మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 10-21, 15-21తో కొరియా జోడీ కిమ్వోన్
మలేషియా ఓపెన్లో భారత స్టార్ జంట సాత్విక్-చిరాగ్ సెమీఫైనల్స్కు ప్రవేశించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో ఏడో సీడ్ భారత జోడీ 26-24, 21-15తో యీ సిన్ ఓంగ్-ఇ యి టియోను చిత్తుచేసింది.
చైనా మాస్టర్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 18-21, 21-14, 16-21తో అన్సీడెడ్ కొరియా జ
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్జోత్ �
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించిన షూటర్లు మరోసారి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయారు. రెండో రోజే మను భాకర్ కంచు మోత మోగించడంతో ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో
దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్లో గడిచిన మూడు ఒలింపిక్స్లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020�
భారత స్టార్ షట్లర్ జోడీ, ప్రపంచ నంబర్వన్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. పురుషుల డబుల్స్ మొదటి రౌండ్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 20-22, 18-21తో డెన్మా�
Thailand Open : భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) - చిరాగ్ శెట్టి(Chirag Shetty) మరో టైటిల్ ఖాతాలో వేసుకున్నారు. ఈ జోడీ థాయ్లాండ్ ఓపెన్ ఫైనల్లో అద్భుత విజయంతో ట్రోఫీని ముద్దాడింది.
All England Open : ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్(Lakshya sen) అదరగొడుతున్నాడు. తన అటాకింగ్ గేమ్తో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వస్తున్న అతడు సెమీఫైనల్�
All England Open : ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో వరల్డ్ నంబర్ 1 డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj)– చిరాగ్ శెట్టి (Chirag Shetty)లకు ఊహించని షాక్ తగిలింది. వారం క్రితమే ఫ్రెంచ్ ఓపెన్(French Open) టైటిల్ నెగ్గ�