Singapore Open : గత సీజన్ నుంచి అంతర్జాతీయ టోర్నీలో దుమ్మురేపుతున్న సాత్విక్ సాయిరాజ్(Satwik Saijraj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty) ద్వయం చరిత్ర సృష్టించింది. ఏళ్లుగా భారత డబుల్స్ క్రీడాకారులను ఊరిస్తున్న సింగపూర్ ఓపెన్ ట్రోఫీని
భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ -చిరాగ్ శెట్టి మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్ వన్, వరల్డ్ చాంపియన్ జోడీకి చెక�
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో అద్భుత ఆటను కొనసాగిస్తూ పురుషుల డ�
ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ టోర్నీల్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పోటీల తొలి రోజు శుక్రవారం జరిగిన థామస్కప్లో భారత్ 4-1 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తొలిరౌండ్లోనే ఇంటిబాట పట్టారు. బుధవారం ఇక్కడ జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్�
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి భారత జోడీగా కొత్త చరిత్ర లిఖించి�
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో సాత్విక్, చిరాగ్ జోడీ జోరు కొనసాగుతున్నది. టోర్నీలో కఠినమైన ‘గ్రూప్ ఆఫ్ డెత్'గా ఉన్న గ్రూప్-బీ రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం.. 21-11, 16-