కరిని కాపాడాలనే కడు ఉత్సుకత, ఉత్సాహంతో వడివడిగా పడి పోతున్న హరి వెంట పరుగిడుతున్న హరిణి పైటకొంగు మాత్రం ప్రియుని చేతిలో చిక్కువడే ఉంది. ‘ఎక్కడికి స్వామీ!’ అని ఆ జగజ్జనని మిక్కిలి మక్కువపడి పనిగట్టుకు పి�
సత్సంగం చేసి రమ్మని యువరాజును నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి పంపాడు రాజు. ఆశ్రమానికి వెళ్లిన యువరాజు సమీపంలో ఉన్న నదిని చూడగానే అందులో ఈత కొట్టడానికి సిద్ధమయ్యాడు. ప్రవాహం అధికంగా ఉండటంతో నదిలోకి దిగవద్దని
సూర్యుడు ప్రతి నెలా ఒక్కోరాశిలో సంచరిస్తూ ఉంటాడు. సౌరమానం ప్రకారం సూర్యుడు ఉండే రాశిని బట్టి నెలలకు పేర్లు పెట్టారు. భానుడు ధనుస్సు రాశిలో ఉన్న కాలాన్ని ధనుర్మాసం అని పిలుస్తారు. ధనుర్మాసం సంక్రాంతికి న
మోక్షపురి కాశి క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. సాక్షాత్తూ విశ్వనాథుడి రాచనగరి అష్టదిశల్లో భైరవస్వామి కొలువుదీరాడు. అదే తరహాలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి గ్రామానికి ఎనిమిది దిక్కుల్లో అష్టభైరవులు కొలువ
TTD News | దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుడి కల్యాణాలు నిర్వహిస్తున్న టీటీడీ బోర్డు.. ఈ నెల 16 న బెంగళూరులో స్వామివారి కల్యాణం జరుపనున్నది. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ సదాభార్గ�
TTD News | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం ఎల్లుండి ఆర్జిత సేవల టికెట్లు టీటీడీ విడుదల చేయనున్నది. అలాగే, బర్డ్ దవాఖానలో ఒకేరోజు ఏడుగురు చిన్నారులకు గ్రహణమొర్ర శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహి
TTD News | కార్తీక పున్నమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా దీపోత్సవం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై నేతి దీపాలను వెలిగించారు. పరిమళం అర దగ్గర వెలిగించిన నేతివత్తుల దీపాలు విశేషం�
TTD News | శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. వైష్ణవాలయాలతో సంబంధాలను కొనసాగించేందుకు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి జ�
TTD News | చెన్నైకి చెందిన మురుగన్ సంస్థ టీటీడీకి విరాళంగా 50 సైకిళ్లను అందించింది. ఆలయం ఎదుట ఈ సైకిళ్లను సంస్థ ప్రతినిధి ప్రశాంత్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. కాగా, ఎస్జీఎస్ కాలేజీకి న్యా
TTD News | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం సూర్యనారాయణుడి అలంకారంలో అమ్మవారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శుక్రవారపు తోటలో మృత్సంగ్రహణం చేపట్టిన అనంతరం.. ఆలయ మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
ష్ణుపురాణం 6,400 పై చిలుకు శ్లోకాలు కలిగిన మహా పురాణం. పరాశర మహర్షి మైత్రేయుడికి వివరించినట్టుగా వ్యాసమహర్షి ప్రవచించాడు. వ్యాసుడి తండ్రి పరాశరుడు ప్రాతఃకాలంలో పూర్తిచేయాల్సిన అనుష్ఠానాదులు పూర్తిచేసుక�
పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని �