TTD news | తిరుమల ఆలయంలో కన్నుల పండువగా ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల పూలచెండ్లతో కలహించడం ఆకట్టుకున్నది. కాగా, టీటీడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబులెన్స్ను విరాళంగా అందించింది.
TTD news | కపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమస్కంద స్వామి తెప్పలపై విహరించారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు.
TTD news | వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చాడు. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం మలయప్ప స్వామి వారికి నీరాజనాలు పలికి తన్మయత్వం పొందారు.
TTD news | శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వినాయకస్వామి, చంద్రశేఖరస్వామి తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఐదు రోజులపాటు తెప్పోత్సవాలు కొనసా�
Vaikunta Ekadashi | రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దేవుడ్ని దర్శించుకునేందుకు అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తిరుమలలో ఈ నెల 11 వరకు ఉత్�
వైకుంఠనాథుడి చల్లని చూపు ప్రసరించే కాలం. దేవతలంతా వేకువ వేళ శ్రీహరిని అర్చించే సమయం. ఉత్తర ద్వారం నుంచి శేషశయనుడిని దర్శించి తరించే పర్వం ‘వైకుంఠ ఏకాదశి’. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ‘మ�
చింతా వ్యాకులతల నిలయం ఈ ప్రపంచం. చింత, ఆవేదన, ఆతృత, ఆందోళనలకు సంస్కృత పర్యాయపదమే ‘కుంఠ’. ఈ సమస్త భౌతిక ప్రపంచాన్ని ఒక ‘కుంఠ’గా అభివర్ణించారు పెద్దలు. ఇక్కడ ప్రతిదీ ఆతృత, ఆవేదనలతో కూడినదే. ఊర్ధ్వ, మధ్య, అధోలోక
ఒక ఆశ్రమంలో ఇద్దరు రుషులు వాయుదేవోపాసన అప్పుడే ముగించారు. భోజనానికి సిద్ధమవుతుండగా గుమ్మం నుంచి ‘నారాయణ హరి’ అంటూ ఎవరో భిక్ష కోరారు. చూస్తే బ్రహ్మచారి. ‘ఈ వేళలో ఇక్కడ భోజనం లభించదు. వెళ్లిరా!’ అన్నాడు ఒక �
TTD news | వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఆలయ శుద్ధి అనంతరం స్వామి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ �
TTD news | తిరుమల నాదనీరాజనం వేదికపై 14 వ బాలకాండ అఖండ పారాయణం అద్యంతం వీనుల విందుగా సాగింది. ఎందరో పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్లోకపారాయణ జరిపారు. హనుమత్ సమేత సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తుల సమక్షంలో ఈ కార్
మెతుకు సీమకు తలమానికం.. శతాబ్దానికి చేరువైన వైభవం .. మెదక్ పట్టణంలోని కెథడ్రల్ చర్చి. గోథిక్ శైలిలో నిర్మించిన ఈ రాతి కట్టడం ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా విరాజిల్లుతున్నది.