మనిషి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. అంతులేని సంపద, హద్దుల్లేని అధికారం ఉండవచ్చు. కానీ, తన చేతిలో లేని విషయాలుంటాయి. తను ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. దాన్ని విధి అని సరిపెట్టుకోవడంతో పాటు, ఆ విధిని తట్టుకునే �
పరమేశ్వరుడే ఈ ప్రపంచాన్ని సృష్టించి, రక్షించి, నశింపజేస్తాడు. సృష్టి స్థితి లయలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఏర్పడటానికి ముందు ముఖ్యంగా మూడు తత్త్వాలున్నాయి. పరమేశ్వర తత్త్వం, జీవాత్మ తత్తం, ప్ర�
హిరణ్యాక్ష హిరణ్యకశిపులిద్దరూ కవల పిల్లలు. కవలల్లో ముందు పుట్టిన వాడు పెద్దవాడని, తరువాత పుట్టినవాడు చిన్నవాడని మన భావన. ధర్మశాస్త్రం ఇందుకు విరుద్ధంగా చెబుతుంది. ముందుగా తయారైన పిండం అంటే పెద్దవాడు, గర
ఈ ప్రపంచంలో చాలామంది భౌతిక దృష్టికే ప్రాధాన్యం ఇస్తుంటారు. కట్టూబొట్టూ గొప్పగా ఉంటే గొప్పవారని భావిస్తుంటారు. హంగు, ఆర్భాటాలు ప్రదర్శించేవారికే మర్యాదలు చేస్తుంటారు. కానీ, అంతశ్శుద్ధిని మించిన ఆభరణం ల�
భగవద్గీత నాగరిక మానవులకు లభించిన అద్వితీయ వరదానం. అది మానవ సమాజంలో ఇరవై లక్షల ఏండ్లుగా వ్యాప్తిలో ఉన్నట్లు గీత ద్వారా తెలుస్తున్నది. అయితే, కాలక్రమంలో ప్రాచుర్యం తగ్గినట్లు అనిపించడంతో శ్రీకృష్ణ భగవాన�
వ్యక్తి ఆధ్యాత్మిక చింతనలో సాధన చాలా అవసరం. సాధన అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండాలి. ‘సాధనాత్ సాధ్యతే సర్వమ్’ అన్నారు పెద్దలు. ఎంత సాధన చేస్తే మనసు అంత తేలిక అవుతుంది. ప్రయత్నం చేయగా చేయగా ఎంతటి �
‘శ్రీమాత్రే నమః’ అనగానే లలితా సహస్ర నామాలే గుర్తుకువస్తాయి. అయితే లలితా సహస్ర నామాలు స్తోత్రంగా ఉండే ఒక శాస్త్రం. ఇవి జీవితాంతం స్మరణం చేసుకోవాల్సిన ప్రాధాన్యం కలిగినవి. వేయి నామాలు అయినప్పటికీ అన్నింట�
ప్రతి మానవుడూ ఆత్మస్వరూపుడని తెలియజేసింది భగవద్గీత. గీత ఉద్భవించక ముందు దేహం, మనసు, బుద్ధి అన్న మూడు అంశాలే ఉండేవని భావించే వారు. కానీ, వీటన్నిటిపైనా ఆత్మ ఉన్నదని గీత తెలియజేసింది. మనిషికి అసలైన బలం, శక్తి
ఒక వ్యక్తి మానసిక ఎదుగుదల సుమారుగా స్థిరపడేటప్పటికి, అతని సాధారణ వైఖరి కూడా స్థిరపడుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఎలా ప్రతిస్పందిస్తాడన్నది మనం ముందే కొంత ఊహించవచ్చు. దానినే ఆ వ్యక్తి స్వభావంగా పర�
కరాళ వదనాం గౌరీం ముక్తకేశీ చతుర్భుజామ్కాళరాత్రిం కరాళికాం దివ్యాం విద్యుత్ మాలావిభూషితామ్॥ఇది కాళరాత్రి అమ్మవారి ధ్యానశ్లోకం. సంస్కృతంలో ‘ళ’ అనే అక్షరం లేనందున ఆమెను కాలరాత్రిగా పిలుస్తారు. రాత్ర
ఒకప్పుడు ఒక పండితుడు ఒకానొక గ్రామానికి వెళ్తున్నాడు. చాలాదూరం నడవటంతో అలసిపోయి ఒక చెట్టు కింద నడుమువాల్చాడు. అక్కడే సమీపంలో ఉన్న పొలంలో ఒక రైతు చెలక దున్నుతూ కనిపించాడు. అయితే, ఆ ఎద్దులు డస్సిపోయి ఆగిపోయ�
ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునఃఇతి బోధో భవేద్విద్యా లభ్యతేసౌ విచారణాత్(వేదాంత పంచదశి)‘చిదాభాసుడైన జీవుడికే సంసారం ఉంది కానీ, ఆత్మకు కాదు’ అని తెలుసుకోవటమే జ్ఞానం లేద బోధ అవుతుంది. ఆ జ్ఞానం చక్�
కర్మచక్రం అనేది ఎల్లప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానికి బాధ్యులు కావలసిందే. వ్యక్తి చేసిన క్రియలే కర్మచక్రం రూపంలో వస్తున్న ఈతి బాధలు, ఇక్కట్లు.ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యఃఅఘాయురింద�
‘ప్రభూ! నేను నీ సేవకుణ్ని’ అంటాడొకడు.‘నేనే దేవుణ్ని’ అని అంటాడింకొకడు. మొదటి వ్యక్తి ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ/ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచ’ అనే గీతా శ్లోకాన్ని గుర్తు తెచ్�
ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా అంతఃకరణ శుద్ధి అవసరం. భగవంతుడిని ఆరాధిస్తూ.. ఆయన చేసిన సృష్టిలో కొన్నిటిని గొప్పగా, కొన్నిటిని తక్కువగా చూడటం అల్పత్వం అనిపించుకుంటుంది. సమస్త చరాచర వస్తువుల్లోనూ తనను తాన