ప్రతి వ్యక్తీ తన జీవితం అంతా బాగుండాలని, ఏ లోటూ రాకూడదని అనుకుంటాడు. జీవితం ఉన్నతంగా ఉండాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ, ఆ ఉన్నతస్థితి పొందే మార్గం మంచిదై ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా ఉండాలి. అలాంటి సన్మార�
మార్గశిర శుద్ధ షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి‘ అంటారు. దేవతలకు సేనా నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసిన పర్వదినం ఇదే. కుమారస్వామి, స్కంధుడు, శరవణభవుడు. స్వామినాథుడని సుబ్రహ్మణ్యుడికి పేర్�
ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కట్టూబొట్టూ గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తుంటారు. హంగు, ఆర్భాటాలు ప్రదర్శించేవారికే మర్యాదలు చేస్తుంటారు. కానీ, అంతశ్శుద్ధిని మించిన ఆభరణం ల�
కన్యగా సంతానం కనడం అధర్మం. శిశువు దేవతాంశ అయినా ఒడుదొడుకుల జీవితమే గానీ, ప్రకృతి సహకరించదు. లోకుల సానుభూతి లభించదు. దీనికి కర్ణుని జీవితమే సాక్షి. కుంతీదేవికి ధర్మరాజాదులు వివాహానంతరం భర్త ఆదేశానుసారం ద�
ధ్యానం అంటే.. శరీరం, మనసుల పరిమితులను దాటి ముందుకు వెళ్లడం. ఎప్పుడైతే శరీరం, మనసులకు పరిమితమైన దృష్టి కోణాన్ని అధిగమిస్తారో అప్పుడే మనలో ఉన్న పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతాం. మనిషి తనను తాను ఒక శరీరంగా గుర్త
భగవద్గీత నాగరిక మానవులకు లభించిన అద్వితీయ వరదానం. అది మానవ సమాజంలో ఇరవై లక్షల ఏండ్లుగా వ్యాప్తిలో ఉన్నట్లు గీత ద్వారా తెలుస్తున్నది. అయితే, కాలక్రమంలో ప్రాచుర్యం తగ్గినట్లు అనిపించడంతో శ్రీకృష్ణ భగవాన�
వ్యక్తి ఆధ్యాత్మిక చింతనలో సాధన చాలా అవసరం. సాధన అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండాలి. ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అన్నారు పెద్దలు. ఎంత సాధన చేస్తే మనసు అంత తేలిక అవుతుంది. ప్రయత్నం చేయగా చేయగా ఎంతటి �
‘శ్రీమాత్రే నమః’ అనగానే లలితా సహస్ర నామాలే గుర్తుకువస్తాయి. అయితే లలితా సహస్ర నామాలు స్తోత్రంగా ఉండే ఒక శాస్త్రం. ఇవి జీవితాంతం స్మరణం చేసుకోవాల్సిన ప్రాధాన్యం కలిగినవి. వేయి నామాలు అయినప్పటికీ అన్నింట�
ప్రతి మానవుడూ ఆత్మస్వరూపుడని తెలియజేసింది భగవద్గీత. గీత ఉద్భవించక ముందు దేహం, మనసు, బుద్ధి అన్న మూడు అంశాలే ఉండేవని భావించే వారు. కానీ, వీటన్నిటిపైనా ఆత్మ ఉన్నదని గీత తెలియజేసింది. మనిషికి అసలైన బలం, శక్తి
ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల సుమారుగా స్థిరపడేటప్పటికి, అతని సాధారణ వైఖరి కూడా స్థిరపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఎలా ప్రతిస్పందిస్తాడన్నది మనం ముందే కొంత ఊహించవచ్చు. దానినే ఆ వ్యక్తి స్వభావంగా పర�
కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్ మాలావిభూషితామ్॥ఇది కాళరాత్రి అమ్మవారి ధ్యానశ్లోకం. సంస్కృతంలో ‘ళ’ అనే అక్షరం లేనందున ఆమెను కాలరాత్రిగా పిలుస్తారు. రాత్ర
నవరాత్రి వేడుకల్లో జగన్మాత అలంకరణలపైనే అందరి దృష్టీ. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని, రోజుకో రంగు వస్త్రంలో ముస్తాబై దర్శించుకునే సంప్రదాయమూ ఉంది. మొదటి రోజు: పసుపు వర్ణంనవరాత్రుల్లో మొదటిరోజు శై�
ఒక విజయం సాధించాలంటే ప్రేరకుల వచనాలు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆపత్కాలంలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడంటారు. ఈ సామెత రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, భాగవతం.. మొదలైన పురాణాల్లో ఎన్నో సందర్భాల్లో ని�
ఒకప్పుడు ఒక పండితుడు ఒకానొక గ్రామానికి వెళ్తున్నాడు. చాలాదూరం నడవటంతో అలసిపోయి ఒక చెట్టు కింద నడుమువాల్చాడు. అక్కడే సమీపంలో ఉన్న పొలంలో ఒక రైతు చెలక దున్నుతూ కనిపించాడు. అయితే, ఆ ఎద్దులు డస్సిపోయి ఆగిపోయ�