ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు. వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం. భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశు�
భారతీయ పౌరాణిక సాహిత్యంలో ఆబాలగోపాలానికీ ఉత్సాహం కలిగించే పాత్ర హనుమంతుడు. అసలు హనుమంతుడు అంటేనే ఉత్సాహానికి మారు పేరు. ఆయన ఉన్న దగ్గర నిరుత్సాహం, నిరాశ లాంటి పదాలకు చోటు ఉండదు. రామాయణంలో తొలుత కిష్కింధ �
ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది వీధుల్లోకి చేరి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిం చారు. అందరూ.. కొత్త సంవత్సరం రాకతో తమ జీవితాల్లోనూ కొత్తగా ఏదైనా జరగాలని ఆశిస్తారు. విశ్వంలో జరిగే ఏదో పరిణామం తమ జీవితాల్లో వెలుగు �
‘నీ పాద కమల సేవయునీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయయునుతాపస మందార! నాకు దయసేయగదే!’ (భాగవతం)ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది. కంస వధకు ముందు బలరా
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్
ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది. జీవితంలో అడుగడుగునా కాస్తో కూస్తో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఏ రూపంలో అయినా భయం ప్రభావం మనిషిపై ఉంటుంది. అయితే, దానిగురించి ఆలోచించాలే కానీ, చింతించొద్దు. మనసులో గూడుక
హిమాలయాల్లో కైలాస పర్వతం, ఆ హిమగిరి చెంతన మానససరోవరం, ఆ సరోవరంలో స్నానాదికాలు చేస్తున్న ఓ సాధువు. ఆ ముముక్షువు గడ్డకట్టే నీరు ఒంటికి తాకుతున్నా, ఎముకలు కొరికే చలిగాలులు శరీరాన్ని రాసుకుంటూ వెళ్తున్నా.. ఇవ
ఆధునిక యుగంలో సులభంగా తరింపజేసేది భక్తి మార్గం. సామాన్యంగా భక్తుడైనవాడు భగవంతుణ్ని ఎందుకోసం ప్రార్థిస్తాడు? సాంసారికమైన కష్ట నష్టాలను తొలగించడానికో! ఏవో కోరికలు సాధించుకోవడానికో! అయితే, ఎంత సేపూ ఏదో కో�
సృష్టికర్త పరమేశ్వరుడు. అతనికి ప్రపంచమే సంపద. అనంత శక్తిశాలి కాబట్టి మనకు అద్భుతమైన ప్రపంచాన్ని రచించి ఇచ్చాడు. అంతేకాదు, అన్ని ప్రాణుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు చూసేవాడు పరమేశ్వరుడే. మనకు వేదం ద్వారా
దేవుని కుమారుడైన క్రీస్తు ఏసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తనను తాను రిక్తునిగా చేసుకొని, నరావతారుడిగా ఈ లోకంలో జన్మించాడు. ప్రతి మనిషినీ పాపాల నుంచి రక్షించడానికి, నరకబాధ తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయబుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః॥ (భగవద్గీత 2-49) మానవుడికి సమత్వ బుద్ధి అత్యవసరం. ఆ సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ సకామ కర్మ కన్నా మిక్కిలి శ్రేష్ఠమన్న లక్ష్యంతో శ్�
నాలుగేండ్ల బాలుడు పరాకుగా ఉండి, పూజగదిలో దేవుడి ముందు దీపాన్ని ముట్టుకున్నాడు. అతని వేళ్లు దీపానికి తగిలి చురుక్కుమన్నాయి. భయంతో వేళ్లను వెనక్కి లాక్కున్నాడు. వేళ్లకు గాయమైంది. ఆ గాయం తాలూకు భయం ఆ పిల్లా�