పన్నెండేళ్లకే సంస్కృత భాగవతాన్ని ఆపోశన పట్టిన పరమ భాగవతుడు. అంతే కాదు, వ్యాస మహర్షి రచించిన భాగవతాన్ని మరాఠీ భాషలోకి అనువదించిన వాడు. అలాంటి ఏకనాథ్ ఒకసారి తన స్నేహితులతో కలసి హరిద్వార్ వెళ్లాడు.
‘వెలుగు అంటే దేవుడు అని అంటున్నారు, మరి చీకటి ఏంటి గురువు గారూ! దయ్యమా?’ అని ప్రశ్నించాడు ఒక శిష్యుడు. దానికి గురువు ‘లేదు నాయనా! దయ్యం అనే భావనకు భారతీయ తాత్విక చింతనలో ఎలాంటి భాగం లేదు. అదసలు ఎలాంటి ఉనికీ ల
లోకంలోని మిగతా ప్రాణులతో పోలిస్తే.. మనిషి భిన్నంగా ఉంటాడు. విభిన్నంగా ఆలోచిస్తాడు. వినూత్నంగా వ్యవహరిస్తాడు. తన అవసరాల కోసమే సృష్టి అంతా జరిగిందనీ, అన్నిటికీ తనే మూలమని భావిస్తాడు. శస్ర్తాలు, శాస్ర్తాలూ త
కాలగణన సులభతరం చేయడానికి సంవత్సరాన్ని ఉత్తరాయణం, దక్షిణాయనంగా విభజించారు మన పెద్దలు. ఈ రెండూ వేటికవే ప్రత్యేకమైనవి. భూమి, సూర్యుడు ఈ రెండిటి సంబంధం దక్షిణాయనాన్ని విలక్షణంగా ఆవిష్కరిస్తుంది. ఆ విశేషాలి�
ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానం, వైరాగ్యం అనే మాటలు పదేపదే వినిపిస్తూ ఉంటాయి. ఆత్మకు సంబంధించిన వివరాలు తెలుసుకొంటే అది జ్ఞానమని, భౌతిక సాంగత్యాలు లేకుండా ఉండటం వైరాగ్యమని అందరూ చెప్పుకొంటారు.
‘సాధన చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదం’టారు పెద్దలు. అయితే, సాధన చేసే క్రమంలో అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతాయి. సాధకులు మొదటగా అంతర్ దృష్టిని అలవర్చుకోవాలి. రెండో దశలో మనసులోని అరిషడ్వర్గాలను అధిగమించే
‘అయ్యో! నా తండ్రీ! అప్పుడే నీకు నూరేండ్లు నిండాయా నాయనా!’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టుకింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున ఏడుస్తున�
మానవుడు తన మనో వాక్కాయాలతో చేసే పాపపు కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే, నరకంలో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్లీ పాపాలకు ఒడిగడితే ‘గజస్నాన�
సనాతన సంప్రదాయ దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకలు బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించి, విష్ణుమూర్తికి ప్రత్యక్ష సంతానంగా భావించే బ్రహ్మదేవుడిని ముక్కోటి దేవతల్లో ప్రథముడిగా భా�
ఒకానొక రోజు ఆరుణి మహర్షి తన కుమారుడు శ్వేతకేతువుతో మర్రి పండునొకదాన్ని తీసుకురమ్మన్నాడు. తెచ్చిన పండును ముక్కలుగా కోయమన్నాడు తండ్రి. శ్వేతకేతువు అలాగే పండును ముక్కలుగా కోశాడు.‘అందులో నీకేం కనిపిస్తున�