ప్రతి వ్యక్తీ తన జీవితం అంతా బాగుండాలని, ఏ లోటూ రాకూడదని అనుకుంటాడు. జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఆ ఉన్నతస్థితి పొందే మార్గం మంచిదై ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా ఉండాలి. అలాంటి సన్మార�
భగవద్గీత ప్రభవించిన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు గీతా జయంతిగా చేసుకుంటారు. ఒక దివ్య గ్రంథానికి జయంతిని నిర్వహించడం అత్యంత అరుదైన విషయం. భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో వచ్చే కథా విషయం. దీనికి గీతోపనిష�
ఆంజనేయుడు సంజీవ పర్వతాన్ని తీసుకువచ్చిన ఘట్టం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగిస్తుంది. ప్రాణాలపై ఆశలు కోల్పోయిన వాళ్లకు తమ జీవితం మళ్లీ చిగురిస్తుందనే నమ్మకాన్ని నింపే వృత్తాంతం ఇది. సంజీవ పర్వత ధారి�
తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయానవాత్మానం మన్యే నవరసమహాతాండవనటమ్ఉభాభ్యామేతాభ్యా ముదయవిధి ముద్దిశ్య దయయాసనాథాభ్యాం జజ్ఞే జనకజననీమజ్జగ దిదమ్!(సౌందర్యలహరి-41) మహా సంపూర్ణ దివ్య శక్తి లలితాదేవి. అలాగే మహ�
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి‘ అంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, స్కంధుడు, శరవణభవుడు. స్వామినాథుడని సుబ్రహ్మణ్యుడికి పేర్�
నేటికాలంలో ‘యోగ’ అనే పదానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. భారతదేశం లోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ యోగాకు ఆదరణ విశేషంగా పెరిగింది. అందుకే ఎందరో యోగులు, స్వాములు విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిం చుకున్నా�
నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప�
కన్యగా సంతానం కనడం అధర్మం. శిశువు దేవతాంశ అయినా ఒడుదొడుకుల జీవితమే గానీ, ప్రకృతి సహకరించదు. లోకుల సానుభూతి లభించదు. దీనికి కర్ణుని జీవితమే సాక్షి. కుంతీదేవికి ధర్మరాజాదులు వివాహానంతరం భర్త ఆదేశానుసారం ద�
ఆచారం అంటే నడత. మనం ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు. పెద్దల నుంచి మనకు లభించింది సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయకమైన జీవనం కొనసాగించిన వారికి ఇహ, పర సుఖాలు కలుగుతాయి. ‘శరీరమాద�
భగవంతుడి వల్ల మనకు ఆయువు, భోగం, జన్మలు సంప్రాప్తమయ్యాయి. గతంలో చేసిన కర్మలకు అనుగుణంగా తర్వాతి కాలంలో జన్మలు లభిస్తుంటా యి. మనం ఏదో ఒక శరీరాన్ని పొందడంలో ఒక రహస్యం దాగి ఉంది. దానికే అదృష్టం అనిపేరు. అయితే మ�
పరమాత్మ వల్ల వేదం ఆవిర్భవించింది. వేదం ఆధారంగా కర్తవ్య కర్మలు జనించాయి. కర్మ వల్ల యజ్ఞం పుట్టింది. యజ్ఞం వల్ల వర్షాలు కురిస్తే, ఆ వర్షాల ద్వారా పంటలు పండి అన్నం లభిస్తుంది. అన్నం మూలంగానే ప్రాణులు శరీరాలన�