పృథు మహారాజు భూలోక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రధాన దేవతామూర్తులలో ఒకరైన వరుణదేవుడు రాజుకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని అందజేశాడు. అదే ‘సూక్ష్మనీటి రేణువులను చిలకరించే ఒక ఛత్రం’ (గొడుగు)! అటువం
ఈ సృష్టి అంతా పరమాత్మతోనే నిండి ఉంది. ఆ పరమాత్మ స్వరూపమే సృష్టి. ఈ సృష్టిలో మనమంతా ఆయన ఊపిరులూదిన వారం. మనిషికి ఊపిరి ముఖ్యం. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. అలాగే, ఆ ‘భగవంతుని చైతన్యం’ లేని పదార్థానికీ ఉనికి �
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలంకలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా॥ –బృహన్నారదీయ పురాణం ‘కపటం, కలహాలతో కూడిన ఈ కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గం. దానికి మించిన వేరొక మార్గం లే�
ప్రతి వ్యక్తి లోపలా ‘సృష్టికర్త బీజం’ ఉంటుంది. అది పెరగడానికి మూడు సూత్రాలు ఉంటాయి. కొన్నాళ్ల కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఒకరు ఇలా అడిగారు, ‘నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీలా నన్నెవరూ ఆక�
మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’. ‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’ అంటే, ‘లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచా
‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు. తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.
‘ప్రమాణం’ అనే పదం చాలామందికి ‘ఒట్టు’ అనే భావంలోనే తెలుసు. కానీ, ‘ప్రమాణం’ అనే దానికి మరిన్ని గంభీరమైన అర్థాలున్నాయి. ‘ప్రమాణం’ అనేది ‘ఋజువు’ కూడా అవుతుంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దేనిద్వారాన
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనమా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త కర్మణి॥ –భగవద్గీత (2-47) అతి ప్రసిద్ధమైన ఈ శ్లోకాన్ని పలువురు జ్ఞానులు అనేక సందర్భాల్లో నిత్యం స్మరిస్తుంటారు. ఇది ప్రతి వ్యక్తికీ కనువ
దాన, ప్రకాశక గుణాలను కలిగింది దేవత. వేదం ప్రకారం పంచభూతాలు, తారకలతో కూడిన సూర్యచంద్రులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులతోపాటు యజ్ఞం, విద్యుత్తు.. ఇలా మొత్తం 33 దేవతలు. ఒక్క జీవుడు తప్ప, తక్కిన దేవతలు జ్ఞానం ల�
ఆది ప్రణవ నాదమే ఓంకారం. అది సర్వజగతికీ మూలమైన నాద స్వరూపం. సృష్టికి పూర్వం జగత్తు అంతా గాఢాంధకారం (తమస్సు)లో మునిగి, కొన్ని యుగాలపాటు అలాగే ఉండిపోయిందట. చాలా కాలానికి మహత్తర ప్రకాశంతో పరబ్రహ్మ స్వరూపమైన ఆ�
శుద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీశ్రీర్లక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటూ లక్ష్మీదేవిని అనేక రూపాల్లో స్తుతిస్తుంటాం. ‘లక్ష్మలు’ అంటే ‘శుభ లక్షణాలు’. అన్ని రకాల శుభ లక్షణాలు కల�
‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎవరూ వృథాగా కాలం వెళ్లబుచ్చకూడదన్నది’ మన పూర్వీకుల సందేశం. నిరంతరాయంగా, ధర్మబద్ధంగా మన కర్తవ్యాలను నిర్వహిస్తూనే ‘ఆత్మోద్ధరణ’ దిశగా ప్రయాణించాలి. మళ్లీ మళ్లీ పుడుతూ చనిపో�