తిరుమలలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు విశేషంగా సాగుతున్నాయి. నాలుగో రోజున కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించారు.
తిరుమలలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యోగనరసింహుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనుల పురోగతిని జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. అలాగే, అగర్బత్తీల ఉత్పత్తిని కూడా పరిశీలించారు.
విశాఖ పెందుర్తిలో ఈ నెల 27 నుంచి చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాట్లను టీటీడీ జేఈఓ సదాభార్గవి పరిశీలించారు.
అధ్యాత్మకు మతం లేదు. మతానికి అధ్యాత్మ ఉండాలి. మతం అంటే మార్గమే! జీవితాన్ని పండించుకోవడానికి, ఉన్నంత కాలమూ హాయిగా, శాంతిగా ఉండటానికి ఏర్పడిన రాజమార్గమే మతం.
‘వేల్పులారా! వినండి. కడలిపాలైన మీ సంపద వెలికి వెడలి రావాలంటే మీరు ఒడలు దాచుకొనక వడిగా క్షీరవారిధిని తరవండి. విలంబం (ఆలస్యం) చేస్తే పీయూషం కూడా విషమవుతుంది.
పురాణాల్లో అనేక యజ్ఞాలు, యాగాల ప్రస్తావన కనిపిస్తుంది. పలువురు మునులు, చక్రవర్తులు అశ్వమేథ యాగం, రాజసూయం, వాజపేయ యాగం ఇలా ఎన్నో క్రతువులు ఆచరించి పుణ్యలోకాలు పొందారని పురాణ వాఙ్మయం ద్వారా తెలుస్తున్నది