హనుమంతుడు అంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్, చిత్త సంస్కారం కూడా గోచరమవుతుంది.
“రాక్షస రాజా! మీ కులంలో రణ భీరువులు- యుద్ధానికి వెరచి వెన్ను చూపేవారు, వితరణ భీరువులు- దానానికి భయపడి వెనక్కి తగ్గేవారు లేరు. మీ తాత ప్రహ్లాదుడు చుక్కల్లో చంద్రుని వలె ఎంచక్కా ప్రకాశిస్తాడు.
ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు.
సత్యం, శాంతి, దయ, జ్ఞాన ప్రసారం, నియమబద్ధ జీవనం, ధ్యానం వంటివి బౌద్ధధర్మంలో ప్రధానాంశాలు. బుద్ధుడు త్రిశరణాలు ప్రతిపాదించాడు. శరణం అంటే ఆశ్రయించడం. బుద్ధం, దమ్మం, సంఘం.. ఈ మూడూ మనిషి జీవితంతో అవినాభావ సంబంధం �
ఒక యువ వైద్యుడు, పండితుడైన తన తండ్రితో కలిసి మొదటిసారిగా సత్సంగంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లాడు. ముందు వరుసలో కూర్చున్న మేధావులను, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి భయపడ్డాడు. అదే విషయం తండ్రితో చెప్పాడ
కురుక్షేత్ర సంగ్రామం జోరుగా సాగుతున్నది. భీష్ముడు అంపశయ్యను చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కౌరవుల విడిది నిశ్శబ్దంగా మారింది. మర్నాడు సమరంలో సర్వసైన్యాన్ని ముందుండి నడిపించాల్సిందిగా ద్రోణాచార్యుడిని
విముక్తి గురించి తెలుసుకొనే సమాచారం అందరికీ ఇవ్వాలి. ముక్తి మార్గం, భక్తి సాధనం, మంత్రోపదేశం, విజ్ఞాన సమాచారం అందరిదీ. వెయ్యేళ్ల కాలం కిందట సమాచార హక్కు అవసరమని చెప్పినవాడు రామానుజుడు. ఆలయాలలో అన్ని కులా�
ఓ ఆశ్రమానికి చేరుకున్న యువకుడు వచ్చీ రావడంతోనే ‘ఇక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు’ అంటూ విమర్శించడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ‘తనని తల్లిదండ్రులు సరిగా పెంచలేదని, తమ గ్రామవాసుల ఆలోచనలు తప్పుల తడక’ అని చెబ�
భగవంతుని ప్రీత్యర్థం చేసే యజ్ఞాలలో, వేద మంత్రాలు పఠించే సమయంలో సంజ్ఞార్థకంగా ‘ఓం తత్ సత్' ఉచ్చరిస్తుంటారు. వీటిలో మొదటిది ‘ఓం’కారం. శాస్త్రవిధులను బట్టి యజ్ఞం, దానం, తపస్సు చేసేవారు ఆ కర్మలను ఓంకార నాదం
పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని �
సుమతి శతకంలోని ఈ పద్యాన్ని చాలామంది చిన్నప్పుడే విని ఉంటారు. అందరికీ తెలిసిన పద్యం ఇది. తాత్పర్యం అర్థమయ్యే రీతిలోనే ఉంది కాబట్టి, ప్రత్యేకంగా అర్థం చెప్పుకోవలసిన అవసరం లేదు. అయితే, ఈ అర్థం ఎవరికి అన్వయం �