‘దేవుడు నన్నెందుకు ఇలా పుట్టించాడు? ఈ పనిని నాకెందుకు అంటగట్టాడు? కర్మఫలంతో నన్నెందుకు జతపరిచాడు? అని సామాన్యులే కాదు, ధీమంతులూ తర్కించుకుంటూ ఉంటారు. ఈ మూడు ప్రశ్నలకూ సమాధానం భగవద్గీత చదివితే తెలుస్తుంద
ఒక విజయం సాధించాలంటే ప్రేరకుల వచనాలు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడంటారు. ఈ సామెత రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, భాగవతం.. మొదలైన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ని�
‘సుఖశాంతులతో చక్కగా జీవించండి, వర్ధిల్లండి’ అని పిల్లలను పెద్దలు దీవిస్తూ ఉంటారు. సుఖం, శాంతి అనేవి అందరూ కోరుకునేవే. అయితే, ఇందులో ప్రతీ జీవి.. మనుష్య ఉపాధిలో ఉన్నదైనా, ఇతర పశుపక్ష్యాదుల రూపంలో ఉన్నదైనా మ�
కాలంతోపాటు మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. అనుబంధాలు, అనురాగాలు ఆర్థిక అవసరాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనం చేసే స్నేహాలు, మన చుట్టూ ఉన్న మనుషులే ఇలాంటి వైఖరులు ప్రబలడానికి కారణం.సుహృన్మిత్రార్యుదాసీన
జ్ఞానం ప్రపంచాన్ని వీలైనంత సమగ్రంగా, సత్యగతంగా అర్థం చేసుకోవడానికి ఒక దృష్టి కేంద్రాన్ని (View Point) ఇస్తుంది. ఆ దృష్టి కేంద్రం ఎంత ఉన్నతమైనదీ, పరివ్యాప్త దృశ్యాన్ని ఇచ్చేదీ అయితే అంతగా మన అవగాహన పెంపొందుతుంద�
ధర్మమంటే ధరించేది అని అర్థం. ‘ధర్మచక్రం ప్రజలను దారితప్పకుండా నిలిపి ఉంచుతుంది. ఏదైతే మానవ సంఘాన్ని కట్టుబాటులో నిలిపి ఉంచుతుందో దాన్నే ధర్మం అంటారు. పతనాన్ని గానీ, నాశనాన్ని గానీ పొందకుండా మనిషిని ఆపగల
Meditation | లక్ష్యం మీద గురి కుదిరితే విజయం.శ్వాస మీద ధ్యాస నిలబడితే.. ధ్యానం.అది తాత్కాలిక గెలుపు. ఇది శాశ్వత విజయం.ధ్యానంతో దాస్యం నుంచి విముక్తి లభిస్తుంది. అజ్ఞానం నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది.చీకటిని చీల�
కురుక్షేత్ర సంగ్రామం హోరాహోరీగా సాగుతున్నది. కౌరవ, పాండవ సేనలు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధం ఎలా సాగుతుందో.. చూసేందుకు అటుగా వచ్చాడు వేదవ్యాసుడు. అన్ని పక్కలా చూస్తూ ముందుకు సాగుతున్నాడు. అలా వెళ్తుండగ�
ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘ఓం తత్ సత్’ ఈ మాట తరచూ వినిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? ఈ మూడు అక్షరాల గొప్పదనాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. వీటిలోని సత్యాన్ని, ప్రభావాన్నీ 17వ అధ్యాయంలో బోధి�
వ్యాస భగవానుడు ప్రసాదించిన దేవీ భాగవతం.. సర్వచైతన్య రూపిణి అయిన పరాశక్తి స్వరూపమే. పరమాత్మలో అవిభాజ్యమైన ఆ జగన్మాత సృష్టి చేయాలనే మహాసంకల్పంతో పరమాత్మ నుంచి ప్రకృతిగా మనకు వ్యక్తమైంది. ప్రకృతిలో ప్రస్ఫ�
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో సరిసమానుడు గానీ, శ్రీకృష్ణుడికన్నా అధికుడుగానీ మరొకరు లేరని భగవద్గీత వివరిస్తున్నది. బలంతో శ్రీకృష్ణుడిని ఎవరూ జయింపజాలరు. అంతేగాక, గోపాలుడికి ఈ లోకంలో బలవంతంగా నిర్వర్త�