ఏకో దేవో సర్వరూపీ మహాత్మా గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్ భక్తాకారో భక్తిదో భక్తివేద్యః ‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదే�
‘సులభుడై ఉన్నాడు సుగ్రీవ నారసింహుడు’ అని అన్నమయ్య నరసింహస్వామి ని భక్తులకు సులభుడిగా కీర్తించాడు. హనుమంతుడు కూడా తనను నమ్మిన వారికి సులభుడే. ఎంతటి కష్టంలోంచైనా గట్టెక్కిస్తాడు. దానికి ఉదాహరణలు సుగ్రీవ
పరమేష్ఠి, ప్రజాపతి అయిన బ్రహ్మకు పురాణ గాథలను బట్టి మానసికంగా, వాచికంగా మాత్రమే కాని కాయికంగా (విగ్రహపరంగా) విశేష పూజార్హత లేదు. ఆలయం కూడా ‘బ్రహ్మ కమలం’ వలె దుష్కరంగా దేశంలో ప్రాచీనమైన ఒక్క ‘పుష్కర’ (రాజస�
అనగనగా ఒక గ్రామంలో నాని అనే కుర్రవాడు ఉండేవాడు. ప్రతిరోజూ వాళ్ల నాయనమ్మ చెప్పే నీతికథలు వినేవాడు. ధర్మం, అధర్మం, స్వర్గం, నరకం ఇలా అనేక ధార్మిక విషయాలు నానమ్మ చెప్పిన కథల ద్వారా తెలుసుకునేవాడు. స్వర్గలోకం �
భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవ�
మానవుడి ఆంతరంగిక ప్రపంచ నిర్మాణ, నియంత్రణ విజ్ఞాన శాస్త్రమైన భగవద్గీత, క్రోధాన్ని గురించి స్పష్టంగా వివరించింది.త్రివిధం నరక స్యేదం ద్వారం నాశనమాత్మనఃకామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్(భగ
ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు. వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం. భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశు�
భారతీయ పౌరాణిక సాహిత్యంలో ఆబాలగోపాలానికీ ఉత్సాహం కలిగించే పాత్ర హనుమంతుడు. అసలు హనుమంతుడు అంటేనే ఉత్సాహానికి మారు పేరు. ఆయన ఉన్న దగ్గర నిరుత్సాహం, నిరాశ లాంటి పదాలకు చోటు ఉండదు. రామాయణంలో తొలుత కిష్కింధ �
ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది వీధుల్లోకి చేరి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిం చారు. అందరూ.. కొత్త సంవత్సరం రాకతో తమ జీవితాల్లోనూ కొత్తగా ఏదైనా జరగాలని ఆశిస్తారు. విశ్వంలో జరిగే ఏదో పరిణామం తమ జీవితాల్లో వెలుగు �
‘నీ పాద కమల సేవయునీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయయునుతాపస మందార! నాకు దయసేయగదే!’ (భాగవతం)ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది. కంస వధకు ముందు బలరా
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్