China Masters : భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు వరుసగా రెండో ఫైనల్లోనూ చుక్కెదురైంది. ఇటీవలే హాంకాంగ్ ఓపెన్ టైటిల్ వేటలో తడబడిన ఈ ద్వయం చైనా మాస్టర్స్లోనూ కంగుతిన్నది.
China Masters : ఈ సీజన్లో చెలరేగిపోతున్న సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి ద్వయం చైనా మాస్టర్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అరోన్ చియా, సోహ్ వూయీ యిక్ జంటను ఓడించి టైటిల్ వేటకు సిద్దమైంది.
భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ చైనా మాస్టర్స్లో క్వార్టర్స్కు దూసుకెళ్లారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత ద�
ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్తో సత్తాచాటిన భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్లోనూ జోరు కొనసాగిస్తున్నది. బుధవారం ఇక్కడ జ�
Hong Kong Open : హాంకాంగ్ ఓపెన్లో భారత స్టార్లు టైటిల్ వేటలో తడబడ్డారు. లీగ్ ఆసాంతం దుమ్మురేపిన లక్ష్య సేన్(Lakshya Sen) ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. వరుస సెట్లలో జోరు చూపించిన లీ షీ ఫెంగ్(చైనా) చేతిలో సేన్ కంగుతి�
ఇటీవలే ముగిసిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో కాంస్యంతో మెరిసిన భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు. హాంకాంగ్ వేదికగా జరుగుతున్
ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్స్లో భారత పోరాటం ముగిసింది. ఈ టోర్నీ బరిలో ఉన్న ఏకైక భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీస్లో ఓటమి పాలయ్యారు.
BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో సాత్విక్ సాయిరాజ్ (Satwik Sairaj) - చిరాగ్ శెట్టి (Chirag Shetty) ద్వయం రెండో పతకంతో మెరిసింది. మూడేళ్ల క్రితం ఈ టోర్నీలో కంచు (Bronze) మోత మోగించిన ఈ ద్వయం ఈసారి కూడా అదే మెడల్తో
మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-10కు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ముగిసిన బీడబ్ల్యూఎఫ్ టోర్నీలల�
చైనా సూపర్ ఓపెన్లో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-18, 21-14తో మలేషియా జంట యుసి�
బీడబ్ల్యూఎఫ్ జపాన్ ఓపెన్ సూపర్ -750 టోర్నమెంట్లో భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి ద్వయం శుభారంభం చేసింది. స్వల్ప విరామం అనంతరం ఈ టోర్నీతో మళ్లీ రాకెట్ పట్టిన భారత జోడీ..
స్వల్ప విరామం తర్వాత ఇటీవలే ముగిసిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీతో పునరాగమనం చేసిన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఇండోనేషియా ఓపెన్లో సత్తా చాటుతున్నారు.