వేల సంవత్సరాల కిందట ఈజిప్ట్ను ఫిరౌన్ అనే చక్రవర్తి పాలించేవాడు. దుర్మార్గమైన విధానాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఆ నియంత పాలనలో ప్రజలకు దినదిన గండంగా గడిచేది.
‘వాయుర్వావ సంవర్గో’ వాయువే చిట్టచివరి ఆశ్రయం. సంవర్గం అంటే అన్నిటినీ తనలో విలీనం చేసుకోవడం. ఛాందోగ్య ఉపనిషత్తులో కింది వృత్తాంతం కనిపిస్తుంది. మహావృష రాజ్యాన్ని పాలించే జానశ్రుతి మహారాజు ఎన్నో అన్నదాన
ప్రఖ్యాత ఇస్లామియా తత్వవేత్త జునైద్ బగ్దాదీ చదువుకుంటున్న రోజులవి. ఒకసారి గురువు జునైద్తో ‘జుట్టు బాగా పెరిగిపోయింది. క్షౌరం చేయించుకో’ అని చెప్పాడు. అయితే క్షురకుడికి ఇవ్వడానికి జునైద్ దగ్గర చిల్ల
వెయ్యి మందికి ఒకేసారి పాఠం చెప్పడం, వారితో వల్లె వేయించటం పతంజలికి కష్టమైంది. వేరువేరుగా చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. అందుకని ఆలోచించి ఒక యంత్రాన్ని తానే కనుగొన్నాడు.
ఈ సృష్టి నిర్మాణం ప్రాణికోటి కోసం జరిగినప్పటికీ, వేదాల ఆవిర్భావం మాత్రం మానవుల కోసమే అని నిర్దంద్వంగా చెప్పవచ్చు. వేదం ‘మనుర్భవ, జనయ దైవ్యం జనం’ (రుగ్వేదం 10-53-6) అని ఉపదేశిస్తుంది. మనిషి కావాలి, మంచి సంతానాన్
ఆశ్రమంలో ఉదయపు నడక నడుస్తున్న గురువుతో ‘ఆనందంగా ఉండాలంటే ఎలా?’ అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. గురువు చిన్నగా నవ్వి, పక్కనే ఉన్న కొండను గమనించమన్నాడు. ఒక శిక్షకుడి ఆధ్వర్యంలో కొందరు కొండ ఎక్కుతున్నారు.
పన్నెండేళ్లకే సంస్కృత భాగవతాన్ని ఆపోశన పట్టిన పరమ భాగవతుడు. అంతే కాదు, వ్యాస మహర్షి రచించిన భాగవతాన్ని మరాఠీ భాషలోకి అనువదించిన వాడు. అలాంటి ఏకనాథ్ ఒకసారి తన స్నేహితులతో కలసి హరిద్వార్ వెళ్లాడు.
‘వెలుగు అంటే దేవుడు అని అంటున్నారు, మరి చీకటి ఏంటి గురువు గారూ! దయ్యమా?’ అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. దానికి గురువు ‘లేదు నాయనా! దయ్యం అనే భావనకు భారతీయ తాత్విక చింతనలో ఎలాంటి భాగం లేదు. అదసలు ఎలాంటి ఉనికీ ల
లోకంలోని మిగతా ప్రాణులతో పోలిస్తే.. మనిషి భిన్నంగా ఉంటాడు. విభిన్నంగా ఆలోచిస్తాడు. వినూత్నంగా వ్యవహరిస్తాడు. తన అవసరాల కోసమే సృష్టి అంతా జరిగిందనీ, అన్నిటికీ తనే మూలమని భావిస్తాడు. శస్ర్తాలు, శాస్ర్తాలూ త
కాలగణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు మన పెద్దలు. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. భూమి, సూర్యుడు ఈ రెండిటి సంబంధం దక్షిణాయనాన్ని విలక్షణంగా ఆవిష్కరిస్తుంది. ఆ విశేషాలి�
ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానం, వైరాగ్యం అనే మాటలు పదేపదే వినిపిస్తూ ఉంటాయి. ఆత్మకు సంబంధించిన వివరాలు తెలుసుకొంటే అది జ్ఞానమని, భౌతిక సాంగత్యాలు లేకుండా ఉండటం వైరాగ్యమని అందరూ చెప్పుకొంటారు.