మానవ జీవితాలలో ద్వంద్వాల ప్రాముఖ్యం ఎక్కువ. శీతోష్ణాలు, సుఖదుఃఖా లు, పుణ్యపాపాలు ఇలాంటి ద్వంద్వాలు ప్రతి మనిషినీ ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇది హృదయ ధర్మం. ఇక్కడే మనిషి తన మానసిక దృఢత్వాన్ని నిరూపించుకోవా�
తల్లి గర్భం నుంచి భూమ్మీదికి వచ్చినప్పుడు మానవుడి జీవితం మొదలవుతుంది. ప్రాణోత్క్రమణం జరిగి శరీర పతనంతో భూగర్భం చేరుకోవడంతో ఆ జీవితం పరిసమాప్తమవుతుంది. ఆ మధ్యకాలంలో మానవుడి ప్రశాంతతను కొల్లగొట్టడానిక�
దేవాలయాల్లో మూల విరాట్టు కొలువై ఉండే స్థానం గర్భాలయం. కాగా, గర్భాలయంలో ప్రధాన దైవాన్ని బట్టి ద్వారాలకు రెండువైపులా ద్వార పాలకులు ఉంటారు. విష్ణుమూర్తి, ఆయన అవతారాలైన నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు కొలువై �
ఈ జీవితంలో కోరుకున్న కోరికలు తీరకపోవటం. కోరని (మంచి చెడు) కోర్కెలు మనం అనుభవించడం ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం మనం చేసుకున్న కర్మలు అనే చెప్తారు మన పెద్దలు. ఈ కర్మలు మంచి కర్మలుగా మారి మనిషి ఆనందంగా జీవి
ప్రేమాభిమానాలకు అతీతంగా జీవించడం కత్తిమీద సాము వంటిదే. అయితే వదలడానికి సాధ్యం కాని ఈ ప్రేమాభిమానాలను ఎలా కలిగి ఉండాలో, ఎలా ప్రదర్శించాలో తెలుసుకుంటే చాలు. తమ కన్నా చిన్నవారిపై, తమతో సమాను లపై చూపే
హిందువుల పండుగలన్నీ ప్రకృతి చైతన్యంతో పరమాత్మ నిరూపణతో ముడిపడి ఉన్నవే. శిశిర రుతువు, మాఘమాసంలో వచ్చే పర్వదినాల్లో శ్రేష్ఠమైనది వసంత పంచమి. శిశిరం ఆకురాలే కాలం. అంటే పండిన ఆకుల్ని (పాతదనాన్ని) రాల్చుకొని �
మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి. ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖం అని అంటున్నాం. రెండిటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మికత. ప్రకృతిలో మార్పు సహ�
కలియుగం ఆరంభంలో మానవులకు క్రమక్రమంగా తపస్సులు క్షీణిస్తూ ఉంటాయి. ఫలితంగా భౌతిక ప్రపంచం సత్యంగా, ఇంద్రియ సుఖాలు నిత్యమైన పరమార్థంగా భావించడం అధికమవుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా పాపపుణ్యాలను లెక్కవ�
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర
ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు. వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం. భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశు�
తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పును దిద్దుకోవాలి. పశ్చాత్తాపంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్య, ఉపాధి మార్గాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. తప్పులు చే
Unity is Strength | పురాణ గాథలు కాలక్షేపానికి చదువుకునేవి కావు. ఊసుపోక చెప్పుకొనేవీ కావు. పురాణ ఐతిహ్యాల్లోని కథలు నవజీవన సూత్రాలు. మనిషి నడవడిని తీర్చిదిద్దే మంత్రాలు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ధూప్ఖేడా గ్రామంలో చాంద్ భాయ్ అనే మహమ్మదీయుడు ఉండేవాడు. అతను గ్రామాధికారి, ధనవంతుడు. ఓ రోజు ఔరంగాబాద్కు ప్రయాణంలో అతని గుర్రం తప్పిపోయింది. ఎంతగానో వెతికాడు చాంద్భ�