సింగపూర్ ఓపెన్లో భారత స్టార్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-19, 10-21, 18-21తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ�
మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 10-21, 15-21తో కొరియా జోడీ కిమ్వోన్
మలేషియా ఓపెన్లో భారత స్టార్ జంట సాత్విక్-చిరాగ్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో ఏడో సీడ్ భారత జోడీ 26-24, 21-15తో యీ సిన్ ఓంగ్-ఇ యి టియోను చిత్తుచేసింది.
చైనా మాస్టర్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 18-21, 21-14, 16-21తో అన్సీడెడ్ కొరియా జ
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్జోత్ �
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన షూటర్లు మరోసారి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. రెండో రోజే మను భాకర్ కంచు మోత మోగించడంతో ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో
దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్లో గడిచిన మూడు ఒలింపిక్స్లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020�