మన అనుభవాలన్నీ సుఖ, దుఃఖాల మధ్యే ఉన్నాయి. ప్రకృతితో ఏర్పడ్డ అనుకూల సంబంధాన్ని సుఖమని, ప్రతికూలమైతే దుఃఖం అని అంటున్నాం. రెండిటినీ సమంగా స్వీకరించేలా మనసును సిద్ధం చేయటమే ఆధ్యాత్మికత. ప్రకృతిలో మార్పు సహ�
కలియుగం ఆరంభంలో మానవులకు క్రమక్రమంగా తపస్సులు క్షీణిస్తూ ఉంటాయి. ఫలితంగా భౌతిక ప్రపంచం సత్యంగా, ఇంద్రియ సుఖాలు నిత్యమైన పరమార్థంగా భావించడం అధికమవుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా పాపపుణ్యాలను లెక్కవ�
ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ..దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా.. (భగవద్గీత 16-5, 6) ఈ సృష్టిలో దైవగుణాలు కలవారు, అసుర గుణాలు కలవారు అని రెండు రకాల మనుషులుంటారు. దైవ గుణాలు మోక్షానికి కారణమైతే, అసుర
ఆహారం, నిద్ర, భయం, మైథునం అనేవి మనిషికి నాలుగు సహజమైన విషయాలు. వీటిలో ఆహారం, నిద్ర, మైథునాలు సహజ అవసరాలైతే, భయం సహజ లక్షణం. భయం నుంచి తప్పించుకున్నవారు ఎవ్వరూ కనిపించరు. ఈ నాలుగు విషయాలు మానవులకే కాకుండా, పశు�
తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పును దిద్దుకోవాలి. పశ్చాత్తాపంతో ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. తప్పులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విద్య, ఉపాధి మార్గాల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయి. తప్పులు చే
Unity is Strength | పురాణ గాథలు కాలక్షేపానికి చదువుకునేవి కావు. ఊసుపోక చెప్పుకొనేవీ కావు. పురాణ ఐతిహ్యాల్లోని కథలు నవజీవన సూత్రాలు. మనిషి నడవడిని తీర్చిదిద్దే మంత్రాలు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ధూప్ఖేడా గ్రామంలో చాంద్ భాయ్ అనే మహమ్మదీయుడు ఉండేవాడు. అతను గ్రామాధికారి, ధనవంతుడు. ఓ రోజు ఔరంగాబాద్కు ప్రయాణంలో అతని గుర్రం తప్పిపోయింది. ఎంతగానో వెతికాడు చాంద్భ�
మనిషి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. అంతులేని సంపద, హద్దుల్లేని అధికారం ఉండవచ్చు. కానీ, తన చేతిలో లేని విషయాలుంటాయి. తను ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. దాన్ని విధి అని సరిపెట్టుకోవడంతో పాటు, ఆ విధిని తట్టుకునే �
పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్ర�
హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ కవల పిల్లలు. కవలల్లో ముందు పుట్టిన వాడు పెద్దవాడని, తరువాత పుట్టినవాడు చిన్నవాడని మన భావన. ధర్మశాస్త్రం ఇందుకు విరుద్ధంగా చెబుతుంది. ముందుగా తయారైన పిండం అంటే పెద్దవాడు, గర
ప్రతి వ్యక్తీ తన జీవితం అంతా బాగుండాలని, ఏ లోటూ రాకూడదని అనుకుంటాడు. జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఆ ఉన్నతస్థితి పొందే మార్గం మంచిదై ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా ఉండాలి. అలాంటి సన్మార�
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి‘ అంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, స్కంధుడు, శరవణభవుడు. స్వామినాథుడని సుబ్రహ్మణ్యుడికి పేర్�
ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కట్టూబొట్టూ గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తుంటారు. హంగు, ఆర్భాటాలు ప్రదర్శించేవారికే మర్యాదలు చేస్తుంటారు. కానీ, అంతశ్శుద్ధిని మించిన ఆభరణం ల�