‘నీకెవరు ఆదర్శం?’ ఈ ప్రశ్న తరచూ స్నేహితుల నుంచి ఎదురవుతూ ఉంటుంది. జవాబుగా తల్లిదండ్రులు, గురువు, ఇష్టదైవం పేరు చెబుతారని ఊహిస్తారు. స్నేహితుల ఊహ నిజమని భావించడంలో తప్పేమీ లేదు. జీవితంలో తల్లిదండ్రులు, గుర
దేవుడు నిరాకారుడు. నామరూపాలు లేనివాడనే జాడ్యం పట్టుకున్నది మనకు. నిజమే! కానీ, మనకు నామరూపాలున్నాయి కదా! అవసరాలు ఉన్నాయి కదా! వాటిని తీర్చేందుకు భగవానుడు భూమి మీదకు రావలసి వస్తున్నది. అప్పుడు నామరూపాలు ధరి
ప్రతి రోజూ ఓ వ్రతం.. ప్రతి వారం విశేష సారం.. ప్రతి ఇంటా సంతోషం..మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు, నిండుగా ప్రవహించే నదీనదాలు, దండిగా పచ్చదనంతో పొలాలు.. కలగలిపితే శ్రావణ మాసం.ఊరూరా కొత్త శోభ, ఇచ్చుకునే వాయనాలు, పు
కామాది సర్ప వ్రజ గారుడాభ్యాంవివేక వైరాగ్య నిధి ప్రదాభ్యామ్బోధ ప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాంనమోనమః శ్రీ గురుపాదుకాభ్యామ్ ॥ భారతీయ సమాజం గురువుకు ఇచ్చిన స్థాయి అనూహ్యం. గురుశబ్దాన్ని అజ్ఞాన నివారకమన
కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరఃయజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ॥గోకులంలో సుశీల అనే గోపిక ఉండేది. రూపం, విద్య, గుణగణాల్లో రాధాదేవికి ఆమె సరిసాటి. సుశీల కృష్ణుడిని ప్రేమించి, అతడితో క్రీడించడ�
శ్రావణ శుద్ధ పంచమి రోజు గరుడ పంచమి, నాగుల పంచమి రెండు పండుగలు ఎందుకు చేస్తారు ? నాగ తారిణి, హైదరాబాద్ కర్షకులకూ, ప్రజలకు, సమస్త ప్రాణికోటికీ జీవనోపాధి ప్రసాదించేది వర్ష రుతువు. ఈ రుతువు ప్రారంభంలో వచ్చేదే
రాముడు మర్యాదాపురుషోత్తముడు. ఆదికవి వాల్మీకి ఆదర్శ మానవుడికి ప్రతీకగా శ్రీరాముడిని తీర్చిదిద్దారు. మనిషిగా వచ్చిన దేవుడు సమస్త మానవజాతికి చెరిగిపోని మార్గాన్ని ఎలా నిర్దేశించారో సూచించారు. ఈ విషయాన్�
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్తా ధనంజయసిధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥(భగవద్గీత 2-48)ఓ ధనంజయ! యోగస్థితుడై ఆసక్తిని వీడి, సిద్ధి (పొందుట), అసిద్ధి (పొందకపోవటం) పట్ల సమత్వ భావం కలిగి ఉండి నీ కర్తవ్య
ఏడేడు శిఖరాలు నడవలేని వారికోసం, నడిరేయి ఏ జామునో వెంకన్న కదలి వచ్చాడు. లక్ష్మీదేవి సమేతుడై కురుమూర్తి స్వామిగా కొలువుదీరాడు. కలియుగ దైవం స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
మానవ జీవితంలోని బంధాలు, అనుబంధాలలో ఎంతో ముఖ్యమైంది, పవిత్రమైంది గురుశిష్యుల బంధం. యోగ్యతగల గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకొంటారు. జిజ్ఞాస, శ్రద్ధ, ఏకాగ్రత వంటి ఉత్తమ �