టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనుల పురోగతిని జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. అలాగే, అగర్బత్తీల ఉత్పత్తిని కూడా పరిశీలించారు.
విశాఖ పెందుర్తిలో ఈ నెల 27 నుంచి చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాట్లను టీటీడీ జేఈఓ సదాభార్గవి పరిశీలించారు.
అధ్యాత్మకు మతం లేదు. మతానికి అధ్యాత్మ ఉండాలి. మతం అంటే మార్గమే! జీవితాన్ని పండించుకోవడానికి, ఉన్నంత కాలమూ హాయిగా, శాంతిగా ఉండటానికి ఏర్పడిన రాజమార్గమే మతం.
‘వేల్పులారా! వినండి. కడలిపాలైన మీ సంపద వెలికి వెడలి రావాలంటే మీరు ఒడలు దాచుకొనక వడిగా క్షీరవారిధిని తరవండి. విలంబం (ఆలస్యం) చేస్తే పీయూషం కూడా విషమవుతుంది.
పురాణాల్లో అనేక యజ్ఞాలు, యాగాల ప్రస్తావన కనిపిస్తుంది. పలువురు మునులు, చక్రవర్తులు అశ్వమేథ యాగం, రాజసూయం, వాజపేయ యాగం ఇలా ఎన్నో క్రతువులు ఆచరించి పుణ్యలోకాలు పొందారని పురాణ వాఙ్మయం ద్వారా తెలుస్తున్నది
TTD news | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 12 నుంచి టీటీడీ జారీ చేయనున్నది. అలాగే, రూ.33 లక్షలు విరాళంగా ఇచ్చే దాతలకు ఒక్కరోజు అన్నప్రసాదాలు వితరణ చేసేందుక
సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ చేసుకుంటారు. గోదాదేవి రంగనాథుడిలో లీనమై భోగాన్ని పొందింది ఈ రోజే. దీనికి సంకేతంగా భోగినాడు గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. సుఖాలను ప్రసాదించమని భగవంత
తిరుమల క్షేత్రంలో ధనుర్మాసంలో ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్ అంటే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్) రచించిన పాశురాలు విన్న తరువాత శ్ర
అష్టమ స్కంధంలో ఇష్ట భక్త రక్షణ కళా విశిష్టమైన గజేంద్ర మోక్షణ ఘట్టం తర్వాత మరో ఉత్కృష్టమైన కథ క్షీరసాగర మథనం. తన భక్తులపట్ల గల పక్షపాతంతో భగవానుడు పుండరీకాక్షుడు జగన్మోహిని అవతారం ధరించిన అమృత మథన వృత్తా
భక్తి గీతాలు మార్మోగగా.. భజన పాటలు పల్లవిస్తాయి. తాళాల దరువులు, మద్దెల మోతల మధ్య.. కోర మీసాల స్వామికి మొక్కులు చెల్లిస్తారు. బారులు తీరిన ప్రభ బండ్ల మీద భక్తులు కొత్తకొండకు తరలివస్తారు. హనుమకొండ జిల్లా భీమద