నీవే తల్లివి దండ్రివినీవే నా తోడు నీడ నీవే సఖుడౌనీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు నిజముగ కృష్ణాఇది ప్రసిద్ధమైన కృష్ణ శతకంలోని పద్యం. ఇందులో నీవే (భగవంతుడే-కృష్ణుడే) అన్నీ అని చెప్పడమే కాదు, అన్ని మానవ �
సనాతన భారతీయ సంస్కృతిలో దీపానికి చాలా విశిష్టత ఉంది. ఏ దైవ కార్యమైనా దీపారాధన చేసిన తర్వాతే మొదలవుతుంది. పూజాదికాల్లో ‘దీప దర్శనం’ ఒక ఉపచారంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ, దీపం మన సంస్కృతికి వెలుగు చిహ్నం.
ఆంజనేయుడు పసివాడుగా ఉన్నప్పుడే ఉదయ సూర్యుణ్ని పండుగా భావించాడు. అంతే ఆదిత్యుణ్ని ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. ఈ సందర్భాన్నే ‘యుగ సహస్ర యోజన పరభానూ/లీల్యోతాహి మధురఫల జానూ’ అని హనుమాన్ చాలీసా 18వ చౌపా�
‘దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించాడు? ఈ పనిని నాకెందుకు అంటగట్టాడు? కర్మఫలంతో నన్నెందుకు జతపరిచాడు? అని సామాన్యులే కాదు, ధీమంతులూ తర్కించుకుంటూ ఉంటారు. ఈ మూడు ప్రశ్నలకూ సమాధానం భగవద్గీత చదివితే తెలుస్తుంద
ఒక విజయం సాధించాలంటే ప్రేరకుల వచనాలు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడంటారు. ఈ సామెత రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, భాగవతం.. మొదలైన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ని�
‘సుఖశాంతులతో చక్కగా జీవించండి, వర్ధిల్లండి’ అని పిల్లలను పెద్దలు దీవిస్తూ ఉంటారు. సుఖం, శాంతి అనేవి అందరూ కోరుకునేవే. అయితే, ఇందులో ప్రతీ జీవి.. మనుష్య ఉపాధిలో ఉన్నదైనా, ఇతర పశుపక్ష్యాదుల రూపంలో ఉన్నదైనా మ�
కాలంతోపాటు మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. అనుబంధాలు, అనురాగాలు ఆర్థిక అవసరాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనం చేసే స్నేహాలు, మన చుట్టూ ఉన్న మనుషులే ఇలాంటి వైఖరులు ప్రబలడానికి కారణం.సుహృన్మిత్రార్యుదాసీన
జ్ఞానం ప్రపంచాన్ని వీలైనంత సమగ్రంగా, సత్యగతంగా అర్థం చేసుకోవడానికి ఒక దృష్టి కేంద్రాన్ని (View Point) ఇస్తుంది. ఆ దృష్టి కేంద్రం ఎంత ఉన్నతమైనదీ, పరివ్యాప్త దృశ్యాన్ని ఇచ్చేదీ అయితే అంతగా మన అవగాహన పెంపొందుతుంద�