సూర్య నమస్కారాలు ఏ సమయంలో చేయాలి? అరుణోదయ వేళ సూర్యుడు పూర్తి స్థాయిలో వెలుగుచూడకముందు అర్ఘ్యప్రదానం ఇవ్వకూడదన్నారు ఎందుకు? అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి తెలియజేయండి?
బాదరాయణి శుకముని పరీక్షిత్ భూరమణునితో ఇలాగని వినిపించాడు.. రాజా! విధాత విధానం అలా ఉన్నదని సమాధానపడి మాంధాత తన కన్యలు ఏబది మందిని అనన్య తపశ్శక్తి భరితుడైన సౌభరికిచ్చి వైభవోపేతంగా సరయూ నదీతీరంలో వివాహాల�
సాధనలో రెండు ముఖ్యమైన అంశాలు ఉండాలి. మొదటిది అచంచలమైన లక్ష్యం. రెండోది నిరంతర ప్రయత్నం. ఈ నిరంతరత మళ్లీ రెండు విధాలు. ఒకటి శ్వాసలా ఎప్పుడూ సాగేది, రెండు నియమిత దేహకాల బద్ధంగా సాగేది. అయితే సాధనలో మధ్యమధ్య అ
శ్రీమహావిష్ణువు అవతారాల్లో అన్నిటికన్నా భిన్నమైనది శ్రీకూర్మం. నేరుగా రాక్షస సంహారం చేయకపోయినా.. మానవలోకానికి అనంతమైన సందేశాన్ని కూర్మావతారం అందిస్తుంది.
హనుమంతుడు అంటేనే ఓ శక్తి. ఆ పేరు పలికితేనే కొండంత ధైర్యం మనల్ని ఆవహిస్తుంది. హనుమలో ఎంతటి గంభీరమైన ఉగ్రతేజం కనిపిస్తుందో, అంతేస్థాయిలో మృదుమధురమైన వాక్, చిత్త సంస్కారం కూడా గోచరమవుతుంది.
“రాక్షస రాజా! మీ కులంలో రణ భీరువులు- యుద్ధానికి వెరచి వెన్ను చూపేవారు, వితరణ భీరువులు- దానానికి భయపడి వెనక్కి తగ్గేవారు లేరు. మీ తాత ప్రహ్లాదుడు చుక్కల్లో చంద్రుని వలె ఎంచక్కా ప్రకాశిస్తాడు.
ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు.
సత్యం, శాంతి, దయ, జ్ఞాన ప్రసారం, నియమబద్ధ జీవనం, ధ్యానం వంటివి బౌద్ధధర్మంలో ప్రధానాంశాలు. బుద్ధుడు త్రిశరణాలు ప్రతిపాదించాడు. శరణం అంటే ఆశ్రయించడం. బుద్ధం, దమ్మం, సంఘం.. ఈ మూడూ మనిషి జీవితంతో అవినాభావ సంబంధం �
ఒక యువ వైద్యుడు, పండితుడైన తన తండ్రితో కలిసి మొదటిసారిగా సత్సంగంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లాడు. ముందు వరుసలో కూర్చున్న మేధావులను, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి భయపడ్డాడు. అదే విషయం తండ్రితో చెప్పాడ
కురుక్షేత్ర సంగ్రామం జోరుగా సాగుతున్నది. భీష్ముడు అంపశయ్యను చేరుకున్నాడు. ఆ రోజు సాయంత్రం కౌరవుల విడిది నిశ్శబ్దంగా మారింది. మర్నాడు సమరంలో సర్వసైన్యాన్ని ముందుండి నడిపించాల్సిందిగా ద్రోణాచార్యుడిని
విముక్తి గురించి తెలుసుకొనే సమాచారం అందరికీ ఇవ్వాలి. ముక్తి మార్గం, భక్తి సాధనం, మంత్రోపదేశం, విజ్ఞాన సమాచారం అందరిదీ. వెయ్యేళ్ల కాలం కిందట సమాచార హక్కు అవసరమని చెప్పినవాడు రామానుజుడు. ఆలయాలలో అన్ని కులా�