ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునఃఇతి బోధో భవేద్విద్యా లభ్యతేసౌ విచారణాత్(వేదాంత పంచదశి)‘చిదాభాసుడైన జీవుడికే సంసారం ఉంది కానీ, ఆత్మకు కాదు’ అని తెలుసుకోవటమే జ్ఞానం లేద బోధ అవుతుంది. ఆ జ్ఞానం చక్�
ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘ఓం తత్ సత్’ ఈ మాట తరచూ వినిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? ఈ మూడు అక్షరాల గొప్పదనాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. వీటిలోని సత్యాన్ని, ప్రభావాన్నీ 17వ అధ్యాయంలో బోధి�
కర్మచక్రం అనేది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానికి బాధ్యులు కావలసిందే. వ్యక్తి చేసిన క్రియలే కర్మచక్రం రూపంలో వస్తున్న ఈతి బాధలు, ఇక్కట్లు.ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యఃఅఘాయురింద�
ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా అంతఃకరణ శుద్ధి అవసరం. భగవంతుడిని ఆరాధిస్తూ.. ఆయన చేసిన సృష్టిలో కొన్నిటిని గొప్పగా, కొన్నిటిని తక్కువగా చూడటం అల్పత్వం అనిపించుకుంటుంది. సమస్త చరాచర వస్తువుల్లోనూ తనను తాన
ఆలోచన, విచారణ, చింతన అనేవి మనం సుమారుగా సమానార్థంలో వాడే పదాలు. జ్ఞానాన్ని, ధర్మాన్ని వెలిగించే ఈ ఆలోచన మనిషి విశిష్టత అన్నది రుషివాక్కు. ఆలోచన వికసించకపోతే మనిషి ఆటవికుడిగానే కొనసాగేవాడు. అదే ఆలోచన వికసి
మండన మిశ్రుడు నర్మదా నదీ తీరంలోని ప్రస్తుతం మహేశ్వర్ అని పిలుస్తున్న మాహిష్మతి పట్టణవాసి. ఆయన వేద వేదాంగాలను ఔపోసన పట్టిన కర్మవాది. సంవాదంలో అతనిని ఓడిస్తే కర్మవాదాన్ని జ్ఞానమార్గం అదిమి పెట్టగలదని ‘�
‘భావనమే జీవనం, జీవనమే భావనం’ అన్నది సుస్పష్టమైన నిత్యానుభవ సత్యం. మనసులో కలిగే రకరకాల భావనల సారమే అనుభవం. అనుభవాల ప్రతిఫలమే అనుభూతి. పుట్టుక నుంచి గిట్టే వరకూ అన్ని వయోదశల్లో, వివిధ పరిస్థితుల్లో ప్రతి మన
నీరు ఒకటే.. కొన్ని ప్రాంతాల్లో పానీ అంటారు. మరికొన్ని ప్రాంతాల్లో వాటర్ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా నీటి స్వభావం మారదు. అలాగే భగవంతుడు కూడా! ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా అసలు స్వరూపం ఒకటే. ఈ సృ�
కురుక్షేత్ర సంగ్రామానికి వేళయింది. కురుసేనలు ఓ పక్క, పాండవుల సైన్యం మరోపక్క మోహరించి ఉన్నాయి. కాసేపట్లో కురుక్షేత్రం.. రణక్షేత్రంగా మారనుంది. ఇటు అర్జునుడు, అటు దుర్యోధనుడు ఉభయ సేనలనూ పరిశీలించారు. తన సైన
మానవ జీవితంలోని బంధాలు, అనుబంధాలలో ఎంతో ముఖ్యమైంది, పవిత్రమైంది గురుశిష్యుల బంధం. యోగ్యతగల గురువు వద్ద విద్యను అభ్యసించిన శిష్యులు మాత్రమే ఉన్నత స్థితికి చేరుకొంటారు. జిజ్ఞాస, శ్రద్ధ, ఏకాగ్రత వంటి ఉత్తమ �
‘లక్ష్మీ, సరస్వతి, పార్వతి’ అని ముగ్గురు ప్రధాన దేవతలున్నారు మనకు. ‘ముగ్గురూ వేర్వేరని, ఒకరి పనిని మరొకరు చేయరని’ మన భావన. కానీ, ‘ముగ్గురూ ఒకటేనని’ దేవతా స్తోత్రాలన్నీ చెప్తున్నవి.శుద్ధలక్ష్మీ ర్మోక్షలక�
‘ఛాందోగ్యోపనిషత్తు’ ద్వారా ఉద్దాలకుడిగా వినుతికెక్కిన అరుణి మహర్షి మనందరకూ ఆత్మతత్వాన్ని సోదాహరణంగా వివరిస్తాడు. ఆయన కుమారుడు శ్వేతకేతు తన విద్యాభ్యాసం ముగించి తండ్రి వద్దకు వస్తాడు. ‘నాయనా! అసలు తత్�