వ్యవసాయ రంగంపై రేవంత్కు ఏ మాత్రం అవగాహన లేదని, రైతులకు అవసరమైన కరెంట్ ఇవ్వడంలో సర్కార్ ఘోరంగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కరెంట్ ఇవ్వడం చేతకాకపోతే రేవం
కేసీఆర్ హయాంలో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సాయం కోసం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ రాష్�
Sand Mafia | మాగనూరు మండలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు అక్రమంగా ఇసుకని తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ నారాయణపేట చౌరస్తా వద్ద 4 టిప్పర్లను ఆపి పోల�
గత పదేళ్లలో ఎప్పుడు చూడని సాగునీటి ఇబ్బందులు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కనిపిస్తున్నాయని జూరాల ఎడమకాల్వ అయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి భారీగా వరద వస్తున్నా ప్రవాహం ఉన్నంత వరక�
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గురువారం తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
పేరుకు రైతు ప్రభుత్వమని గొప్పులు చెప్పుకుంటున్న కాం గ్రెస్ ప్రభుత్వానికి రైతు సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మం�
ఎల్ నినో ప్రభావంతో కరువు రాలేదని.. ఎల్లో కాంగ్రెస్ వల్లే రైతులు కష్టాల పాలవుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకట�
కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మక్తల్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో కేటీఆర్ పేరుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించారు.
కృష్ణ మండలం ‘నమస్తే తెలంగాణ’ విలేకరి రాము, ఫొటోగ్రాఫర్ తాహేర్అలీపై జరిగిన దాడిని ఖండిస్తూ కృష్ణా మండలం టైరోడ్డు వద్ద సో మవారం జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్య�
కేం ద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు సవరణ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొ లగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఎల్ఏలకు మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. శ�
రైతులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా దిగువకు నీటిని విడుదల చే�
కేసీఆర్ సార్.. ఉన్నప్పు డే వ్యవసాయం ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సాగేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తున్నామని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మక్తల్ మ�
సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కృష్ణా, భీమా నదులకు వరద లేకపోవడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.