ప్రతి మానవుడూ ఆత్మస్వరూపుడని తెలియజేసింది భగవద్గీత. గీత ఉద్భవించక ముందు దేహం, మనసు, బుద్ధి అన్న మూడు అంశాలే ఉండేవని భావించే వారు. కానీ, వీటన్నిటిపైనా ఆత్మ ఉన్నదని గీత తెలియజేసింది. మనిషికి అసలైన బలం, శక్తి
ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల సుమారుగా స్థిరపడేటప్పటికి, అతని సాధారణ వైఖరి కూడా స్థిరపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఎలా ప్రతిస్పందిస్తాడన్నది మనం ముందే కొంత ఊహించవచ్చు. దానినే ఆ వ్యక్తి స్వభావంగా పర�
కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్ మాలావిభూషితామ్॥ఇది కాళరాత్రి అమ్మవారి ధ్యానశ్లోకం. సంస్కృతంలో ‘ళ’ అనే అక్షరం లేనందున ఆమెను కాలరాత్రిగా పిలుస్తారు. రాత్ర
నవరాత్రి వేడుకల్లో జగన్మాత అలంకరణలపైనే అందరి దృష్టీ. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని, రోజుకో రంగు వస్త్రంలో ముస్తాబై దర్శించుకునే సంప్రదాయమూ ఉంది. మొదటి రోజు: పసుపు వర్ణంనవరాత్రుల్లో మొదటిరోజు శై�
ఒక విజయం సాధించాలంటే ప్రేరకుల వచనాలు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడంటారు. ఈ సామెత రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, భాగవతం.. మొదలైన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ని�
ఒకప్పుడు ఒక పండితుడు ఒకానొక గ్రామానికి వెళ్తున్నాడు. చాలాదూరం నడవటంతో అలసిపోయి ఒక చెట్టు కింద నడుమువాల్చాడు. అక్కడే సమీపంలో ఉన్న పొలంలో ఒక రైతు చెలక దున్నుతూ కనిపించాడు. అయితే, ఆ ఎద్దులు డస్సిపోయి ఆగిపోయ�
ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునఃఇతి బోధో భవేద్విద్యా లభ్యతేసౌ విచారణాత్(వేదాంత పంచదశి)‘చిదాభాసుడైన జీవుడికే సంసారం ఉంది కానీ, ఆత్మకు కాదు’ అని తెలుసుకోవటమే జ్ఞానం లేద బోధ అవుతుంది. ఆ జ్ఞానం చక్�
ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘ఓం తత్ సత్’ ఈ మాట తరచూ వినిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? ఈ మూడు అక్షరాల గొప్పదనాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. వీటిలోని సత్యాన్ని, ప్రభావాన్నీ 17వ అధ్యాయంలో బోధి�
కర్మచక్రం అనేది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానికి బాధ్యులు కావలసిందే. వ్యక్తి చేసిన క్రియలే కర్మచక్రం రూపంలో వస్తున్న ఈతి బాధలు, ఇక్కట్లు.ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యఃఅఘాయురింద�
ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా అంతఃకరణ శుద్ధి అవసరం. భగవంతుడిని ఆరాధిస్తూ.. ఆయన చేసిన సృష్టిలో కొన్నిటిని గొప్పగా, కొన్నిటిని తక్కువగా చూడటం అల్పత్వం అనిపించుకుంటుంది. సమస్త చరాచర వస్తువుల్లోనూ తనను తాన
ఆలోచన, విచారణ, చింతన అనేవి మనం సుమారుగా సమానార్థంలో వాడే పదాలు. జ్ఞానాన్ని, ధర్మాన్ని వెలిగించే ఈ ఆలోచన మనిషి విశిష్టత అన్నది రుషివాక్కు. ఆలోచన వికసించకపోతే మనిషి ఆటవికుడిగానే కొనసాగేవాడు. అదే ఆలోచన వికసి
మండన మిశ్రుడు నర్మదా నదీ తీరంలోని ప్రస్తుతం మహేశ్వర్ అని పిలుస్తున్న మాహిష్మతి పట్టణవాసి. ఆయన వేద వేదాంగాలను ఔపోసన పట్టిన కర్మవాది. సంవాదంలో అతనిని ఓడిస్తే కర్మవాదాన్ని జ్ఞానమార్గం అదిమి పెట్టగలదని ‘�
‘భావనమే జీవనం, జీవనమే భావనం’ అన్నది సుస్పష్టమైన నిత్యానుభవ సత్యం. మనసులో కలిగే రకరకాల భావనల సారమే అనుభవం. అనుభవాల ప్రతిఫలమే అనుభూతి. పుట్టుక నుంచి గిట్టే వరకూ అన్ని వయోదశల్లో, వివిధ పరిస్థితుల్లో ప్రతి మన