అనేక మతాలు. అనేకానేక భాష్యాలు. నాస్తిక వాదాలు. ఏది సత్యమో, ఏది అసత్యమో అర్థంకానంత అయోమయం. పరమాత్మ తత్వాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నంలో సామాన్య సాధకులకు అనేక అవరోధాలు.
పూర్వం సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు పాల పోషణ కోసం ప్రత్యేకంగా దాదీలు ఉండేవాళ్లు. పల్లె నుంచి నిరుపేద దాదీలు పట్నం వచ్చి సంపన్నుల ఇండ్లలో కొంతకాలం ఉండేవాళ్లు. కొందరు తమ వెంట పిల్లలను తీసుకెళ్లి రెండ
సనాతన ధర్మం... మాటల కొలతలకు అందని ఓ జీవనశైలి. ఓ వ్యవస్థ. ఓ మార్గం. అన్నిటికీ మించి ఆవిర్భావం, అంతం లేని ఓ అనంత యానం. మనిషిని మనీషిని చేసే ఓ దార్శనిక సూత్రం. కాలపరిమితులకు కట్టుబడేది కాదు. ఒక్క మాటలోనో, కొన్ని పద�
ఒక ఆధ్యాత్మిక శిక్షణా సంస్థలో నూతన యువ అర్చకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వాళ్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి ఆలయాల్లో అర్చకులుగా పనిచేయాలి. స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుక
భక్తకవి పోతన సంస్కృత భాగవతాన్ని తెనిగించడం తెలుగు ప్రజల బహుజన్మల తపః ఫలం! సూర్యవంశంలో అవతరించిన ఉత్తమ శ్లోకుడు- పవిత్ర కీర్తిమంతుడు, ఆర్య లక్షణ శీలవ్రతుడు- మహాపురుష లక్షణ శీలములే వ్రతాలుగా గలవాడు, ధర్మవ�
భారతీయ ఆధ్యాత్మికతలో పండుగల ప్రాధాన్యం ప్రత్యేకమైంది. ఒక్కో పండుగ ఒక్కో రకమైన శోభను చేకూరుస్తుంది. మానసిక ఉల్ల్లాసాన్ని ఇస్తూ, ఇంటికి కొత్త అందాలను తెచ్చిపెడుతుంది.
సగరుని తండ్రి బాహుకుడు. అతనిని శత్రురాజులు ఓడించి అడవులపాలు చేశారు. ఆయన అక్కడే కాలధర్మం చెందాడు. ఆయన పెద్ద ఇల్లాలు అప్పటికే నిండు చూలాలు. మగని మరణం ఆమెకు అశనిపాత (పిడుగుపాటు)మయింది. భర్తతో సహగమనానికి పూను�
ఒకానొక జ్ఞాని తన అనుచరులతో ఒక పల్లెలో పర్యటిస్తున్నాడు. గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక బడి ఉంది. అందులో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం చెబుతున్నాడు. జ్ఞాని కాసేపు అక్కడే నిలబడి కండ్లు మూసుకొని ఆ పాఠం విన్నాడు. �
ఒకసారి ప్రవక్త (సఅసం) తన సహచరులకు ఒక గాథను ఇలా చెప్పారు. బనీ ఇస్రాయిల్ జాతిలో ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. దారిలో ఒక దైవదూత అతనితో ‘నువ్వెక్కడికి వెళ్తున్నావు’ అని అడిగాడు. ‘నా స్నేహ�
రామచంద్రుడి కోవెల లేని ఊరు కనిపించదు. ఒక ఆలయానికి క్షేత్ర ప్రాధాన్యం ఉంటుంది. మరో గుడికి తీర్థ విశేషం కనిపిస్తుంది. నిర్మాణ వైచిత్రి ఉన్న గుళ్లు కొన్ని ఉంటాయి.
అది 1907... అరుణాచలంపై ఓ యువ మౌనసాధువు ఉంటున్నాడు. వెంకటరామన్ అన్న పేరు తప్ప ఇతర వివరాలేవీ ఆయన నుంచి తెలియరాలేదు.కానీ, ఆ ముఖంలో ఏదో తేజస్సు. అందుకే అందరూ ఆయనను బ్రాహ్మణస్వామి అని పిలుస్తూ ఉండేవారు.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) వీధిలో వెళ్తుండగా ఒక స్త్రీ ఆయన్ను ఆపి హజ్ గురించి ఏదో సందేహం అడిగింది. అప్పుడు ప్రవక్త వెంట ఉన్న సహచరుల్లో ఒకరు ఆ మహిళను తదేకంగా చూడసాగాడు. దైవ ప్రవక్త (స) అది గమనించి ఆ యువకుడి