TTD news | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 12 నుంచి టీటీడీ జారీ చేయనున్నది. అలాగే, రూ.33 లక్షలు విరాళంగా ఇచ్చే దాతలకు ఒక్కరోజు అన్నప్రసాదాలు వితరణ చేసేందుక
సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ చేసుకుంటారు. గోదాదేవి రంగనాథుడిలో లీనమై భోగాన్ని పొందింది ఈ రోజే. దీనికి సంకేతంగా భోగినాడు గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. సుఖాలను ప్రసాదించమని భగవంత
తిరుమల క్షేత్రంలో ధనుర్మాసంలో ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్ అంటే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్) రచించిన పాశురాలు విన్న తరువాత శ్ర
అష్టమ స్కంధంలో ఇష్ట భక్త రక్షణ కళా విశిష్టమైన గజేంద్ర మోక్షణ ఘట్టం తర్వాత మరో ఉత్కృష్టమైన కథ క్షీరసాగర మథనం. తన భక్తులపట్ల గల పక్షపాతంతో భగవానుడు పుండరీకాక్షుడు జగన్మోహిని అవతారం ధరించిన అమృత మథన వృత్తా
భక్తి గీతాలు మార్మోగగా.. భజన పాటలు పల్లవిస్తాయి. తాళాల దరువులు, మద్దెల మోతల మధ్య.. కోర మీసాల స్వామికి మొక్కులు చెల్లిస్తారు. బారులు తీరిన ప్రభ బండ్ల మీద భక్తులు కొత్తకొండకు తరలివస్తారు. హనుమకొండ జిల్లా భీమద
TTD news | తిరుమల ఆలయంలో కన్నుల పండువగా ప్రణయ కలహోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల పూలచెండ్లతో కలహించడం ఆకట్టుకున్నది. కాగా, టీటీడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబులెన్స్ను విరాళంగా అందించింది.
TTD news | కపిలేశ్వరస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమస్కంద స్వామి తెప్పలపై విహరించారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు.
TTD news | వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వర్ణరథంపై ఊరేగిన శ్రీనివాసుడు భక్తులకు అభయమిచ్చాడు. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం మలయప్ప స్వామి వారికి నీరాజనాలు పలికి తన్మయత్వం పొందారు.
TTD news | శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు వినాయకస్వామి, చంద్రశేఖరస్వామి తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఐదు రోజులపాటు తెప్పోత్సవాలు కొనసా�
Vaikunta Ekadashi | రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దేవుడ్ని దర్శించుకునేందుకు అన్ని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తిరుమలలో ఈ నెల 11 వరకు ఉత్�
వైకుంఠనాథుడి చల్లని చూపు ప్రసరించే కాలం. దేవతలంతా వేకువ వేళ శ్రీహరిని అర్చించే సమయం. ఉత్తర ద్వారం నుంచి శేషశయనుడిని దర్శించి తరించే పర్వం ‘వైకుంఠ ఏకాదశి’. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ‘మ�
చింతా వ్యాకులతల నిలయం ఈ ప్రపంచం. చింత, ఆవేదన, ఆతృత, ఆందోళనలకు సంస్కృత పర్యాయపదమే ‘కుంఠ’. ఈ సమస్త భౌతిక ప్రపంచాన్ని ఒక ‘కుంఠ’గా అభివర్ణించారు పెద్దలు. ఇక్కడ ప్రతిదీ ఆతృత, ఆవేదనలతో కూడినదే. ఊర్ధ్వ, మధ్య, అధోలోక
ఒక ఆశ్రమంలో ఇద్దరు రుషులు వాయుదేవోపాసన అప్పుడే ముగించారు. భోజనానికి సిద్ధమవుతుండగా గుమ్మం నుంచి ‘నారాయణ హరి’ అంటూ ఎవరో భిక్ష కోరారు. చూస్తే బ్రహ్మచారి. ‘ఈ వేళలో ఇక్కడ భోజనం లభించదు. వెళ్లిరా!’ అన్నాడు ఒక �