సూర్య నమస్కారాలు ఏ సమయంలో చేయాలి? అరుణోదయ వేళ సూర్యుడు పూర్తి స్థాయిలో వెలుగుచూడకముందు అర్ఘ్యప్రదానం ఇవ్వకూడదన్నారు ఎందుకు? అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి తెలియజేయండి?
ఓ ముని ధ్యానం కోసం గంగానదికి బయల్దేరాడు. దారిలో ఒక ఊళ్లో హడావుడి కనిపించి ఆగాడు. అక్కడి మహిళలు గ్రామ దేవతలకు పొంగళ్లు పెడుతున్నారు. ‘ఆ గ్రామదేవత గొప్పది, ఈ దేవత గొప్పది’ అని వాదించుకోసాగారు.
‘మనసు నిస్సందేహంగా చంచలమైనదే! నిగ్రహించడానికి కష్టసాధ్యమే అయినా అభ్యాస వైరాగ్యాలతో దాన్ని సులభంగా నిగ్రహించవచ్చు’ అని అర్జునుడికి ఉపదేశించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది. మనోని�
ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబ�
ఓ రంజాన్ వసంతమా కాస్తంత నిదానంగా కదులు! ఇంకా ఎన్నెన్నో మంచి పనులు చేయాలి. అల్లాహ్ మెప్పు పొందాలి. నా పాపాలకు పశ్చాత్తాపం చెందాలి. జన్నత్ కోసం సంసిద్ధులవ్వాలి. ఓ రంజాన్ కాస్తంత నిదానంగా కదులు. రంజాన్ వ�
భారత దేశ జీవనవాహిని గంగానది. ప్రేమగా గంగ అని పిలుచుకుంటారు. గంగమ్మ అని గౌరవిస్తారు. గంగమ్మతల్లీ అని పరవశించిపోతారు. భారతీయ సాంస్కృతిక వైభవంలో యుగాలుగా తన ప్రత్యేకతను చాటుకున్న గంగానది పుష్కరశోభను సంతరి�
వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే తదియను ‘అక్షయ తృతీయ’ అంటారు. ‘మహాభారతం’లో ధర్మరాజు సూర్యారాధన చేసి, భాస్కరుడి నుంచి అక్షయపాత్రను పొందిన రోజు ఇదేననీ, అందువల్ల ఈ పర్వదినం ‘అక్షయ తృతీయ’గా ప్రసిద్ధి పొందిందన�
ఒక యోగా గురువు పట్టణంలోని ఓ కాలనీలో ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించదలిచాడు. అక్కడ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచాడు. ప్రతిరోజూ ఉదయం గంటసేపు శిబిరానికి వచ్చి యోగా నేర్చుకొని వెళ్లమని అందరినీ ఆహ్వానించాడు.
‘అలిఫ్.లామ్.మీమ్' ఇది అల్లాహ్ గ్రంథం. పవిత్ర ఖురాన్ను అల్లాహ్ తరఫునుంచి అవతరించిన గ్రంథంగా పరిగణిస్తారు. నిస్సందేహంగా ఇది నిజమని అల్లాహ్ స్వయంగా ప్రకటించాడు. లోకానికి ఖురాన్ వెలుగు వచ్చిన పవిత్�
హస్తినాపురంలో కౌరవులు, పాండవులు కొలువుదీరి ఉన్నారు. అదే సమయంలో ఒక మహర్షి కొలువుకు వచ్చాడు. అందరూ సాదరంగా ఆహ్వానించారు. అక్కడివారికి తనకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పసాగాడు మహర్షి. ఏది మంచో, ఏది చెడో, ఎవ�
భగవంతుని ప్రీత్యర్థం చేసే యజ్ఞాలలో, వేద మంత్రాలు పఠించే సమయంలో సంజ్ఞార్థకంగా ‘ఓం తత్ సత్' ఉచ్చరిస్తుంటారు. వీటిలో మొదటిది ‘ఓం’కారం. శాస్త్రవిధులను బట్టి యజ్ఞం, దానం, తపస్సు చేసేవారు ఆ కర్మలను ఓంకార నాదం