Former MLA Chittem | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడంతోపాటు పల్లె ఫలితం నుంచి కాంగ్రెస్ పతనానికి నాంది పలికేలా కార్యకర్తలు పనిచేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం ర�
Chittem Rammohan Reddy | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన మొహరం దశమి ఉత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
ధన్వాడ పెద్ద చెరువు నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టిని తరలిస్తుండగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామోహ్మన్రెడ్డి శనివారం టిప్పర్లకు అ డ్డంగా తన కారును పెట్టి అడ్డుకున్నారు.
Former MLA Chittem | పాలమూరు కాంగ్రెస్ నాయకులకు కమీషన్లు అందించడం కోసమే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
Former MLA Chittem | రోడ్డు ప్రమాదంలో మరణించిన పద్మమ్మ కుటుంబాన్ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదివారం మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రా జెక్టు కోసం మక్తల్, నారాయణపేట ప్రజలకు అన్యాయం చేస్తామంటే సహించేది లేదని సీఎం రేవంత్రెడ్డిని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఒక డొల్ల ప్రాజెక్టు అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొడంగల్వాసులను మోసం చేయడమ�
Chittem Rammohan Reddy | కొడంగల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొస్తానని నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆర�
Chittem Rammohan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congress ) పాలనలో పేదలు, మధ్య తరగతి ప్రజలు, రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడి, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలనే లక్ష్యంతో పుట్టిన జెండా గులాబీ జెండా అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Former MLA Chittem | ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కోరారు.
Chittem Rammohan Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసే బాధ్యత మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలపై ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Amarachinta | రైల్వే ప్రమాదంలో మంగళవారం మృతి చెందిన భరత్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు.