శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన క
Police Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Chittem rammohan reddy | ఆంధ్ర వలస పాలకుల చెరల నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి కల్పించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే తపనతో కేసీఆర్ చావు అంచుకు వెళ్లి, తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ�
‘సీఎం రేవంత్రెడ్డి ఖబడ్దార్.. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి.. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి.. నాడు ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేద�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఏం సాధించారని, ప్రజలకు ఏం ఒరగబెట్టారని మక్తల్లో విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్రెడ్డి ,
Chittem Rammohan Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే విజయోత్సవ సభలో భాగంగా మక్తల్లో చేపట్టిన విజయోత్సవ సభకు ప్రజలు లేక సభ తుస్సుమన్నదని నారాయణపేట
Raghava Construction | అనుమతులు లేకుండా ఇసుకను ఎలా తరలిస్తారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కు చెందిన ఇసుక ట్రిప్పర్లు అడ్డుకొని పోలీసులకు అప్పచెప్పారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా
రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి సోపానాలుగా మారుతున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ �
తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృ�
కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పంపిణీ చేసి, సర్కార్ బకాయిపడ్డ వివరాలపై ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు.