రామకృష్ణ పరమహంస కోల్కతా దక్షిణేశ్వరంలో పూజారిగా ఉన్నరోజుల్లో, ఒకసారి ప్రముఖ సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలిశాడు. పరమహంసకు విద్యాసాగర్ ఆతిథ్యమిచ్చి, ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేస
అనిర్వేదం చ దాక్ష్యంచ మనసశ్చా పరాజయమ్ కార్యసిద్ధి కరాణ్యాహుః తస్మాత్ ఏ తత్ బ్రవీమ్యహమ్ రామాయణంలో వాలిపుత్రుడైన అంగదుడు కార్యసాధకుడికి ఉండాల్సిన మూడు లక్షణాలను ఇలా పేర్కొన్నాడు. అందులో మొదటిది ఉత�
పూర్వం కౌశికుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఒకనాడు చెట్టునీడన కూర్చొని వేదమంత్రాలు చదువుకుంటున్నాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న ఒక పిట్ట ఆయన తలమీద రెట్ట వేసింది. కౌశికుడు కోపంగా తల ఎత్తి చూశాడు. చెట్టుమీద కొంగ �
‘అవతారం’ అంటే పై లోకం నుంచి ఏదో ఒక రూపం ధరించి కిందికి దిగిరావడం. క్రమం తప్పుతున్న సృష్టిని సరిదిద్దడం, దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ, ఆదర్శ జీవన విధానాన్ని నేర్పడం అవతార ప్రయోజనాలు. శ్రీ మహావిష్ణువు అవతారాలల�
పూర్వం ఒక దేశంలో కరువొచ్చింది. తినడానికి కూడా ఏమీ దొరకని రోజులు దాపురించాయి. ఆకలికి ప్రాణం పోయే పరిస్థితిలో ఒక పండితుడు దారివెంట నడుస్తున్నాడు. అదే దారిలో ఓ రాయిపై కూర్చొని శనగలు తింటున్న బాటసారిని గమని�
ఏకో దేవో సర్వరూపీ మహాత్మా గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్ భక్తాకారో భక్తిదో భక్తివేద్యః ‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదే�
‘సులభుడై ఉన్నాడు సుగ్రీవ నారసింహుడు’ అని అన్నమయ్య నరసింహస్వామి ని భక్తులకు సులభుడిగా కీర్తించాడు. హనుమంతుడు కూడా తనను నమ్మిన వారికి సులభుడే. ఎంతటి కష్టంలోంచైనా గట్టెక్కిస్తాడు. దానికి ఉదాహరణలు సుగ్రీవ
పరమేష్ఠి, ప్రజాపతి అయిన బ్రహ్మకు పురాణ గాథలను బట్టి మానసికంగా, వాచికంగా మాత్రమే కాని కాయికంగా (విగ్రహపరంగా) విశేష పూజార్హత లేదు. ఆలయం కూడా ‘బ్రహ్మ కమలం’ వలె దుష్కరంగా దేశంలో ప్రాచీనమైన ఒక్క ‘పుష్కర’ (రాజస�
అనగనగా ఒక గ్రామంలో నాని అనే కుర్రవాడు ఉండేవాడు. ప్రతిరోజూ వాళ్ల నాయనమ్మ చెప్పే నీతికథలు వినేవాడు. ధర్మం, అధర్మం, స్వర్గం, నరకం ఇలా అనేక ధార్మిక విషయాలు నానమ్మ చెప్పిన కథల ద్వారా తెలుసుకునేవాడు. స్వర్గలోకం �
భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవ�
మానవుడి ఆంతరంగిక ప్రపంచ నిర్మాణ, నియంత్రణ విజ్ఞాన శాస్త్రమైన భగవద్గీత, క్రోధాన్ని గురించి స్పష్టంగా వివరించింది.త్రివిధం నరక స్యేదం ద్వారం నాశనమాత్మనఃకామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్(భగ