కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఏం సాధించారని, ప్రజలకు ఏం ఒరగబెట్టారని మక్తల్లో విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్రెడ్డి ,
Chittem Rammohan Reddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే విజయోత్సవ సభలో భాగంగా మక్తల్లో చేపట్టిన విజయోత్సవ సభకు ప్రజలు లేక సభ తుస్సుమన్నదని నారాయణపేట
Raghava Construction | అనుమతులు లేకుండా ఇసుకను ఎలా తరలిస్తారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్కు చెందిన ఇసుక ట్రిప్పర్లు అడ్డుకొని పోలీసులకు అప్పచెప్పారు.
నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం వడ్వాట్లోని బసవేశ్వర జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రైతులతో కలిసి ఈ నెల 17న జాతీయ రహదారిపై ధర్నా
రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి సోపానాలుగా మారుతున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ �
తెలంగాణలో మార్పుపేరుతో ప్రజలను మోసం చేసే అబద్ధపు హమీలతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హమీలను నేరవేర్చడం లేదని, గ్రామాలను అభివృ�
కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు పంపిణీ చేసి, సర్కార్ బకాయిపడ్డ వివరాలపై ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. బుధవారం కృష్ణ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి ‘�
Chittem Rammohan reddy | సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని నర్వా మండల కేంద్రంలో నర్వ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నర్వ భారత రాష్ట్ర సమితి స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కార్యాచరణ స�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు
రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో కార్యాచరణ ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల భూనిర్వాసితులపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, కర్నాగానిపల్లి, కాచ్వార్కు చెందిన నిర్వాసిత రైతులు కాచ్వార్ నుంచి