‘సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదం’టారు పెద్దలు. అయితే, సాధన చేసే క్రమంలో అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. సాధకులు మొదటగా అంతర్ దృష్టిని అలవర్చుకోవాలి. రెండో దశలో మనసులోని అరిషడ్వర్గాలను అధిగమించే
‘అయ్యో! నా తండ్రీ! అప్పుడే నీకు నూరేండ్లు నిండాయా నాయనా!’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టుకింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున ఏడుస్తున�
మానవుడు తన మనో వాక్కాయాలతో చేసే పాపపు కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే, నరకంలో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్లీ పాపాలకు ఒడిగడితే ‘గజస్నాన�
సనాతన సంప్రదాయ దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకలు బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించి, విష్ణుమూర్తికి ప్రత్యక్ష సంతానంగా భావించే బ్రహ్మదేవుడిని ముక్కోటి దేవతల్లో ప్రథముడిగా భా�
ఒకానొక రోజు ఆరుణి మహర్షి తన కుమారుడు శ్వేతకేతువుతో మర్రి పండునొకదాన్ని తీసుకురమ్మన్నాడు. తెచ్చిన పండును ముక్కలుగా కోయమన్నాడు తండ్రి. శ్వేతకేతువు అలాగే పండును ముక్కలుగా కోశాడు.‘అందులో నీకేం కనిపిస్తున�
రామకృష్ణ పరమహంస కోల్కతా దక్షిణేశ్వరంలో పూజారిగా ఉన్నరోజుల్లో, ఒకసారి ప్రముఖ సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలిశాడు. పరమహంసకు విద్యాసాగర్ ఆతిథ్యమిచ్చి, ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేస
అనిర్వేదం చ దాక్ష్యంచ మనసశ్చా పరాజయమ్ కార్యసిద్ధి కరాణ్యాహుః తస్మాత్ ఏ తత్ బ్రవీమ్యహమ్ రామాయణంలో వాలిపుత్రుడైన అంగదుడు కార్యసాధకుడికి ఉండాల్సిన మూడు లక్షణాలను ఇలా పేర్కొన్నాడు. అందులో మొదటిది ఉత�
పూర్వం కౌశికుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన ఒకనాడు చెట్టునీడన కూర్చొని వేదమంత్రాలు చదువుకుంటున్నాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న ఒక పిట్ట ఆయన తలమీద రెట్ట వేసింది. కౌశికుడు కోపంగా తల ఎత్తి చూశాడు. చెట్టుమీద కొంగ �
‘అవతారం’ అంటే పై లోకం నుంచి ఏదో ఒక రూపం ధరించి కిందికి దిగిరావడం. క్రమం తప్పుతున్న సృష్టిని సరిదిద్దడం, దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ, ఆదర్శ జీవన విధానాన్ని నేర్పడం అవతార ప్రయోజనాలు. శ్రీ మహావిష్ణువు అవతారాలల�
పూర్వం ఒక దేశంలో కరువొచ్చింది. తినడానికి కూడా ఏమీ దొరకని రోజులు దాపురించాయి. ఆకలికి ప్రాణం పోయే పరిస్థితిలో ఒక పండితుడు దారివెంట నడుస్తున్నాడు. అదే దారిలో ఓ రాయిపై కూర్చొని శనగలు తింటున్న బాటసారిని గమని�