TTD News | శ్రీరంగం శ్రీరంగనాథస్వామివారికి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. వైష్ణవాలయాలతో సంబంధాలను కొనసాగించేందుకు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం తిరుమలలో ఘనంగా చక్రతీర్థ ముక్కోటి జ�
TTD News | చెన్నైకి చెందిన మురుగన్ సంస్థ టీటీడీకి విరాళంగా 50 సైకిళ్లను అందించింది. ఆలయం ఎదుట ఈ సైకిళ్లను సంస్థ ప్రతినిధి ప్రశాంత్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. కాగా, ఎస్జీఎస్ కాలేజీకి న్యా
TTD News | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం సూర్యనారాయణుడి అలంకారంలో అమ్మవారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.
TTD News | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శుక్రవారపు తోటలో మృత్సంగ్రహణం చేపట్టిన అనంతరం.. ఆలయ మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
ష్ణుపురాణం 6,400 పై చిలుకు శ్లోకాలు కలిగిన మహా పురాణం. పరాశర మహర్షి మైత్రేయుడికి వివరించినట్టుగా వ్యాసమహర్షి ప్రవచించాడు. వ్యాసుడి తండ్రి పరాశరుడు ప్రాతఃకాలంలో పూర్తిచేయాల్సిన అనుష్ఠానాదులు పూర్తిచేసుక�
పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని �
జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘హే శివే! ఓ అమ్మా! నీ కనులు చాలా దీర్ఘములైనవి. దృష్టి అన్ని దిక్కులకూ వ్యాప్తమైనది. నీ దృష్టికి అందనిది ఈ జగత్తులో లేదు. ‘అణోరణ�
సర్వ సాధారణంగా ఆధ్యాత్మికత అంటే.. సగటు మనిషికి మత సంబంధమైన, ఆరాధన సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జప, ధ్యాన, యోగాలు అని భావిస్తారు. అయితే, అవన్నీ వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికతను పురిగొల్పే సాధన సంబంధ ఉపకరణాలు మ�
ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు, దురలవాట్లు ఉంటాయి. కొన్ని పుట్టుకతో వచ్చేవి అయితే, కొన్ని పెరిగిన వాతావరణాన్ని బట్టి అలవడుతాయి. ‘పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవు’ అనే నానుడి అందరికీ తెలిస�
మానవ జీవితాలలో ద్వంద్వాల ప్రాముఖ్యం ఎక్కువ. శీతోష్ణాలు, సుఖదుఃఖా లు, పుణ్యపాపాలు ఇలాంటి ద్వంద్వాలు ప్రతి మనిషినీ ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇది హృదయ ధర్మం. ఇక్కడే మనిషి తన మానసిక దృఢత్వాన్ని నిరూపించుకోవా�
తల్లి గర్భం నుంచి భూమ్మీదికి వచ్చినప్పుడు మానవుడి జీవితం మొదలవుతుంది. ప్రాణోత్క్రమణం జరిగి శరీర పతనంతో భూగర్భం చేరుకోవడంతో ఆ జీవితం పరిసమాప్తమవుతుంది. ఆ మధ్యకాలంలో మానవుడి ప్రశాంతతను కొల్లగొట్టడానిక�
దేవాలయాల్లో మూల విరాట్టు కొలువై ఉండే స్థానం గర్భాలయం. కాగా, గర్భాలయంలో ప్రధాన దైవాన్ని బట్టి ద్వారాలకు రెండువైపులా ద్వార పాలకులు ఉంటారు. విష్ణుమూర్తి, ఆయన అవతారాలైన నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు కొలువై �