నీరు ఒకటే.. కొన్ని ప్రాంతాల్లో పానీ అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వాటర్ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా నీటి స్వభావం మారదు. అలాగే భగవంతుడు కూడా! ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా అసలు స్వరూపం ఒకటే. ఈ సృ�
కురుక్షేత్ర సంగ్రామానికి వేళయింది. కురుసేనలు ఓ పక్క, పాండవుల సైన్యం మరోపక్క మోహరించి ఉన్నాయి. కాసేపట్లో కురుక్షేత్రం.. రణక్షేత్రంగా మారనుంది. ఇటు అర్జునుడు, అటు దుర్యోధనుడు ఉభయ సేనలనూ పరిశీలించారు. తన సైన
మానవ జీవితంలోని బంధాలు, అనుబంధాలలో ఎంతో ముఖ్యమైంది, పవిత్రమైంది గురుశిష్యుల బంధం. యోగ్యతగల గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకొంటారు. జిజ్ఞాస, శ్రద్ధ, ఏకాగ్రత వంటి ఉత్తమ �
‘లక్ష్మీ, సరస్వతి, పార్వతి’ అని ముగ్గురు ప్రధాన దేవతలున్నారు మనకు. ‘ముగ్గురూ వేర్వేరని, ఒకరి పనిని మరొకరు చేయరని’ మన భావన. కానీ, ‘ముగ్గురూ ఒకటేనని’ దేవతా స్తోత్రాలన్నీ చెప్తున్నవి.శుద్ధలక్ష్మీ ర్మోక్షలక�
‘ఛాందోగ్యోపనిషత్తు’ ద్వారా ఉద్దాలకుడిగా వినుతికెక్కిన అరుణి మహర్షి మనందరకూ ఆత్మతత్వాన్ని సోదాహరణంగా వివరిస్తాడు. ఆయన కుమారుడు శ్వేతకేతు తన విద్యాభ్యాసం ముగించి తండ్రి వద్దకు వస్తాడు. ‘నాయనా! అసలు తత్�
పృథు మహారాజు భూలోక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రధాన దేవతామూర్తులలో ఒకరైన వరుణదేవుడు రాజుకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని అందజేశాడు. అదే ‘సూక్ష్మనీటి రేణువులను చిలకరించే ఒక ఛత్రం’ (గొడుగు)! అటువం
ఈ సృష్టి అంతా పరమాత్మతోనే నిండి ఉంది. ఆ పరమాత్మ స్వరూపమే సృష్టి. ఈ సృష్టిలో మనమంతా ఆయన ఊపిరులూదిన వారం. మనిషికి ఊపిరి ముఖ్యం. బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. అలాగే, ఆ ‘భగవంతుని చైతన్యం’ లేని పదార్థానికీ ఉనికి �
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలంకలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా॥ –బృహన్నారదీయ పురాణం ‘కపటం, కలహాలతో కూడిన ఈ కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గం. దానికి మించిన వేరొక మార్గం లే�
ప్రతి వ్యక్తి లోపలా ‘సృష్టికర్త బీజం’ ఉంటుంది. అది పెరగడానికి మూడు సూత్రాలు ఉంటాయి. కొన్నాళ్ల కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఒకరు ఇలా అడిగారు, ‘నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీలా నన్నెవరూ ఆక�
మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’. ‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’ అంటే, ‘లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచా
‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు. తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.
‘ప్రమాణం’ అనే పదం చాలామందికి ‘ఒట్టు’ అనే భావంలోనే తెలుసు. కానీ, ‘ప్రమాణం’ అనే దానికి మరిన్ని గంభీరమైన అర్థాలున్నాయి. ‘ప్రమాణం’ అనేది ‘ఋజువు’ కూడా అవుతుంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దేనిద్వారాన