Chittem Rammohan Reddy | ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం నమోదు కాక ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసిన పంటలకు నీరు లేక ఎండిపోతుంటే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి అన్నం పెట్టే రైతన్నప�
Former MLA Chittem | జిల్లాలోని మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన కాంగ్రెస్ రౌడీలపై చర్యలు తీసుకోవాలని మాజీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చే�
Former MLA Chittem | ఓటరు జాబితాలో ఖచ్చితత్వాన్ని పెంచి, అర్హులైన పౌరుల పేర్లు మాత్రమే నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో చేస్తున్న భూకబ్జాలను అడ్డుకుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కత్తులతో దాడి చేస్తరా? అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వ అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్రహ
ధాన్యం కొనుగోలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగులో ఇసుక తోడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్
క్రీడలతోనే మానసికోల్లాసంతోపాటు శరీర దృఢత్వం పెరుగుతుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురసరించుకొని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన �
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టుల నిర్మా�
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమంగా తరలుతుంటే బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అడ్డుకొన్నారు.
Illegal Sand Transport | జిల్లాలోని మాగనూరు మండల కేంద్రం పెద్ద వాగు నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా ను మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు.
శాంతియుతంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన క