వ్యాస భగవానుడు ప్రసాదించిన దేవీ భాగవతం.. సర్వచైతన్య రూపిణి అయిన పరాశక్తి స్వరూపమే. పరమాత్మలో అవిభాజ్యమైన ఆ జగన్మాత సృష్టి చేయాలనే మహాసంకల్పంతో పరమాత్మ నుంచి ప్రకృతిగా మనకు వ్యక్తమైంది. ప్రకృతిలో ప్రస్ఫ�
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో సరిసమానుడు గానీ, శ్రీకృష్ణుడికన్నా అధికుడుగానీ మరొకరు లేరని భగవద్గీత వివరిస్తున్నది. బలంతో శ్రీకృష్ణుడిని ఎవరూ జయింపజాలరు. అంతేగాక, గోపాలుడికి ఈ లోకంలో బలవంతంగా నిర్వర్త�
అనువ్రతః పితుః పుత్రోమాత్రా భవతుసమ్మనాః(అథర్వణవేదం 3-30-2)సంతానం తల్లిదండ్రుల ఆదేశాన్ని తప్పకుండా పాటించాలి. తల్లిదండ్రులతో ప్రేమపూర్వకంగా, శ్రద్ధాభక్తులతో మెలగాలి. ఎందుకంటే కని పెంచే దేవతలే కనిపించే దే�
Ganesh chaturthi | గణపతి తత్వం ప్రతి మనిషికీ ఆదర్శం కావాలి. వినాయక చవితి సందర్భంగా ఆయనకు చేసే ఆరాధనలో అంశాలన్నీ మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన శక్తియుక్తులను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతాయి. బంకమట్టితో
ప్రళయకాలం పూర్తయింది. పాలనను ప్రారంభించి సంతతిని వృద్ధి చెయ్యమని స్వాయంభువ మనువు, శతరూపలకు చెప్పాడు బ్రహ్మదేవుడు. తీరా చూస్తే అక్కడ భూమి లేదు. జల ప్రళయంలో మునిగిపోయి పాతాళానికి చేరుకుంది. ‘ఏం చేసేది?’ అన�
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనానచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ (భగవద్గీత 2-66) మానవ జీవితంలో మనశ్శాంతికి మిక్కిలి ప్రాముఖ్యం ఉన్నది. మనశ్శాంతి కోల్పోయిన వాని జీవితం దుర్భరం. అందుకే ప్రతి మ�
చాంద్రమాన గణన ప్రకారం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి వచ్చే మాసానికి ‘భాద్రపద మాసం’ అని పేరు. ఈ సమయంలో సూర్యుడు సింహం, కన్యా రాశుల్లో సంచరిస్తుంటాడు. ప్రకృతిలో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండే
సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మా తద్వస్తు తస్యతత్ఈశ్వరత్వం జీవత్వముపాధిద్వయ కల్పితం॥ అంటుంది వేదాంత పంచదశి. సత్యం, జ్ఞానం, అనంతం అనే లక్షణాలతో పేర్కొన్న పరబ్రహ్మం ఏది కలదో అదే వస్తువు (పరమార్థం). ఆ పరబ్రహ్మ�
‘ప్రభూ! నేను నీ సేవకుణ్ని’ అంటాడొకడు.‘నేనే దేవుణ్ని’ అని అంటాడింకొకడు. మొదటి వ్యక్తి ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ/ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ’ అనే గీతా శ్లోకాన్ని గుర్తు తెచ్�
‘నీకెవరు ఆదర్శం?’ ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. జవాబుగా తల్లిదండ్రులు, గురువు, ఇష్టదైవం పేరు చెబుతారని ఊహిస్తారు. స్నేహితుల ఊహ నిజమని భావించడంలో తప్పేమీ లేదు. జీవితంలో తల్లిదండ్రులు, గుర
దేవుడు నిరాకారుడు. నామరూపాలు లేనివాడనే జాడ్యం పట్టుకున్నది మనకు. నిజమే! కానీ, మనకు నామరూపాలున్నాయి కదా! అవసరాలు ఉన్నాయి కదా! వాటిని తీర్చేందుకు భగవానుడు భూమి మీదకు రావలసి వస్తున్నది. అప్పుడు నామరూపాలు ధరి