కామాది సర్ప వ్రజ గారుడాభ్యాంవివేక వైరాగ్య నిధి ప్రదాభ్యామ్బోధ ప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాంనమోనమః శ్రీ గురుపాదుకాభ్యామ్ ॥ భారతీయ సమాజం గురువుకు ఇచ్చిన స్థాయి అనూహ్యం. గురుశబ్దాన్ని అజ్ఞాన నివారకమన
కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరఃయజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ॥గోకులంలో సుశీల అనే గోపిక ఉండేది. రూపం, విద్య, గుణగణాల్లో రాధాదేవికి ఆమె సరిసాటి. సుశీల కృష్ణుడిని ప్రేమించి, అతడితో క్రీడించడ�
శ్రావణ శుద్ధ పంచమి రోజు గరుడ పంచమి, నాగుల పంచమి రెండు పండుగలు ఎందుకు చేస్తారు ? నాగ తారిణి, హైదరాబాద్ కర్షకులకూ, ప్రజలకు, సమస్త ప్రాణికోటికీ జీవనోపాధి ప్రసాదించేది వర్ష రుతువు. ఈ రుతువు ప్రారంభంలో వచ్చేదే
రాముడు మర్యాదాపురుషోత్తముడు. ఆదికవి వాల్మీకి ఆదర్శ మానవుడికి ప్రతీకగా శ్రీరాముడిని తీర్చిదిద్దారు. మనిషిగా వచ్చిన దేవుడు సమస్త మానవజాతికి చెరిగిపోని మార్గాన్ని ఎలా నిర్దేశించారో సూచించారు. ఈ విషయాన్�
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్తా ధనంజయసిధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥(భగవద్గీత 2-48)ఓ ధనంజయ! యోగస్థితుడై ఆసక్తిని వీడి, సిద్ధి (పొందుట), అసిద్ధి (పొందకపోవటం) పట్ల సమత్వ భావం కలిగి ఉండి నీ కర్తవ్య
ఏడేడు శిఖరాలు నడవలేని వారికోసం, నడిరేయి ఏ జామునో వెంకన్న కదలి వచ్చాడు. లక్ష్మీదేవి సమేతుడై కురుమూర్తి స్వామిగా కొలువుదీరాడు. కలియుగ దైవం స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎ�
మానవ జీవితంలోని బంధాలు, అనుబంధాలలో ఎంతో ముఖ్యమైంది, పవిత్రమైంది గురుశిష్యుల బంధం. యోగ్యతగల గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకొంటారు. జిజ్ఞాస, శ్రద్ధ, ఏకాగ్రత వంటి ఉత్తమ �
ఆధ్యాత్మిక పరంగా ఒక అన్వేషకునికి తగిన ‘ధైర్యం, నిబద్ధత’ ఉండాలి. ‘దేవుడు, కర్మ సిద్ధాంతం’ ఈ రెండిటి విషయంలో ఊగిసలాటలు అనవసరం. కొన్నాళ్లు ఒక భావనలో ఉండి, తర్వాత మరొక దానివైపు మళ్లడం ‘పరిపక్వ స్థితి’ అనిపించ
దేవుడు, దేవత, దైవం, భగవంతుడు లాంటి పదాలు సగటున మనం పరాత్పర అస్తిత్వానికి సంబంధించి వాడేవి. ఏ మతంలోనైనా వీటి అర్థం స్వయం ప్రకాశక, అనంతశక్తిమయ, కరుణామయ, జగదాధార మహా అస్తిత్వమనే! పెద్ద ప్రజ్ఞ అవసరం లేకుండానే మ�
‘ఋతంవచ్మి, సత్యం వచ్మి’ అని ప్రబోధిస్తున్నది ‘గణపత్యధర్వ శీర్షం’. ‘సత్యమే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి’ అని భారతీయ సనాతన వైదిక సంస్కృతి హెచ్చరిస్తున్నది. ధర్మాత్ములు, సత్యసంధులు జీవితంలో ఎన్ని ఆటుపోట్ల�
‘లక్ష్మీ, సరస్వతి, పార్వతి’ అని ముగ్గురు ప్రధాన దేవతలున్నారు మనకు. ‘ముగ్గురూ వేర్వేరని, ఒకరి పనిని మరొకరు చేయరని’ మన భావన. కానీ, ‘ముగ్గురూ ఒకటేనని’ దేవతా స్తోత్రాలన్నీ చెప్తున్నవి.శుద్ధలక్ష్మీ ర్మోక్షలక�
తివిరి ఇసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁదవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁతిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁజేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! భర్తృహరి (సుభాషితములు-5)‘గానుగ పట్టయినా ఇసుక నుంచి చమురును సృష్టించవచ్�
‘యజ్ఞం, దానం, తపస్సు (ధ్యానం)’.. ఈ మూడు దివ్య గుణాలు ప్రతి మనిషికీ ఆధ్యాత్మిక సాధనలో అత్యవసరం. ‘వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని’ వేద విజ్ఞానులు చెప్తారు. ‘యజ్ఞం’ వివిధ సందర్భాల్లో (గృహప్రవేశం, ఇతరేతర