TTD news | జనవరి 1 న ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. 2.20 లక్షల టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కాగా, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనమ్ సందర్భంగా
వాకిట ముగ్గు.. గడపకు పసుపు.. అరచేతుల్లో గోరింటాకు.. నుదుటన బొట్టు.. సంప్రదాయం మనకు నేర్పిన సంస్కారాలు ఇవి. వీటిని గుడ్డిగా పాటించే నియమాలు అని కొట్టిపారేయొద్దు! ఎన్నో శాస్త్రీయ అంశాలను పరిశోధించి ఈ కట్టు, బొ�
జనులందరినీ పోషించే అమ్మ పోచమ్మ. తెలంగాణలో పల్లెపల్లెలో పోచమ్మ గ్రామదేవతగా కొలువుదీరింది. పోచమ్మనే పోశమ్మ, నల్ల పోచమ్మ, పోసెమ్మ అని పిలుస్తారు. పిల్లలకు తట్టు పోయడం అంటే శరీరంపై స్ఫోటకం పొక్కులు ఏర్పడతాయ
సృష్టి ఉద్భవించే సమయంలో విశ్వంలో మొదటగా ఒక అగ్ని ఆవిర్భవించింది. అది అన్ని జీవుల్లో ప్రవేశించింది. ఏ శరీరంలో ఉంటే ఆ రూపంతోనే తన విధిని నిర్వర్తించడం మొదలుపెట్టింది. సర్వప్రాణులకూ శక్తినిచ్చి ప్రపంచాన్�
మౌనం అత్యంత పాటవమైన పని. వేదవేదాంతాలు సత్యాన్ని గురించి ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి. చివరికి ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అని శాంతించి మౌనాన్ని వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన మొదలవుతుంది. సత్య గురువు మౌనంగా,
వర్షాలు ఎలా కురుస్తాయి? ‘సముద్రంలోని నీరు ఎండకు ఆవిరై, మేఘాలుగా మారుతుంది! చల్లగాలి తగిలినప్పుడు ఆ మేఘాలు వర్షిస్తాయి’ అని పాఠశాల స్థాయిలో చదువుకున్నాం. ఈ పాఠంలోని విజ్ఞానం ఆధునిక శాస్త్రవేత్తలు కనుగొన�
పూజ అనేది సమర్పణతో కూడిన దైవారాధన. స్థూలంగా మనం రక్షణ, స్వతంత్రత, అభివృద్ధి, సుఖం, ప్రశాంతత, ముక్తి కోసం.. దైవారాధన చేస్తుంటాం. వివిధ ద్రవ్యాలతో పూజ చేసినా.. కర్తకు ప్రధానంగా ఉండాల్సింది నిర్మలమైన మనసు! ఆర్ష �
ద్రావిడ (తమిళ) ప్రబంధానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. వర్ణభేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అనుసరించవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలో�
కరిని కాపాడాలనే కడు ఉత్సుకత, ఉత్సాహంతో వడివడిగా పడి పోతున్న హరి వెంట పరుగిడుతున్న హరిణి పైటకొంగు మాత్రం ప్రియుని చేతిలో చిక్కువడే ఉంది. ‘ఎక్కడికి స్వామీ!’ అని ఆ జగజ్జనని మిక్కిలి మక్కువపడి పనిగట్టుకు పి�
సత్సంగం చేసి రమ్మని యువరాజును నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి పంపాడు రాజు. ఆశ్రమానికి వెళ్లిన యువరాజు సమీపంలో ఉన్న నదిని చూడగానే అందులో ఈత కొట్టడానికి సిద్ధమయ్యాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో నదిలోకి దిగవద్దని
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి నెలలకు పేర్లు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి న
మోక్షపురి కాశి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. సాక్షాత్తూ విశ్వనాథుడి రాచనగరి అష్టదిశల్లో భైరవస్వామి కొలువుదీరాడు. అదే తరహాలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామానికి ఎనిమిది దిక్కుల్లో అష్టభైరవులు కొలువ
TTD News | దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుడి కల్యాణాలు నిర్వహిస్తున్న టీటీడీ బోర్డు.. ఈ నెల 16 న బెంగళూరులో స్వామివారి కల్యాణం జరుపనున్నది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ సదాభార్గ�
TTD News | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం ఎల్లుండి ఆర్జిత సేవల టికెట్లు టీటీడీ విడుదల చేయనున్నది. అలాగే, బర్డ్ దవాఖానలో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్ర శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహి
TTD News | కార్తీక పున్నమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా దీపోత్సవం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై నేతి దీపాలను వెలిగించారు. పరిమళం అర దగ్గర వెలిగించిన నేతివత్తుల దీపాలు విశేషం�