తామంటే సహించేది లేదని సీఎం రేవంత్రెడ్డిని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు.