‘యజ్ఞం, దానం, తపస్సు (ధ్యానం)’.. ఈ మూడు దివ్య గుణాలు ప్రతి మనిషికీ ఆధ్యాత్మిక సాధనలో అత్యవసరం. ‘వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని’ వేద విజ్ఞానులు చెప్తారు. ‘యజ్ఞం’ వివిధ సందర్భాల్లో (గృహప్రవేశం, ఇతరేతర
‘ఛాందోగ్యోపనిషత్తు’ ద్వారా ఉద్దాలకుడిగా వినుతికెక్కిన అరుణి మహర్షి మనందరకూ ఆత్మతత్వాన్ని సోదాహరణంగా వివరిస్తాడు. ఆయన కుమారుడు శ్వేతకేతు తన విద్యాభ్యాసం ముగించి తండ్రి వద్దకు వస్తాడు. ‘నాయనా! అసలు తత్�
తెలుగు భాష ఎంత సుందరమైనదో అంత ప్రాచీనమైనది. మన భాషా వికాస చరిత్ర వేల ఏండ్లది. ఇది ఆది ద్రావిడంలో అవతరించి పరిణామక్రమంలో మారుతూ తెలుగుగా వికాసం చెందింది. ఆ క్రమంలో అనేక మూలపదాలను మిగిలించుకొని ఉన్నది. ఆ మి�
కాకతీయ సామ్రాజ్య పాలకుల్లో చివరివాడు ప్రతాపరుద్రదేవ మహారాజు. రుద్రమదేవికి మగ సంతానం లేని కారణంగా కూతురు కొడుకైన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని కాకతీయ సింహాసనం మీద చక్రవర్తిగా నిలబెట్టింది. ప్రతాపరు�
తెలంగాణ సాహిత్య ప్రస్థానం 21 నవనాథుల్లో ‘చౌరంగీనాథుడు’ అనే గురువు కథ ‘సారంగధరుడు’ అనే పేరుతో ప్రచారంలో ఉంది. చౌరంగీనాథుడు రాజరాజ నరేంద్రుని కుమారుడని, సవతి తల్లి అతన్ని చంపించిందని, తర్వాత అతడు ఒక సన్యాస�
పురా కవీనాం గణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసఃఅద్యాపి తత్తుల్య కవేర భావాత్ అనామికా సార్ధవతీ బభూవ! సంస్కృత భాషలో మన ఉంగరము వేలుకు ‘అనామిక’ అని పేరు. అనగా పేరులేనిది. అలా ఎందుకు ఉండిపోయిందంటే.. పూర్వ క�
బాలల కోసం లఘు నాటిక రచనల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాపరి శోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. ఉపాధ్యాయులు, రచయిత ల నుంచి రచనలను ఆహ్వానిస్తున్నది. తక్కువ పాత్రలు, సరళమైన సంభాషణలు, విద్యార�
కవిత్వం రాస్తూ జీవిస్తున్న కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, ఏ సంకలనంలో, ఏ సామాజిక మాధ్యమంలోనూ ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి. అందులోంచి ఒక కవితను ఎంపిక చేసి ‘తీవ్ర మధ్యమం’ సంకలనంగా వెలువరించదలిచాం. మీ