ఆధ్యాత్మిక పరంగా ఒక అన్వేషకునికి తగిన ‘ధైర్యం, నిబద్ధత’ ఉండాలి. ‘దేవుడు, కర్మ సిద్ధాంతం’ ఈ రెండిటి విషయంలో ఊగిసలాటలు అనవసరం. కొన్నాళ్లు ఒక భావనలో ఉండి, తర్వాత మరొక దానివైపు మళ్లడం ‘పరిపక్వ స్థితి’ అనిపించ
దేవుడు, దేవత, దైవం, భగవంతుడు లాంటి పదాలు సగటున మనం పరాత్పర అస్తిత్వానికి సంబంధించి వాడేవి. ఏ మతంలోనైనా వీటి అర్థం స్వయం ప్రకాశక, అనంతశక్తిమయ, కరుణామయ, జగదాధార మహా అస్తిత్వమనే! పెద్ద ప్రజ్ఞ అవసరం లేకుండానే మ�
‘ఋతంవచ్మి, సత్యం వచ్మి’ అని ప్రబోధిస్తున్నది ‘గణపత్యధర్వ శీర్షం’. ‘సత్యమే పలకాలి. ధర్మాన్నే ఆచరించాలి’ అని భారతీయ సనాతన వైదిక సంస్కృతి హెచ్చరిస్తున్నది. ధర్మాత్ములు, సత్యసంధులు జీవితంలో ఎన్ని ఆటుపోట్ల�
‘లక్ష్మీ, సరస్వతి, పార్వతి’ అని ముగ్గురు ప్రధాన దేవతలున్నారు మనకు. ‘ముగ్గురూ వేర్వేరని, ఒకరి పనిని మరొకరు చేయరని’ మన భావన. కానీ, ‘ముగ్గురూ ఒకటేనని’ దేవతా స్తోత్రాలన్నీ చెప్తున్నవి.శుద్ధలక్ష్మీ ర్మోక్షలక�
తివిరి ఇసుమునఁ దైలంబుఁ దీయవచ్చుఁదవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చుఁతిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చుఁజేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! భర్తృహరి (సుభాషితములు-5)‘గానుగ పట్టయినా ఇసుక నుంచి చమురును సృష్టించవచ్�
‘యజ్ఞం, దానం, తపస్సు (ధ్యానం)’.. ఈ మూడు దివ్య గుణాలు ప్రతి మనిషికీ ఆధ్యాత్మిక సాధనలో అత్యవసరం. ‘వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని’ వేద విజ్ఞానులు చెప్తారు. ‘యజ్ఞం’ వివిధ సందర్భాల్లో (గృహప్రవేశం, ఇతరేతర
‘ఛాందోగ్యోపనిషత్తు’ ద్వారా ఉద్దాలకుడిగా వినుతికెక్కిన అరుణి మహర్షి మనందరకూ ఆత్మతత్వాన్ని సోదాహరణంగా వివరిస్తాడు. ఆయన కుమారుడు శ్వేతకేతు తన విద్యాభ్యాసం ముగించి తండ్రి వద్దకు వస్తాడు. ‘నాయనా! అసలు తత్�
తెలుగు భాష ఎంత సుందరమైనదో అంత ప్రాచీనమైనది. మన భాషా వికాస చరిత్ర వేల ఏండ్లది. ఇది ఆది ద్రావిడంలో అవతరించి పరిణామక్రమంలో మారుతూ తెలుగుగా వికాసం చెందింది. ఆ క్రమంలో అనేక మూలపదాలను మిగిలించుకొని ఉన్నది. ఆ మి�
కాకతీయ సామ్రాజ్య పాలకుల్లో చివరివాడు ప్రతాపరుద్రదేవ మహారాజు. రుద్రమదేవికి మగ సంతానం లేని కారణంగా కూతురు కొడుకైన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని కాకతీయ సింహాసనం మీద చక్రవర్తిగా నిలబెట్టింది. ప్రతాపరు�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 21 నవనాథుల్లో ‘చౌరంగీనాథుడు’ అనే గురువు కథ ‘సారంగధరుడు’ అనే పేరుతో ప్రచారంలో ఉంది. చౌరంగీనాథుడు రాజరాజ నరేంద్రుని కుమారుడని, సవతి తల్లి అతన్ని చంపించిందని, తర్వాత అతడు ఒక సన్యాస�