రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇస్తుంది తప్ప అమలు చేయడంలేదని మాచీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
Maktal | తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సర్కారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Rammohan Reddy | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) సత్తా చాటాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి(Chittem Rammohan Reddy )పిలుపునిచ్చారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మ క్తల్ అభివృద్ధి పరుగులు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ పాలకవ ర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆదివారం చిట్టెం రామ్మోహన్�
రైతుభరోసా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని, వారికి అందాల్సి న సాయాన్ని రేవంత్రెడ్డి ఢిల్లీ గులాంలకు ముట్టచెబుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి అన్నారు. రైతుభరోసా �
మండల కేంద్రంలో ని ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భక్తులు రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆఖండ భజనలు, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి రథాన్ని భక్తుల�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ లీడ్లో ఉన్నారు.
వానకాలం ప్రారంభమవుతున్న తరుణంలో కృష్ణానదికి ప్రవాహం మొదలైంది. జూన్లోనే కృష్ణమ్మకు వరద వస్తుండడంతో నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇరిగేషన్ శాఖ అధికారుల సూచన మేరకు భీమా ఫేజ్ వన్ నెట్టెంపాడు ప్రాజెక్ట�
పాలమూరు జిల్లా చరిత్రలో నిలిచే లా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీ, ఎ నర్జిటిక్ కారిడార్ను ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.
ప్రజల కో సం నిరంతరం పా టుపడుతున్న బీఆర్ఎస్ సర్కార్కు రాను న్న ఎన్నికల్లో ఓట్లు వేసి హ్యాట్రిక్ విజయాన్ని అం దించాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కోరా రు. బుధవారం మండలంలో ని ఇడ్లూరు శం
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం నర్వ, ఫిబ్రవరి 9 : నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మో�