ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది. జీవితంలో అడుగడుగునా కాస్తో కూస్తో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఏ రూపంలో అయినా భయం ప్రభావం మనిషిపై ఉంటుంది. అయితే, దానిగురించి ఆలోచించాలే కానీ, చింతించొద్దు. మనసులో గూడుక
హిమాలయాల్లో కైలాస పర్వతం, ఆ హిమగిరి చెంతన మానససరోవరం, ఆ సరోవరంలో స్నానాదికాలు చేస్తున్న ఓ సాధువు. ఆ ముముక్షువు గడ్డకట్టే నీరు ఒంటికి తాకుతున్నా, ఎముకలు కొరికే చలిగాలులు శరీరాన్ని రాసుకుంటూ వెళ్తున్నా.. ఇవ
ఆధునిక యుగంలో సులభంగా తరింపజేసేది భక్తి మార్గం. సామాన్యంగా భక్తుడైనవాడు భగవంతుణ్ని ఎందుకోసం ప్రార్థిస్తాడు? సాంసారికమైన కష్ట నష్టాలను తొలగించడానికో! ఏవో కోరికలు సాధించుకోవడానికో! అయితే, ఎంత సేపూ ఏదో కో�
సృష్టికర్త పరమేశ్వరుడు. అతనికి ప్రపంచమే సంపద. అనంత శక్తిశాలి కాబట్టి మనకు అద్భుతమైన ప్రపంచాన్ని రచించి ఇచ్చాడు. అంతేకాదు, అన్ని ప్రాణుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు చూసేవాడు పరమేశ్వరుడే. మనకు వేదం ద్వారా
దేవుని కుమారుడైన క్రీస్తు ఏసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తనను తాను రిక్తునిగా చేసుకొని, నరావతారుడిగా ఈ లోకంలో జన్మించాడు. ప్రతి మనిషినీ పాపాల నుంచి రక్షించడానికి, నరకబాధ తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయబుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః॥ (భగవద్గీత 2-49) మానవుడికి సమత్వ బుద్ధి అత్యవసరం. ఆ సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ సకామ కర్మ కన్నా మిక్కిలి శ్రేష్ఠమన్న లక్ష్యంతో శ్�
నాలుగేండ్ల బాలుడు పరాకుగా ఉండి, పూజగదిలో దేవుడి ముందు దీపాన్ని ముట్టుకున్నాడు. అతని వేళ్లు దీపానికి తగిలి చురుక్కుమన్నాయి. భయంతో వేళ్లను వెనక్కి లాక్కున్నాడు. వేళ్లకు గాయమైంది. ఆ గాయం తాలూకు భయం ఆ పిల్లా�
ప్రతి వ్యక్తీ తన జీవితం అంతా బాగుండాలని, ఏ లోటూ రాకూడదని అనుకుంటాడు. జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఆ ఉన్నతస్థితి పొందే మార్గం మంచిదై ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా ఉండాలి. అలాంటి సన్మార�
భగవద్గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు గీతా జయంతిగా చేసుకుంటారు. ఒక దివ్య గ్రంథానికి జయంతిని నిర్వహించడం అత్యంత అరుదైన విషయం. భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో వచ్చే కథా విషయం. దీనికి గీతోపనిష�
ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చిన ఘట్టం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రాణాలపై ఆశలు కోల్పోయిన వాళ్లకు తమ జీవితం మళ్లీ చిగురిస్తుందనే నమ్మకాన్ని నింపే వృత్తాంతం ఇది. సంజీవ పర్వత ధారి�
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయానవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయాసనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగ దిదమ్!(సౌందర్యలహరి-41) మహా సంపూర్ణ దివ్య శక్తి లలితాదేవి. అలాగే మహ�
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి‘ అంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, స్కంధుడు, శరవణభవుడు. స్వామినాథుడని సుబ్రహ్మణ్యుడికి పేర్�
నేటికాలంలో ‘యోగ’ అనే పదానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. భారతదేశం లోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ యోగాకు ఆదరణ విశేషంగా పెరిగింది. అందుకే ఎందరో యోగులు, స్వాములు విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిం చుకున్నా�