నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప�
కన్యగా సంతానం కనడం అధర్మం. శిశువు దేవతాంశ అయినా ఒడుదొడుకుల జీవితమే గానీ, ప్రకృతి సహకరించదు. లోకుల సానుభూతి లభించదు. దీనికి కర్ణుని జీవితమే సాక్షి. కుంతీదేవికి ధర్మరాజాదులు వివాహానంతరం భర్త ఆదేశానుసారం ద�
ఆచారం అంటే నడత. మనం ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేది. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడు. పెద్దల నుంచి మనకు లభించింది సంప్రదాయం. ఈ ఆచార సాంప్రదాయకమైన జీవనం కొనసాగించిన వారికి ఇహ, పర సుఖాలు కలుగుతాయి. ‘శరీరమాద�
భగవంతుడి వల్ల మనకు ఆయువు, భోగం, జన్మలు సంప్రాప్తమయ్యాయి. గతంలో చేసిన కర్మలకు అనుగుణంగా తర్వాతి కాలంలో జన్మలు లభిస్తుంటా యి. మనం ఏదో ఒక శరీరాన్ని పొందడంలో ఒక రహస్యం దాగి ఉంది. దానికే అదృష్టం అనిపేరు. అయితే మ�
పరమాత్మ వల్ల వేదం ఆవిర్భవించింది. వేదం ఆధారంగా కర్తవ్య కర్మలు జనించాయి. కర్మ వల్ల యజ్ఞం పుట్టింది. యజ్ఞం వల్ల వర్షాలు కురిస్తే, ఆ వర్షాల ద్వారా పంటలు పండి అన్నం లభిస్తుంది. అన్నం మూలంగానే ప్రాణులు శరీరాలన�
నీవే తల్లివి దండ్రివినీవే నా తోడు నీడ నీవే సఖుడౌనీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు నిజముగ కృష్ణాఇది ప్రసిద్ధమైన కృష్ణ శతకంలోని పద్యం. ఇందులో నీవే (భగవంతుడే-కృష్ణుడే) అన్నీ అని చెప్పడమే కాదు, అన్ని మానవ �
సనాతన భారతీయ సంస్కృతిలో దీపానికి చాలా విశిష్టత ఉంది. ఏ దైవ కార్యమైనా దీపారాధన చేసిన తర్వాతే మొదలవుతుంది. పూజాదికాల్లో ‘దీప దర్శనం’ ఒక ఉపచారంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ, దీపం మన సంస్కృతికి వెలుగు చిహ్నం.
ఆంజనేయుడు పసివాడుగా ఉన్నప్పుడే ఉదయ సూర్యుణ్ని పండుగా భావించాడు. అంతే ఆదిత్యుణ్ని ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. ఈ సందర్భాన్నే ‘యుగ సహస్ర యోజన పరభానూ/లీల్యోతాహి మధురఫల జానూ’ అని హనుమాన్ చాలీసా 18వ చౌపా�